Home Search
వెంకయ్యనాయుడు - search results
If you're not happy with the results, please do another search
స్వాతంత్య్రోద్యమం-తెలుగు సినిమా ప్రముఖులు పుస్తకావిష్కరణ
సంజయ్ కిషోర్ సేకరించి రచించి రూపకల్పన చేసిన ‘స్వాతంత్రోద్యమం తెలుగు సినిమా- ప్రముఖులు’ పుస్తకావిష్కరణోత్సవం హైదరాబాద్లో అతిరధ మహారధుల సమక్షంలో శనివా రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత మాజీ...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
విశ్వనాథ్ మృతిపట్ల ప్రముఖుల సంతాపం….
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ కన్నుమూయడంతో ప్రముఖులు సంతాపం తెలిపారు. విశ్వనాథ్ మృతిపట్ల సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నటుడు చిరంజీవి. మంత్రులు, సినీ, రాజకీయ...
తెలుగువాళ్ళు ఎక్కడున్నా కలిసి ఉండాలి: వెంకయ్య నాయుడు
హైదరాబాద్: తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన జరిగిందన్నారు. ఇతర భాషల మోజులో పడి మాతృభాషను వదులుకోవద్దన్నారు....
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
ఎన్టీఆర్ బోళా మనిషి: వెంకయ్య నాయుడు
హైదరాబాద్ ః ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతాన్ని నమ్మి పని చేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లో బోళా మనిషి అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. అందరిని...
రవీందర్సింగ్ కూతురు పెళ్లికి సీఎం గిఫ్ట్..
కరీంనగర్:కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ను రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్సింగ్ను నియమిస్తూ రాష్ట్ర...
వాళ్లలో అల్లు రామలింగయ్య అగ్రఘన్యుడు
ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడైన పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ హైదరాబాద్లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన శతజయంతి వేడుకలకి మాజీ...
వెలుగు దివ్వెలు-ఉత్తేజ విజయాలు
సింహాలు తమ చరిత్ర తాము రాసుకోనంతకాలం వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది’ అంటారు - చినువా అచెబే. కండబలం, అండబలం, ఆర్థిక బలం కలవారే గన్నుల్ని పెన్నులుగా మలిచి చరిత్రలు రాయిస్తే అధికారాలు,...
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి
రెబల్స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. మొయినాబాద్లోని కనకమామిడి ఫామ్ హౌస్లో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్... కృష్ణంరాజు భౌతిక కాయానికి దహన సంస్కారాలు నిర్వహించారు....
రాజగోపాల్రెడ్డికి పిసిసి చీఫ్ రేవంత్ బంపర్ ఆఫర్..
తిరిగొస్తే టికెట్ ఇస్తాం..
అందరం కలిసి ఆయనను గెలిపించుకుంటాం
రాజగోపాల్రెడ్డికి పిసిసి చీఫ్ రేవంత్ బంపర్ ఆఫర్
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసిన మునుగోడు...
పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం ప్రకటించారు. గత 16రోజులపాటు జరిగిన సమావేశాల్లో...
ఉప రాష్ట్రపతి ధన్కర్
భారీ మెజార్టీతో గెలిచిన జగదీప్ ధన్కర్
మార్గరేట్ అల్వాకు 182 ఓట్లు
528 ఓట్లతో 70 శాతం మద్దతుతో విజేత
షెకావత్ తరువాత ఈ పదవిలో రెండో జాట్నేత
న్యూఢిల్లీ : దేశ ఉపరాష్ట్రపతి...
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ, మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు శనివారం పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే పలువురు ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ఎంపీలు కూడా ఓటేశారు. ఉదయం 10...
ఎంపీలకు క్రిమినల్ కేసుల్లో అరెస్టు నుంచి మినహాయింపు లేదు: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు క్రిమినల్ కేసుల్లో అరెస్టు నుంచి ఎలాంటి మినహాయింపు పొందజాలరని, సభ జరుగుతున్నప్పుడు చట్టాన్ని అమలు చేసే సంస్థలు జారీ చేసే సమన్లను తప్పించుకోలేరని రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు...
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేష్ ఎన్ పటేల్
న్యూఢిల్లీ : సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేష్ ఎన్ పటేల్ నియామకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రపతి భవన్లో బుధవారం సురేష్...
మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి
ఆగస్టు: భారత స్వాతంత్ర్య సంగ్రామం, తదనంతరం జాతి నిర్మాణంలోనూ మువ్వన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సిద్ధికి 75 ఏళ్లు...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: భారత వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదేశాలు జారీ చేసిన ట్రాఫిక్ జాయింట్ సిపి
హైదరాబాద్: ఈ నెల 29వ తేదీన భారత దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యాటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్...
మత విద్వేషాల బిజెపి
ప్రపంచ దేశాల్లో భారతదేశానికీ గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంది. భారతీయ మూలాల్లోనే భిన్నత్వంలో ఏకత్వ భావన గలదు. సున్నితమైన మత అంశాలను ప్రజల మస్తిష్కంలో నిర్దిష్టంగా ఉంచి ఒకరి ఆచార, వ్యవహారాలను మరొకరు...