Home Search
వెంకయ్యనాయుడు - search results
If you're not happy with the results, please do another search
వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం కనులపండువగా పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా వివిధ రంగాలకు , సామాజిక సేవా కార్యక్రమాల్లో...
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టిఆర్: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టిఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు....
వెంకయ్యనాయుడు ఆదర్శనీయుడు: మోడీ
ఢిల్లీ: భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్ర్య భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని ప్రధాని మోడీ తెలిపారు....
రేపు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోదుల కలల సాకారం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సబ్కా ప్రయాస్-సబ్కా కర్తవ్య్ నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. అమృత్ మహోత్సవ్ వేళ మరింత్ వేగవంతంగా పని చేయాలన్నారు....
యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: యోగం అంటే సాధన చేయడమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. యోగా అంటే ఏకాగ్రతను సాధించడమన్నారు....
పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి : వెంకయ్యనాయుడు
బెంగళూరు : పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఆసన్నమైందని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ముందు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు....
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రెండోసారి కరోనా..
మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. 2020 సెప్టెంబర్లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకిన విషయం విదితమే. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు...
దేశీయ వాహకనౌక విక్రాంత్ను పరిశీలించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కోచి: కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్(సిఎస్ఎల్)లో దేశీయంగా నిర్మించిన విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్ను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సందర్శించారు. ఆదివారం లక్షద్వీప్ నుంచి కోచికి చేరుకున్న ఆయన సిఎస్ఎల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. యార్డ్లో నావీ...
‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
గ్రామీణ ప్రజల సాధికారత, స్వావలంబన, సుపరిపాలనే తన ఆకాంక్ష
సేంద్రియ పద్ధతులపై, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి జరగాలి
వ్యవసాయ ఎగుమతులు ఈ ఏడాది 18 శాతం మేర పెరగడం అభినందనీయం
నీటి ఎద్దడిని తట్టుకునే...
వైద్యులు భగవంతుడితో సమానం: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవించమని భారతీయ సంస్కృతి చెబుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో వారి ప్రాణాలను...
వెంకయ్యనాయుడుకు కరోనా నెగిటివ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకిన సంగతి తేలింది. సెప్టెంబర్ 29న కోవిడ్19 బారిన పడిన ఆయన అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. వెంకయ్య భార్య ఉషా...
ఇండియన్ రక్తంలోనే సెక్యులరిజం: వెంకయ్యనాయుడు
వరంగల్: విద్యా, సంస్కృతి, సాహిత్య రంగాలకు వరంగల్ పుట్టినిళ్లు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. వరంగల్లో పర్యటించిన ఎం వెంకయ్య నాయుడు ఎవివి కాలేజీ ప్లాటీనం జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఈ...
వ్యవసాయంలో వస్తున్న మార్పులు ఉపయోగించుకోవాలి: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అగ్రివిజన్ 2020 పేరుతో వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడారు. మూడు...
ప్రకృతిని ప్రేమించాలి, పశుపక్ష్యాదులను పూజించాలి: వెంకయ్యనాయుడు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రజలు భోగి మంటలను కాల్చారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్ల ఎదుట భారీగా భోగి మంటలను వేశారు. భోగి మంటల...
ఉచిత హామీలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
రాజకీయ నాయకులు పార్టీలు మారడంపై, ఉచిత హామిలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరం రాజకీయ నాయకుల్లో విలువలు లేకుండా పోయాయన్నారు. నేతలు...
గతం ఘనకీర్తి వర్తమానం అపకీర్తి
ఆంధ్ర రాజకీయాలు 2
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం పూర్తి కాగానే, తెలంగాణలో అసంతృప్తి మొదలై అది ఆత్మాభిమాన ఉద్యమంగా ఊపందుకుంది. కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఉద్యోగాలను ఆక్రమించారని, తమ భాషను, యాసను, ఆహారాన్ని,...
ఆర్కే సాగర్ విక్రాంత్ ఐపిఎస్గా పరిచయం
మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్, రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో 'ది 100' అనే కొత్త చిత్రంతో రాబోతున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు,...
అవినీతి నేతలకు సుప్రీం వాతలు
రాజకీయాలు కలుషితమై, దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించవలసిన వ్యవస్థలన్నీ ఒకటొకటిగా అవినీతిమయమవుతున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు సగటు మనిషికి ఎంతో ఊరటనిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు. చట్టసభల్లో...
నేడు ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’కు శంకు స్థాపన
ముఖ్య అతిథిగా హాజరుకానున్న వెంకయ్య నాయుడు
పద్మ అవార్డు గ్రహీతలకూ కేంద్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మానం
మన తెలంగాణ / హైదరాబాద్ : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న...
పద్మాలకు పౌర సన్మానం
మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25 లక్షల నగ దు బహుమతి ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని, దీంతో పాటు ప్రతీ నెల పద్మశ్రీ అ వార్డు పొందిన కవులు,...