Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
కరీంనగర్ ప్రజలు గర్వపడేలా అభివృద్ధి: గంగుల
కరీంనగర్: మా కరీంనగర్ కు రండి.. అభివృద్ధి చూడండి అని ప్రజలు గర్వంగా చాటిచెప్పేలా నగర రూపు రేఖలు మారుస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్...
తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ: జగదీష్ రెడ్డి
మన తెలంగాణ/సూర్యాపేట: ఫ్యూడల్ విధానంతో దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో...
అంబేద్కర్ జయంతి రోజే కొత్త సచివాలయం ప్రారంభం?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభానికి తేదీ ఖరారయింది. ఇదివరలో 2022 దసరాకు, 2023 సంక్రాంతికి ప్రారంభించాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత కెసిఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి...
అప్పుల్లో పెద్దన్న
అప్పులపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య మాట ల యుద్దం జరుగుతోంది. ‘నువ్వెంత అంటే ను వ్వెంత’ అనే రేంజ్లో విమర్శలు కొనసాగుతున్నా యి. సవాళ్లు.. ప్రతిసవాళ్లతో అప్పులపై మాటల మంటలు చెలరేగుతున్నాయి....
త్వరలో నా పాదయాత్ర షెడ్యూల్ ప్రకటిస్తా: భట్టి
హైదరాబాద్: త్వరలోనే తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించనున్నట్టుగా సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హత్ సే హత్ జోడో అభియాన్’ కార్యక్రమానికి సంబంధించి,...
సంక్షేమ భవన్ వద్ద విద్యార్థుల ధర్నా..
హైదరాబాద్ : పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్సి, ఎస్టి, బిసి హాస్టల్, గురుకుల పాఠశాలలు, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, 16 లక్షల కాలేజీ...
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది..
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందిని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఆనాడు సమైఖ్య పాలకుల నిర్లక్ష్యంతో మంచి నీరుకూడా సరిగ్గా దొరక్కా...
దానిపై ప్రగతి భవన్, గన్పార్క్లో చర్చకు సిద్ధమా?: కిషన్ రెడ్డి
హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రగతి భవన్, గన్పార్క్, ప్రెస్క్లబ్లో చర్చకు సిద్ధమా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలు విసిరారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని...
తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా!
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో పాల్గొన్న కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఏడు రోజుల సమావేశాల అనంతరం ఆదివారం నిరవధికంగా వాయిదాపడింది. సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బండ ప్రకాష్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...
1540 ‘ఆశా’ పోస్టులు
మన తెలంగాణ, హైదరాబాద్ : బస్తీ దవఖానాలు సిఎం కెసిఆర్ అద్భుత ఆలోచన అని పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో మెరుగైన వైద్య సధుపాయాల కోసం వాటిని ఏర్పాటు చేశామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి...
7 రోజులు.. 56 గంటలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయగా, ఆర్ధికమంత్రి హరీష్రావు ప్రసంగం అనంతరం...
హ్యాట్రిక్ కొడతాం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ బిఆర్ఎస్ పార్టీదే అధికారమని, హ్యాట్రిక్ కొడతామని మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ మేరకు మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు...
ముగిసిన శాసనసభ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం 56 గంటల...
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాశ్ ఎన్నిక ఏకగ్రీవం!
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది. ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు...
నేటితో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు అసెంబ్లీ బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. చివరిరోజైనా ఆదివారం ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది....
రైతుకు అండగా సంక్షేమం పండగ
ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లను కేటాయించారు. రైతు కుటుంబాలకు కొండత ధీమాగా మారిన రైతు బీమాకు 1589 కోట్లు కేటాయించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన...
మజ్లిస్ శాసనసభ్యులతో మంత్రి తలసాని భేటి..
హైదరాబాద్: ఎంతో చరిత్ర కలిగిన పాతబస్తిలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
‘పోడు’ పండుగ
మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ అన్నారు. ఈ నెలాఖరులో పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రారంభిస్తామని సిఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు....