Home Search
వీడియో కాన్ఫరెన్స్ - search results
If you're not happy with the results, please do another search
ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చాం
పూర్వపు ప్రభుత్వంతో పోలిస్తే బిజెపి హయామే మేలు
గత ప్రభుత్వంలో నియామకాల పూర్తికి అసాధారణ ‘జాప్యం’
రోజ్గార్ మేలా కార్యక్రమంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : గడచిన పది సంవత్సరాలలో పూర్వపు ప్రభుత్వం పని తీరుతో పోలిస్తే...
విలువలతో కూడిన విద్యావ్యవస్థ నేటి అవసరం
ప్రధాని మోడీ ఉద్ఘాటన
తంకారా (గుజరాత్) : భారతీయ విలువల ఆధారిత విద్యా వ్యవస్థ ఈనాటి అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉద్ఘాటించారు. ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద్ సరస్వతి...
గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక డ్రైవ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్య మెరుగుపరిచేందుకు ఈనెల 7 నుంచి 15వ తేదీవరకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించాలని నిర్ణయించింది.శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ నుం చి రాష్ట్ర పంచాయతీరాజ్,...
కశ్మీర్లో 66శాతం తగ్గిన ఉగ్రవాద చర్యలు: అమిత్ షా
జమ్మూ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇంతకు ముందటితో పోలిస్తే ఆర్టికల్ ఎత్తివేత తరువాత దాదాపు 66...
తప్పుల కుప్ప.. లోపాల పుట్ట
ధరణి కమిటీ దృష్టికి అనేక లోపాలను తీసుకెళ్లిన కలెక్టర్లు 10 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రెవెన్యూ అత్యంత వివాదాస్పదమైన ధరణి పోర్టల్ నిర్వహణపై బుధవారం కలెక్టర్లతో...
ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ…
హైదరాబాద్: సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లకు పిలుపు వచ్చింది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో గ్రౌండ్...
రోడ్డు భద్రత మాసాన్ని అప్రమత్తతతో నిర్వహించాలి : డిజిపి రవి గుప్తా
మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్డు భద్రత మాసాన్ని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని రాష్ట్ర డిజిపి రవి గుప్తా అన్ని జిల్లాల ఎస్పి, కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం రోడ్డు భద్రత,...
వన్యప్రాణుల మరణాలు మళ్లీ చోటు చేసుకోవద్దు
అటవీ అధికారులు, సిబ్బంది తరచుగా క్షేత్ర పర్యటనలు చేయాలి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
అటవీ సంరక్షణాధికారి డోబ్రియల్ హెచ్చరిక
మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యావరణ రక్షణలో పెద్ద పులి...
కవితకు ఇడి సమన్లు
లిక్కర్ కేసులో మరోసారి నోటీసులు
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున రాలేనని వివరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిఆర్ఎస్ ఎంఎల్సి కవితకు మరోసారి నోటీసులు జారీ...
పగిడ్యాల సొసైటీకి ప్రధాని ప్రశంస!
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా పగిడ్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రధాని మోదీ ప్రశంసలు లభించాయి. వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రధాని దేశవ్యాప్తంగా లబ్ధిదారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్...
31వ తేదీలోగా ఎఫ్సిఐకి సిఎంఆర్ బియ్యం
42లక్షల టన్నులు అందజేయాలి.. జాప్యం చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల చివరినాటికి భారత ఆహార సంస్థ(ఎఫ్సిఐ)కి 42లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాలని అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని...
లక్ష్య సాధనకు సమష్టిగా ముందుకెళ్దాం
ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలి
ఇకపై రోజుకు 2.24 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా చేయాలి
జిఎంలతో సమీక్షలో సింగరేణి సిఎండి ఎన్.బలరామ్ దిశా నిర్దేశం
మన తెలంగాణ / హైదరాబాద్...
కరోనా కొత్త వెరియంట్ జెఎన్1 కేసులు
హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జెఎన్.-1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి తెలిపారు. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1...
విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలి
టిఎస్ఎస్పిడీసీఎల్ సీఎండి ముషారఫ్ ఫరూఖీ
మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని టిఎస్ఎస్డిసిఎల్(దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ) సీఎండి ముషారఫ్ ఫరూకీ తెలిపారు. మంగళవారం మింట్...
తీవ్రరూపం దాల్చిన మిచాంగ్ తుపాన్
దక్షిణాది రాష్ట్రాలకు హై అలర్ట్
ఈ నెల 5న ఏపిలో తీరం దాటే అవకాశం
భారత వాతావరణ శాఖ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణాది రాష్ట్రాలకు వణుకు పుట్టిస్తోంది....
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
డికె శివకుమార్ ఆస్తుల కేసు.. మెమో దాఖలుకు కోర్టు అనుమతి
బెంగళూరు : డిప్యూటీ సిఎం డికె శివకుమార్ కు చెందిన మితిమీరిన ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ కాలంలో ఈ దర్యాప్తు చేయడానికి సిబిఐకి...
వార్రూం వేదికగా ఏఐసిసి ప్రత్యేక సమీక్ష
హోరాహోరీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
పలువురు అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్
కేడర్తో పాటు అసంతృప్తులను దారికి తీసుకొచ్చేలా కాంగ్రెస్ అధిష్టానం
మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీభవన్ వార్రూం వేదికగా హోరాహోరీగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులు పైచేయి సాధించేలా ఏఐసిసి సిద్ధం...
స్ట్రాంగ్ రూమ్లో ఓటింగ్ ఇవిఎంలే భద్రపర్చాలి !
20లోగా ఓటరు కార్డులను ముద్రించాలి
కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వి. నాయక్
ప్రలోభాల కట్టడికి ఇసి ప్రత్యేక ఏర్పాట్లు
వ్యయ పరిశీలకుడి ఫోన్ నంబరు 76708 39762
మనతెలంగాణ/ హైదరాబాద్ : పోలింగ్ ముగిసిన తరువాత...
రైల్వే ట్రాక్ ట్రేస్ పాసింగ్ చేయడం తీవ్రమైన నేరం
ఇది ప్రజల భద్రతకు భంగం కలిగిస్తుంది
రైల్వే ట్రాక్లపై సమీక్షా సమావేశంలో ద.మ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్
మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే ట్రాక్ను దాటటం తీవ్రమైన నేరమని, ఇది...