Home Search
సురేఖ - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్.. దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు రా: సిఎం రేవంత్
అసెంబ్లీకి రాకుండా టివి ఛానల్లో కూర్చొని మాట్లాడటం సిగ్గు చేటు
వచ్చే పంద్రాగస్టున రుణమాఫీతో రైతులకు ఆర్థిక స్వాతంత్య్రం తెస్తాం
హరీశ్ ... రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని తిరుగు
మోడీ, కెసిఆర్ ఇద్దరూ తోడు...
వరంగల్ బయలుదేరిన సిఎం రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లాలో సిఎం జన జాతర సభకు సర్వం సిద్ధం అయింది. హనుమకొండ జిల్లా మడికొండలో జనజాతర బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోరుతూ...
అభివృద్ధికి అభయహస్తం
ఏడుపాయ ల వనదుర్గామాత పాదాల సాక్షిగా ఆగస్టు 15 వ తేదీలోగా రెండు లక్షల రైతు రుణమాఫీ చే యబోతున్నామని సిఎం రేవంత్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మెదక్ పార్లమెం ట్ కాంగ్రెస్...
నేడు మెదక్కు సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి నీలం మధు నామినేషన్...
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
కొత్తగూడెం భద్రాద్రి: భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామ నవమి సందర్భంగా అభిజిత్ లగ్నంలో మిథిలా మైదానంలో సీతారాముల కల్యాణం జరిగింది. మధాహ్నం 12.30 వరకు స్వామవారి కల్యాణ...
రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్రెడ్డి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు....
ఇడుపాలపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం…
అమరావతి: వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ భవనం పైనుంచి దూకి సురేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తీవ్రగాయాలతో రిమ్స్లో చికిత్స పొందుతూ సదరు విద్యార్థిని...
కాంగ్రెస్పై మూకుమ్మడి దాడి!
కడియం కావ్యపై బిఆర్ఎస్, బిజెపి, ఎంఆర్పిఎస్ నేతల విమర్శనాస్త్రాలు
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానంపై రసవత్తర రాజకీయం నెలకొంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై మూడు ప్రధాన పార్టీలు మూకుమ్మడి...
మెతుకుసీమలో గెలుపు వీరుడెవరో
బిసి వాదంతో కాంగ్రెస్... మోడీ చరిష్మాతో బిజెపి దూకుడు
కెసిఆర్, హరీశ్కు సవాల్గా మారిన ఎంపి స్థానం
ముక్కోణపు పోటీలో నిలిచేదెవరు?
యస్.ఎన్.చారి, మెదక్ ప్రతినిధి: మెదక్ పార్లమెంట్ స్థానంలో తమ సత్తా చాటేందుకు కాం...
నియోజకవర్గానికో.. వ్యూహం
14 సీట్లకు తగ్గొద్దు.. కలిసి కదం తొక్కండి
స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎక్కడికక్కడ
ప్రత్యేక పథక రచన అభ్యర్థుల
గెలుపునకు సీనియర్లు కృషి చేయాలి
కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెంచాలి
మూడు నెలల్లో సికింద్రాబాద్లో...
దేశమంతా తెలంగాణ మోడల్
మన తెలంగాణ/హైదరాబాద్ :దేశమంతా తెలంగాణ మోడల్ను అమలు చేస్తామని, తెలంగాణ స్ఫూర్తిని దేశమంతా తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చినట్టుగానే జాతీయ స్థాయిలో కూడా మాట నిలబెట్టుకుంటామని ఆయన...
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
మన తెలంగాణ/పెంచికల్పేట్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించిం ది. చింతలమానేపల్లి మండలం, బురేపల్లిలో మి ర్చి తోటలో రైతు ఎల్లూరి శంకర్పై బుధవారం ఏ నుగు దాడి చేసి...
ఏనుగు దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేసియా
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని కొండపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో కారుపోషన్న అనే మరో వ్యక్తి మృతి చెందడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ...
రియాక్టర్ పేలి ఆరుగురు మృతి
మన తెలంగాణ/హత్నూర: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలంలోని ఎస్ బి ఆర్గానిక్ రసాయన పరిశ్రమలో బుధవారం బాయిలర్ ఆయిల్ రియాక్టర్ పేలి సంస్థ డైరెక్టర్తో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 30-...
మెదక్లో మనమే గెలవాలి
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జి లు శ్రేణులు కలిసికట్టుగా...
బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనపై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భాంత్రి...
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: సిఎం రేవంత్రెడ్డి
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగింది
రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యింది
పదేళ్ల తర్వాత మాజీ సిఎం కెసిఆర్ పొలం బాట పట్టడం సంతోషకరం
కవిత బెయిల్ కోసం కెసిఆర్ కుటుంబం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంది
కెసిఆర్...
పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్ ఛార్జీలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది. పార్టీ రా ష్ట్ర ఇంచార్జి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దీపా...
కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న నందమూరి సుహాసిని
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో చేరికలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అటు కారు దిగడం.. ఇటు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరిపోతున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.....
‘ఫోన్ ట్యాపింగ్ లో ఎర్రబెల్లి హస్తం’!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన భర్త మురళి ఫోన్ ను కూడా గతంలో...