Home Search
అసదుద్దీన్ ఒవైసీ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి బి-టీమ్ అన్నవారికి బీహార్ ఫలితాలు చెంపపెట్టు
ఔరంగాబాద్ ఎంఐఎం ఎంపి జలీల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: తమ పార్టీని బిజెపికి చెందిన బి-టీమ్గా ఆరోపించే వారికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని ఔఎఎంఐఎం ఔరంగాబాద్ ఎంపి ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. బీహార్...
రేపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్
78 అసెంబ్లీ స్థానాలలో 1204 మంది అభ్యర్థులు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మూడవ, తుది దశ పోలింగ్ శనివారం జరగనున్నది. 78 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న తుది దశ పోలింగ్లో దాదాపు...
మళ్లీ ఇదో కొత్త డ్రామా.. మోదీపై ఓవైసీ విమర్శలు
హైదరాబాద్ ః దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ప్రధానిపై ఓవైసీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. . ‘ఈ...
లక్ష మంది అసద్లు వచ్చినా సిఎఎపై వెనకడుగు వేయం: కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా ప్రజలకు మంచి చేసే సిఎఎ విషయంలో వేనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం...
కార్డన్సెర్చ్లో ఆధార్ అడగడమేంటి?
127 మందికి ఉడాయ్ పౌరసత్వ నోటీసుల ఉదంతంలో పోలీసులపై ఆగ్రహిస్తూ ఎఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : కార్డన్సెర్చ్లో ఆధార్ చూపమని అడగటం ఏంటని, ఆధార్ గురించి అడిగే హక్కు...
సిఎఎపై సుప్రీంలో కేరళ సర్కార్ సవాల్
రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపణ
పిటిషన్లపై 22న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) సవాల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగం ఇచ్చి న సమానత్వం, స్వేచ్ఛ, లౌకికతత్వం...
జైలుకు పంపి చంపాలని చూస్తున్నారు : అక్బరుద్దీన్
లోకసభ ఎన్నికల తరుణంలో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ లో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు...
కాంగ్రెస్, మజ్లిస్ మధ్య బలపడుతున్న మైత్రీబంధం
నిన్నటివరకూ ఉప్పు నిప్పూలా ఉన్న కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మైత్రీ బంధం బలపడుతోందా? ఇంగ్లండ్ లో రేవంత్, అక్బరుద్దీన్ ఒవైసీ చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూసినవారెవరికైనా ఈ అనుమానం రాకమానదు. దావోస్ పర్యటనలోనూ,...
దమ్ముంటే.. గోషామహల్లో పోటీ చెయ్యి: రాజాసింగ్
హైదరాబాద్ : దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చెయ్యి ఓవైసీ ? అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. గోషామహల్ లో అభ్యర్థులను నిలబెట్టాలని మజ్లిస్ నేతలను రేవంత్...
రేవంత్ మూలాలు ఆర్ఎస్ఎస్ నుండి వచ్చాయి
ముస్లింలకు వ్యతిరేకంగా రేవంత్ మాటలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆగ్రహం
మన తెలంగాణ / హైదరాబాద్ : ఒవైసి కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత,...
తృతీయ ఫ్రంట్కు మంచి అవకాశం
కెసిఆర్ సారథ్యం వహించాలి
ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ వ్యాఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో తృతీయ ఫ్రంట్కు బలమైన అవకాశాలు ఉ న్నాయని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి అన్నారు. తెలంగాణ...
నేపాల్లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు భారత యాత్రికులు మృతి
కాట్మాండూ: నేపాల్లోని బారా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీత్పూర్ సిమారాలోని చురియమై దేవాలయం సమీపంలో బస్సు లోయలో పడడంతో ఆరుగురు మృతి చెందగా 20 మంది తీవ్రంగా...
అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలింత మృతి చెందింది. ఈ నెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి ఆపరేషన్ చేశారు. దర్శన్గడ్డ తండాకు చెందిన మహిళ మగబిడ్డకు...
కెసిఆర్ వ్యూహంతో ప్రతిపక్షాలు కకావికలం: హరీష్ రావు
మెదక్: సిఎం కెసిఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదని, సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలమవుతున్నాయని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి హరీశ్ రావు...
తెలంగాణ సంపదను కెసిఆర్ దోచుకున్నారు: రేవంత్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రైతు వ్యతిరేకి అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 88 వేల మంది రైతులు...
ప్రియుడు లేడని యువతి ఆత్మహత్య
అమరావతి: ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో యువతి మనస్తాపానికి గురై ఉరేసుకున్న సంఘటన యానాంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యుకెవి నగర్లో తన మేనమామ ఇంటి వద్ద మీసాల మౌనిక(22)...
హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి
హైదరాబాద్: వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావుపై ఎంఎల్ఎ మైనంపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు గతం గుర్తించుకోవాలని, హరీష్ రావు తన నియోజక వర్గాన్ని వదిలేసి తమ జిల్లాలో...
సందేహమే అక్కర్లేదు.. అత్యంత బలహీన ప్రధాని మోడీనే: అసద్
మన తెలంగాణ/హైదరాబాద్ : చైనాను నిలువరించడంలో మోడీ విఫలం అయ్యారని, ప్రధాని హోదాలో ఉండి అత్యంత ఉదాసీనంగా వ్యవహరించిన ఆయనను ఏమాత్రం క్షమించలేమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి వ్యాఖ్యానించారు. భారత సరిహద్దు...
నిర్దోషులు
దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....