Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఖమ్మం సభ సక్సెస్ ఘనత హరీష్దే
హైదరాబాద్ : అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా బిఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఖమ్మం లో అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావును...
కళ్యాణలక్ష్మికి నిధుల కొరత లేదు: మంత్రి గంగుల
హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పేద కుటుంబానికి కూతురు పెళ్లి బాధకరం కాకూడదని మేనమామలా ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రూపొందించారని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో...
రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 50 మందికి పైగా ఐపిఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
ఎరుకలకు జీవనోపాధి కల్పిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ : గిరిజన తెగల్లో ఒకటైన ఎరుక కులస్తులు రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉన్నారని వారి సమస్యలు పరిష్కరించి జీవనోపాధి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు....
గ్రూప్-1 మెయిన్స్కు 123 మంది గిరిజన విద్యార్థులు
మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్ 1 మెయిన్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 123 మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎస్టి స్టడీ సర్కిల్స్లో శిక్షణ పొంది మెయిన్స్కు ఎంపికైన గిరిజన విద్యార్థులకు...
మహూర్తం ‘ఖరారు’
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె....
దేశాన్ని అమ్మేస్తున్నారు
మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: ఇద్దరు గుజరాతీ నేతలు .. మరో ఇద్దరు గుజరాతీ వ్యాపారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు...
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు!
కెసిఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేత పత్రానికి డిమాండ్!!
మహబూబ్నగర్: తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మహబూబ్నగర్లో ఆరంభమయ్యాయి. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరోసారి మంగళవారం బిఆర్ఎస్ నాయకులపై...
ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభోత్సవం
సెక్రటరీయేట్ పనులను మంగళవారం సిఎం కెసిఆర్, ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. తెలంగాణ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్వారు. సచివాలయం ప్రారంభోత్సవానికి ముందు అర్చకులు హోమాలు, వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం పూజలు...
రోడ్డు విస్తరణకు రూ.66 కోట్లు
సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ గుడి నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరణ రూ.66 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడతగా సిద్ధిపేట నుంచి చిన్నకోడూర్ వరకూ 10 కిలో మీటర్ల మేర నాలుగు...
రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట : రైతు సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట శివారులోని రంగనాయక సాగర్...
28 నుంచి దరఖాస్తులు..
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు...
వనదేవతలను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
మేడారం: మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను సోమవారం తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు దర్శించుకున్నారు.ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో మంత్రికి ఘన...
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (కరువు భత్యం డిఎ)ను ప్రకటించింది. ఒక డిఎ (2.73 శాతం) మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు...
‘కంటి వెలుగు’ దేశానికే తలమానికం
ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్
కోహెడ: తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే వైద్యరంగంలో దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని, “కంటి వెలుగు” పథకంతో మరోసారి దేశానికి తలమానికం అయ్యిందని కోహెడ ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్ అన్నారు. సిద్దిపేట...
సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను సోమవారం తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు....
మహబూబ్ నగర్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
హైదరాబాద్: మహబూబ్నగర్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బిజెపి ఇంఛార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్...
ఆధ్యాత్మిక సమ్మేళనానికి ఆహ్వానం
గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో మర్యాద పూర్వకంగా భేటీ...
కాంగ్రెస్ను వదిలేశారు…త్వరలోనే బిజెపిని మరిచిపోతారు
ప్రతి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కీలకంగా పని చేయనుందని ఆ పార్టీ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బిఆర్ఎస్ ఆధ్వర్యలోనే దేశ ప్రగతి మారనుందన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన...
ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడి
సిటిబ్యూరోః జివో 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతిభవన్ను ముట్టడించేందుకు యత్నించారు. మధ్యాహ్నం పలు దఫాలుగా ముట్టడికి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో...