Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
మార్చి 10న తెలంగాణ బచావో సభ: కోదండరాం
హైదరాబాద్: మార్చి 10న తెలంగాణ బచావో సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జన సమితి(టిజెఎస్) అధ్యక్షుడు ఎం కోదండరాం బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన కోదండరాం ఈ సభలో తెలంగాణ...
రేవంత్పై కోడిగుడ్లు వేయడం దుర్మార్గం: విహెచ్
హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు వేయడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో బిఆర్ఎస్ సభ...
స్వర్ణ శోభితం యాదగిరి క్షేత్రం
యాదగిరిగుట్ట క్షేత్రం అనంతకోటి స్వర్ణకాంతులీనుతున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం స్వర్ణ శోభితమైంది. విద్యుత్ దీపాల వెలుగులు విరజిమ్మే క్షేత్రపురం స్వర్ణ లోగిళ్ళలో ధగధగలాడుతుంది. అశేష భక్తజనాన్ని కనువిందుచేస్తున్నాయి. లక్ష్మీదేవి...
26వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్లు
మన తెలంగాణ/ఎల్లారెడ్డిపేట: గుణాత్మకమైన బోధన కోసం రాష్ట్రంలో 26వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి సిఎం కెసిఆర్...
స్వచ్ఛ భారత్లో మరోసారి తెలంగాణ నెంబర్వన్..
స్వచ్ఛ భారత్లో మరోసారి తెలంగాణ నెంబర్వన్
త్రీ స్టార్, ఫోర్ స్టార్ విభాగాల్లో మొదటి మూడింట్లో రెండు స్థానాలు తెలంగాణవే...
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 అవార్డులను ప్రకటించిన కేంద్రం
అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్ వార్డుల్లో టాప్గా...
35 లక్షల మంది విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం
వికారాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజు దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్...
కార్మిక సమస్యలు వారికి పట్టవు: రేవంత్ రెడ్డి
జయశంకర్భూపాలపల్లి: రాజకీయ పార్టీలే కాదు కార్మిక సంఘాలపై ప్రభుత్వాలు గుత్తాధిపత్యం సాధిస్తున్నాయని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కెటికె-5 ఇంక్లైన్ వద్ద సింగిరేణి కార్మికులతో రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్ ఏర్పాటు...
బిజెపికి సవాలుగా బిఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ స్థాయి లో అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేసి జాతీయ రాజకీయాల్లోక్రియాశీలకంగా వ్యవహరించాలని ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావు నిర్ణయించుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన తీసుకున్న...
జనహితమే మా అభి’మతం’
మన తెలంగాణ/వరంగల్ : ఔను మాది కుటుంబ పాలనే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు కుటుంబ సభ్యులే. దానికి పెద్దగా కెసిఆర్ చేస్తున్న పరిపాలన కుటుంబపాలనైతే అది కచ్చితంగా వసుధైక కుటుంబ పాలనే...
భూపాలపల్లికి ‘నగర శోభ’
మన తెలంగాణ/జయశంకర్భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : ‘భూపాలపల్లి సమగ్ర పట్టణాభివృద్ధే ఏకైక లక్షం గా పని చేస్తున్నానని ఎంఎల్ఎ గండ్ర వెంకటరమణారెడ్డి తెలియజేశారు. భూపాలపల్లి ప్రజల సం క్షేమం, కోసం నిరంతరం కృషి...
ప్రజల దృష్టి మళ్లించడానికే..
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. మోడీ, అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి...
కవిత రేపో మాపో తీహార్ జైలుకి :ఎంపి ధర్మపురి
మాదన్నపేట్ః ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం రాత్రి ఐఎస్సదన్ డివిజన్ వినయ్నగర్ కాలనీలో ప్రజా గోస...
చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి ఫైర్
హైదరాబాద్: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చంద్రబాబు హైదరాబాద్లో ప్రారంభించినప్పుడు...
మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి
మనతెలంగాణ/హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి 9.10 గంటలకు కన్నుమూశారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజిఎంలో ఆత్మహత్యకు యత్నించిన పిజి వైద్య విద్యార్థినికి నిమ్స్లో...
బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా
హైదరాబాద్: సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటిస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రీతి ఘటన...
దొడ్డి కొమురయ్య స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం:మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, స్వేచ్ఛ కోసం విస్నూర్ దొరకు వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని రాఫ్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి తన్నీరు...
బిఆర్ఎస్కు దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలన, అభివృద్ధి సంక్షేమ పథకాలకు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం చౌట్పల్లికి చెందిన బిజెపి, బిఎస్పీ పార్టీల నుంచి పలువురు...
మహారాష్ట్ర బిఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఈ నెల 6న మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ తాజాగా మహారాష్ట్ర బిఆర్ఎస్...
దేశానికి మార్గదర్శకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
హైదరాబాద్: ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్మించే పార్లమెంటు భవనానికి డా. బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్...
విద్యుత్ ఉద్యోగులకు త్వరలో పీఆర్సి:మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు త్వరలో పిఆర్సిని ప్రకటిస్తామని, త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్తో మాట్లాడి వారం రోజుల్లో పిఆర్సిపై ప్రకటన చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి వెల్లడించారు. తమకు...