Home Search
వీడియో కాన్ఫరెన్స్ - search results
If you're not happy with the results, please do another search
అప్పులను రీ షెడ్యూల్ చేయాలి.. మోడితో వీడియో కాన్ఫరెన్స్లో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడి సోమవారం అన్ని...
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కెటిఆర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న కమిషనర్లకు కెటిఆర్ అభినందించారు. ఇదే స్తూర్తితో భవిష్యత్తులోనూ చర్యలు తీసుకోవాలని...
సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
ఢిల్లీ: కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న...
27న సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ : కోవిడ్-19పై పోరాటంలో భాగంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈనెల 27న సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ జరుపనున్నారు. లాక్డౌన్ అమలుతో సహా కోవిడ్-19 అదుపునకు...
ఐటి నిపుణులతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ : రాజ్భవన్లో ఐటి నిపుణులు, ఎగ్జిక్యూటివ్లతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గవర్నర్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఐటి నిపుణులు, ఎగ్జిక్యూ...
“అమ్మే దైవం” వీడియోను విడుదల చేసిన మురళీ మోహన్
"ఈ రోజు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి రెండు ప్రధానకారణాలు ఉన్నాయి . మొదటిది నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 1973 మార్చినెలలో షూటింగ్ మొదలయి హీరోగా పరిచయమై...
కేంద్ర ప్రభుత్వం నిజం చెప్పాలి: రాహుల్ (వీడియో)
న్యూఢిల్లీ: దేశంలోని కరోనా మరణాలపై కేంద్రప్రభుత్వం అసత్యాలు చెబుతోందని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత మరణాల రేటు అబద్ధమని, ప్రభుత్వం నిజం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని...
కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ అవసరమన్న విషయంలో ఈడి అబద్ధం చెప్పింది: ఆతిషి
న్యూఢిల్లీ: మధుమేహం వ్యాధితో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ అవసరం. అయితే ఆయనకు ఇన్సూలిన్ అవసరమా, కాదా అన్న విషయంలో ఎయిమ్స్ స్పెషలిస్టులను సంప్రదించామని ఈడి కోర్టుకు అబద్ధాలు...
సిఎంకు ప్రత్యేక హక్కుల్లేవ్.. కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
ముఖ్యమంత్రికో న్యాయం..సామాన్యుడికో న్యాయం ఉండదు
విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు
నిందితుడి వీలును బట్టి విచారణ సాగదు
ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం
కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధమే సబబే..రిమాండ్ను...
కింగ్ ఛార్లెస్పై విషాద వార్తలు
బ్రిటన్లో ఇప్పుడు రాజకుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి పలు విషాదకర వార్తలు వ్యాపించాయి. కింగ్ ఛార్లెస్ ప్రొస్టేట్ క్యాన్సర్తో మరణించాడని , ప్రభుత్వ అధికారిక భవనాలపై జాతీయ పతాకాలను అవనతం చేశారని పలు...
గ్రేటర్ హైదరాబాద్ కు అంతరాయం లేని విద్యుత్తు!
క్షేత్ర స్థాయిలో సెక్షన్ అధికారులతో ఎఫ్వోసి విభాగం పనిచేసేలా ఆదేశాలు జారీ చేసిన సిఎండి
మన తెలంగాణ / హైదరాబాద్: ప్రస్తుత వేసవి కాలంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ...
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్ల కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం దేశ రాజధానిలోని కోర్టుకు హాజరయ్యారు. నగరంలోని...
ప్రజాపాలనకు వంద రోజులు
మన తెలంగాణ/హైదరాబాద్ : నాలుగు కోట్ల జనం ఆశలు, ఆకాంక్షలతో కొలువు దీరిన ప్రజా పాలన లో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి...
రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: తుమ్మల
హైదరాబాద్: రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్...
మరింత ముదిరిన ఇడి, ఆప్ వివాదం
వేధింపుల విచారణకు రాను
వీడియో విచారణకు సిద్ధం
మరోమారు విచారణకు వెళ్లని కేజ్రీవాల్
ఇప్పటివరకూ తొమ్మిది సమన్లు గాలికి
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీపార్టీ అధినేత , ఢిల్లీ సిఎం అరవింద్...
మరింత ముదిరిన ఇడి ఆప్ కయ్యం
ఆమ్ ఆద్మీపార్టీ అధినేత , ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఇడి సమన్లను బేఖాతరు చేశారు. లిక్కర్ కేసుకు సంబంధించి సోమవారం తమ ఎదుట విచారణకు రావాలని ఇడి సమన్లు వెలువరించింది....
12 రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటన
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే వచ్చే పది రోజుల్లో తెలంగాణతోపాటు మొత్తం 12 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలకు షెడ్యూల్ ఖరారైంది. మొత్తం...
ఇంటర్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: సిఎస్ శాంతికుమారి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ,...
బొగ్గు ఉత్పత్తి రవాణాలో ముందుండాలి
రోజుకు 2.35 లక్షల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి రవాణా జరపాలి
ఈ మాసాంతానికి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 700 లక్షల టన్నులను అధిగమించాలి
అన్ని ఏరియాల జీఎంలతో సింగరేణి సిఎండి బలరాం సమీక్ష
మూడేళ్ల...
కేజ్రీవాల్ విశాస పరీక్ష
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం మరోసారి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. నిజానికి ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ఆద్మీ పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. 70 స్థానాలున్న రాష్ట్ర...