Saturday, April 27, 2024
Home Search

వ్యాధులు - search results

If you're not happy with the results, please do another search

చలి తీవ్రత పెరుగుతోంది ..జాగ్రత్త :ఐఎండి హెచ్చరిక

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తరాది నుంచి...
Women dead with corona virus

ఎపిలో కరోనాతో మహిళ మృతి

అమరావతి: కరోనా వైరస్ సోకి ఓ మహిళ(51) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఓ మహిళ అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమె దగ్గు,...
Date palm benefits in telugu

డ్రైఫ్రూట్స్ ను అలా చేసి తింటే చాలు.. జలుబు, దగ్గు మీ దగ్గరికి రావు….

హైదరాబాద్: డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే వ్యాధి నిరోదక శక్త పెరుగుతుంది. చలి కాలంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలు జలుబు, దగ్గు తగ్గుముఖం పడుతాయి. ఖర్జూరాన్ని నీళ్లలో వేడి చేసుకొని తింటే జలుబు,...

జెఎన్.1 కొవిడ్ వేరియంట్ నిపుణుల హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశంలో హఠాత్తుగా జెఎన్-1 కొవిడ్ వేరియంట్‌కు సంబంధించి 21 కేసులు నమోదు కావడం ఎటువంటి ఆశ్చర్యాన్ని కాని ఆందోళనను కాని కలిగించడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలు కూడా ఎటువంటి భయాందోళన...

వైర్డ్ జనరేషన్: విలువలు, వైఖరులు

‘Being sent to your bedroom used to be a punishment: now it’s a teen dream.Through personal computers, mobile phones and gaming consoles, teenagers are...
6 Indian states on ALERT as china

చైనాలో నిమోనియా అలజడి.. భారత్‌లో ఆరు రాష్ట్రాలు అప్రమత్తం

న్యూఢిల్లీ: చైనాలో నిమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్పత్రులను సిద్ధం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా...

చైనా వైరస్ సైరన్..

న్యూఢిల్లీ : చైనాలో ఇప్పుడు తలెత్తిన శ్వాసకోశ వ్యాధుల హెచ్9ఎన్2 కేసుల ఉధృతి ఇతర దేశాల్లోనూ కలవరానికి దారితీసింది. ఈ వైరస్ వల్ల భయమేమీ లేదని నిర్లక్షం వహించరాదని స్థానిక రామ్ మనోహర్...

చైనా వైరస్ హచ్9ఎన్2 తో పెద్ద ముప్పులేదు

న్యూఢిల్లీ : చైనాలో తలెత్తిన శ్వాసకోశ వ్యాధి న్యూమోనియా తీవ్రత పట్ల భారతదేశం దృష్టి సారించింది. చైనాలో ఇప్పుడు హెచ్9ఎన్ 2 (ఎవియన్ ఇంఫ్లూయెంజా వైరస్ ) తలెత్తింది. ఈ వైరస్ జనిత...
Vishnu Salagrama Puja with Agamoktanga in Vasantha Mandapam

వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు సాలగ్రామ పూజ

మన తెలంగాణ / హైదరాబాద్: లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన కార్యక్రమాల్లో మొదటగా విష్ణు సాలగ్రామ పూజ గురువారం తిరుమల వసంత మండపంలో ఆగమోక్తంగా జరిగింది. మధ్యాహ్నం 3...

హరిత దీపావళి జరుపుకుందాం

భూమిపై సమస్త జీవరాశి బతకడానికి కీలక భూమిక పోషిస్తున్న గాలి నేడు అనేక రూపాలలో కలుషితమై జీవజాతి మనుగడకు పెనుశాపంగా మారుతున్నది. అభివృద్ధి పేరుతో ప్రకృతి సహజ వాతావరణంపై మానవ ప్రమేయం రోజురోజుకీ...

ప్రతి ఒక్కరికీ టీకా అందజేయలేమా!

వైరస్ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణ భయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్ -19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది. అనేక ప్రాణాంతక రోగాలకు...
India debate on 70-hour workweek

వారానికి 70 పని గంటలు

ఇన్ఫోసిస్ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణమూర్తి యువత భారత్‌ను తమ సొంత దేశంగా భావించాలని, దేశ ప్రగతి కోసం వారానికి 70 గంటల పాటు శ్రమించాలని ఇటీవల ఒక విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనను...

నేడు కొనాయిపల్లికి సిఎం కెసిఆర్

నంగునూరు: బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నేడు సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయానికి రానున్నారు. సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయం అయిన కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి నేడు...
Government looks on labor health

కార్మికుల ఆరోగ్యంపై సర్కార్ నజర్

భవన నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన వైద్యం సిఎం ఆదేశంతో రంగంలోకి కార్మిక శాఖ అధికారులు అటు సింగరేణి కార్మికులకు రూ. 259 కోట్లు కేటాయింపు మన తెలంగాణ / హైదరాబాద్ : కరోనా కాలంలో కార్మికులు...

పోలీసులపై తిరగబడ్డ జనం

మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూర్ వద్ద ఉన్న జూరాల ఇథనాల్ కంపెనీ మా కొద్దు అంటూ చేపట్టిన ఉద్యమం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. గ్రామాల ప్రజలకు, పోలీసులకు మధ్య...
CM's breakfast is a boon for students

సిఎం అల్పాహారం విద్యార్థులకు వరం

మనతెలంగాణ/హైదరాబాద్ :  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటు న్న విద్యార్థులకు ‘సిఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం’ వరమని, దేశంలో ఇలాంటి అల్పాహార పథకం ఎ క్కడా లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ...
Launching of CM Breakfast Scheme at Government School

సిఎం బ్రేక్ ఫాస్ట్ తో 20 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం: హరీష్ రావు

రంగారెడ్డి: మానవీయ కోణంలో ఆలోచించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  గొప్ప కార్యక్రమం ప్రారంబించారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జిల్లా పరిషత్...
Kumbh Mela

వికృత మేళాగా మిగిలిన కుంభమేళా!

ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి మన భారతదేశంలో కుంభమేళా జరుగుతుంది. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో గంగా మధ్యప్రదేశ్ ఉజ్జయినీ లో సిప్రా మహారాష్ట్ర నాసిక్‌లో గోదావరి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో గంగా, యమునల సంగమంలో కుంభమేళా...
New 'inverse' vaccine to prevent diabetes and multiple sclerosis

డయాబెటిస్, మల్టిపుల్ స్లిరోసిస్ నివారణకు కొత్త ‘ఇన్‌వెర్స్’ వ్యాక్సిన్

డయాబెటిస్, మల్టిపుల్ స్లిరోసిస్ నివారణకు కొత్త “ఇన్‌వెర్స్ ”వ్యాక్సిన్ చికాగో వర్శిటీ పిఎంఇ శాస్త్రవేత్తల ప్రయోగాలు న్యూఢిల్లీ : శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి అంతర్గత రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆరోగ్యానికి హాని...

24 గంటల్లో 24 మంది శిశువుల కన్నుమూత

నాందేడ్ : మహారాష్ట్రలో మహా విషాదం నెలకొంది. నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 24 మంది శిశువులు మృతి చెందారు. కన్నుమూసిన చిన్నారులలో 12 మంది వరకూ అప్పుడే జన్మించిన...

Latest News