Home Search
హెచ్డిఎఫ్సి బ్యాంక్ - search results
If you're not happy with the results, please do another search
అస్థిరంగా మార్కెట్లు
గతవారం స్వల్పంగా 160 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన, ఇతర అంతర్జాతీయ అంశాలు గతవారం స్టాక్ మార్కెట్లపై...
లాభాల్లో ముగిసిన మార్కెట్
ముంబై: సెన్సెక్స్ 1,564 పాయింట్లు లేదా 2.7 శాతం వన్-వే ర్యాలీని 59,537 వద్ద ముగిసింది. నిఫ్టీ-50 కూడా 446 పాయింట్లు లేదా 2.58 శాతం పెరిగి 17,759 వద్ద ముగిసింది. బజాజ్...
మార్కెట్లోకి మోటో జి32
న్యూఢిల్లీ : మోటరోలా జి సిరీస్ ఫ్రాంచైజీలో వినియోగదారుల కోసం మోటో జి32ని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.12,999(4జిబి + 64జిబి)గా నిర్ణయించారు. అయితే వినియోగదారులు దీన్ని కేవలం రూ.11,749కే...
మోటో జి32ని లాంచ్ చేసిన మోటరోలా..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోన్న కంపెనీ మోటరోలా. ఇప్పటికే ఎన్నో విభిన్న రకాలు స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు అందించింది. అంతేకాకుండా మారుతున్న వినియోగదారుల అభిరుచులను, కాలానుగుణంగా వస్తోన్న మార్పులకు తగ్గట్లుగా స్మార్ట్ఫోన్లను...
17,500 పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: బెంచ్మార్క్ సూచీలు ఆగస్టు 8న లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 465.14 పాయింట్లు లేదా 0.80% పెరిగి 58,853.07 వద్ద, నిఫ్టీ 127.60 పాయింట్లు లేదా 0.73% పెరిగి 17,525.10 వద్ద...
కెవిబిఆర్ సందర్శకులకు శుభవార్త
ఆన్లైన్ సేవల బ్రోచర్ను ఆవిష్కరిస్తున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
ఆన్లైన్లో వాకర్స్, విజిటర్స్ పాసులు
ఆన్ లైన్ సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అటవీ అభివృద్ధి సంస్థకు రూ. 87.75లక్షల హెచ్డిఎఫ్సి విరాళం
హైదరాబాద్ : కొత్తగూడ కెవిబిఆర్...
అగ్రశ్రేణి కంపెనీల్లో రిలయన్స్, టిసిఎస్…
ముంబై: మార్కెట్ వాల్యూయేషన్ దృష్ట్యా అగ్రశ్రేణిలో ఉన్న 10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ , టిసిఎస్ టాప్ లో ఉన్నాయి. లీడ్ గెయినర్లుగా ఎదుగుతున్న ఈక్విటీలలో బుల్లిష్ ట్రెండ్ మధ్య 10 అత్యంత విలువైన...
దూసుకెళ్లిన రిలయన్స్
రూ.1,38,222.46 కోట్లు పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్
టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా..
ముంబయి : గత వారం దేశీయ స్టాక్మార్కెట్ ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్ట్ దూసుకెళ్లింది. దీనితో పాటుగా టాప్10 స్టాక్స్లో నాలుగుసంస్థల...
16600 ఎగువన ముగిసిన నిఫ్టీ!
కోలుకున్న సూచీలు
ముంబై: మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 436.94 పాయింట్లు లేదా 0.79% లాభపడి 55818.11 వద్ద, నిఫ్టీ 105.20 పాయింట్లు లేదా 0.64% జోడయి 16628 వద్ద ముగిసాయి. కాగా బెంచ్మార్క్...
నేడు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై : మూడు రోజులుగా నష్టాల్లో ముగుస్తు న్న దేశీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్కు నేడు బ్రేక్ పడింది. మార్కెట్ ముగిసే సమయానికి షార్ట్ కవరింగ్ కనిపించింది. కొనుగోళ్లు బలంగా జరిగాయి. మార్కెట్...
రూ.7 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్ల భారీ పతనంతో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద
1,416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
గ్లోబల్ మార్కెట్ల పతనం ప్రభావమే కారణం
ముంబై : గ్లోబల్ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒక్క రోజే...
స్టాక్ మార్కెట్లో జోష్ !
హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ విలీనం ప్రకటనతో దూకుడు
న్యూఢిల్లీ: షేర్ మార్కెట్ సూచీలు అయిన సెన్సెక్స్ 1335.05 పాయింట్లు(2.25 శాతం) ఎగబాకి 60611.74 వద్ద ముగియగా, నిఫ్టీ 382.95 పాయింట్లు ర్యాలీ చేసి 18053.40...
టాప్ 10 కంపెనీల విలువ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది..
ముంబయి : గత వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 4 శాతం పెరిగింది. అయితే టాప్ 10లో అన్ని కంపెనీలు కూడా లాభాలను...
ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు
0.10 శాతం మేరకు పెంచిన బ్యాంక్
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డి) వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం చొప్పున...
కొనసాగుతున్న బుల్ ర్యాలీ
157 పాయింట్లు పెరిగి
ముంబై : వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. అయితే గురువారం ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మార్కెట్లు ముందుకు సాగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మాస్యూటికల్స్ షేర్లు...
లాట్ మొబైల్స్ దీపావళి ఆఫర్లు
హైదరాబాద్ : స్మార్ట్మొబైల్ రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న లాట్ మొబైల్స్ దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీపావళి ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని సంస్థ డైరెక్టర్ అఖిల్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
ఏడో రోజూ రికార్డు స్థాయిలోనే ముగిసిన దేశీయ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడం, వృద్ధిరేటు, త్రైమాసిక ఫలితాలు సానుకూలతలు దేశీయ సూచీలను ముందుకు నడిపాయి. ఒక్క...
పాజిటివ్గా ముగిసిన స్టాక్మార్కెట్
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లో శుక్రవారం ఆరంభంలో కనిపించిన ఇంట్రాడే లాభాలు మార్కెట్ ముగిసే సమయానికి తరిగిపోయాయి. అయితే దేశీయ మార్కెట్ సూచీలు చివరికి పాజిటివ్గానే ముగిసాయి. బాంబే స్టాక్ మార్కెట్ బెంచిమార్క్ అయిన...
ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ముల హల్చల్
కారు కిందపడి ఒకరు, పెట్రోల్ పోసుకుని మరొకరు ఆత్మహత్యాయత్నం
ఇంటిని కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ
బ్యాంక్ రుణం కట్టకపోవడంతో ఇల్లు జప్తు చేసిన అధికారులు
అరెస్టు చేసి బేగంపేట పోలీస్ స్టేషన్కు...
ఎటిఎంలో పేలిన తూటా
డబ్బులు నింపుతుండగా సిబ్బందిపై దుండగుల కాల్పులు, ఒకరు మృతి
రూ.5లక్షలతో పరారీ, నిందితుల పట్టివేత
హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన
మనతెలంగాణ/సిటిబ్యూరోః ఎటిఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. దుండగుల...