Home Search
అసదుద్దీన్ ఒవైసీ - search results
If you're not happy with the results, please do another search
బాబ్రీ మసీదుపై లోక్సభలో అసద్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుర్తించారు. అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ట...
వారం రోజుల్లో ఎంపి అభ్యర్థుల ఎంపిక
మన తెలంగాణ/హైదరాబాద్: వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, లోక్సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ...
చివరకు న్యాయమే గెలిచింది
చివరకు న్యాయమే గెలిచింది
బిజెపికి ఈ తీర్పు చెంపపెట్టు
బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పుపై ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో 11 మంది నేరస్థులను శిక్షాకాలం ముగియక ముందే ముందుగానే జైలు నుంచి విడుల...
హైకోర్టును పాతబస్తీ నుంచి తరలించొద్దు : అసద్
మన తెలంగాణ/హైదరాబాద్ : పాతబస్తీ అసలైన హైదరాబాద్ అని, హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దని ఎఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అవసరమైతే చంచల్ గూడ జైలును హైదరాబాద్ శివార్లకు...
ఓటేసిన మహేశ్ బాబు, రాజశేఖర్ దంపతులు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో 119 మంది సభ్యులను ఎన్నుకోవడానికి పోలింగ్ జరుగుతోంది. గురువారం గట్టి భద్రత మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలో ఉన్నారు. ఓటేసేందుకు తరలివచ్చిన ప్రముఖులు లైన్లో...
తెలంగాణ ఎలక్షన్స్ లైవ్ అప్డేట్స్..
మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో ఓటు వేశారు. భరత్ నగర్ లోని అంబీటస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి...
జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నుంచి ఎంఐఎం పోటీ
మజ్లిస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ సారి మజ్లిస్ తొమ్మిదిస్థానాలనుంచి పోటీకి దిగుతున్నట్లు చెప్పారు. కొత్తగా జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నుంచి అభ్యర్ధులను నిలబెడుతున్నట్లు ఒవైసీ...
రాహుల్ పోటీ చేస్తే ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తాం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహల్ గాంధీ హైదరాబాద్ లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ సవాల్...
ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ల గల్లంతు?
హైదరాబాద్: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆపర్టీ ఎమ్మెల్యేలు కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సూచనప్రాయంగా వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
బిసి, మైనారిటీ కోటాలేని మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం
స్పష్టం చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం లోకసభలో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంఐఎం వ్యతిరేకించింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు...
దేశానికే తలమానికం !
నిజాం నిర్మించిన తరహాలో మసీదు నిర్మాణం
ఒకే చోట గుడి, మసీదు, చర్చి నిర్మించుకున్నాం
ఇది చూసి భారతదేశం నేర్చుకుంటుంది
గుడి, మసీదు, చర్చి ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్
గవర్నర్ తమిళిసైకు స్వాగతం పలికిన కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
కెసిఆర్కు ప్రధాని అయ్యే అర్హతలు ఎన్నో ఉన్నాయి
ఆయనను తక్కువ అంచనా వేయొద్దు
విపక్షాలకు ఒవైసి హితవు
మళ్లీ బిఆర్ఎస్దే అధికారం : ఒవైసీ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ మరోసారి అధికారంలోకి రానున్నారని ఎంఐఎం చీప్, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్...
మోడీ చైనాకు లొంగిపోవడం సరికాదు !
సరిహద్దు వివాదంపై పార్లమెంటులో చర్చ జరగాలి: ఎంఐఎం అధినేత ఒవైసీ
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్...
సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన గవర్నర్, సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో గుడి, మసీదు, చర్చి నిర్మించి సామరస్యానికి ఉదాహరణగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం అన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో కలిసి...
ఏక్ చౌకీదార్.. దూస్రా దుకాణ్దార్
న్యూఢిల్లీ : దేశంలో ముస్లింలపై జరుగుతున్న అణచివేతలపై ప్రధాని మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ మాట్లాడడం లేదని, వీరిలో ఒకరు చౌకీదార్ అయితే , మరొకరు దుకాణ్దార్గా వారిని పోలుస్తూ ఆల్...
లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ: లోక్ సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాల మొదటి రోజు దిగువ సభ సమావేశమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా రింకూతో ప్రమాణం చేయించారు....
మేము అంటరానివాళ్లమా: “ఇండియా”పై ఎంఐఎం ఆగ్రహం
ముంబై: రెండు రోజుల పాటు 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో నిర్వహించిన సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడంపై ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు వారిస్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు....
అసోంలో ‘మియా’ల రాజకీయం
గౌహతి: అసోంలో కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడానికి ‘మియా’( బెంగాలీ మాట్లాడే ముస్లిం వ్యాపారులు)లే కారణమంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధానికి...
ఉమ్మడి పౌరస్మృతికి నై
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉ మ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరు తో...
ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన నిర్మాణ అంశంపై సోమవారం ఆస్పత్రి...