Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
నిఖిల్కు పితృ వియోగం
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
నెత్తు’రోడ్లు’
వేర్వేరు ప్రమాదాల్లో
రాష్ట్రవ్యాప్తంగా
ఎనిమిది మంది
దుర్మరణం
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: రాష్ట్రంలోని రో డ్లు నెత్తురోడాయి. వివిధ జిల్లాల్లో ఆదివారం జరి గిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి...
తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి కన్నుమూత
సిఎం, మంత్రుల సంతాపం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ రచయిత, కాలమిస్టు, తెలంగాణ అధికార భాషా సంఘ తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు(84) గురువారం నాడు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న...
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ కె.నారంగ్ కన్నుమూత
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ కె.నారంగ్ (78) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ...
ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య తండ్రి కన్నుమూత
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహా కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఉండడంతో నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరసింహా తుదిశ్వాస విడిచారని...
సిపిఐ నేత నారాయణ సతీమణి కన్నుమూత
హైదరాబాద్: సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సతీమణి వసుమతి (67) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రేపు నగరి మండలం...
నోయిడాలో క్యాబ్ డ్రైవర్ బీభత్సం
వ్యక్తి మృతి..ఆరుగురికి గాయాలు
నోయిడా: నోయిడాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఒక క్యాబ్ అనేక వాహనాలను ఢీకొంటూ దూసుకెళ్లిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి ఈ...
బదిలీ కావాలంటే భార్యను రాత్రికి పంపు
ఉన్నతాధికారి కామపైత్యానికి మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
లక్నో : ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న గోకుల్ ప్రసాద్ (45) తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరడం విపరీతంగా మారి చివరికి ఆత్మహత్యకు దారి తీసింది....
డ్రగ్స్కు బిటెక్ విద్యార్థి బలి
మత్తు కోసం మోతాదు మించి సేవించడంతో మృతి
ప్రేమ్ ఉపాధ్యాయ అనే డ్రగ్స్
అమ్మకందారుని అరెస్టు చేయడంతో
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన
ఉదంతం
మాదకద్రవ్యాల వల్ల సంభవించిన
తొలి మరణం నల్లకుంట,
జూబ్లీహిల్స్...
సోదరుడిని హత్య చేసిన కేసులో జీవితఖైదు
మనతెలంగాణ, సిటిబ్యూరో: సోదరుడిని హత్య చేసిన కేసులో నిందితుడికి మల్కాజ్గిరి కోర్టు జీవిత ఖైదు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. పోలీసుల కథనం ప్రకారం....మల్కాజ్గిరి, ఇందిరా నగర్కు చెందిన ఆర్. ఆంజనేయులు పెయింటింగ్...
ఐదుగురిని బలిగొన్న అతివేగం
ఎపిలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద
సాగర్ కాలువ కల్వర్టును ఢీకొన్న కారు
మృతులు హైదరాబాద్లోని చందానగర్ వాసులు
మనుమరాలు అన్నప్రాశనకు
చందానగర్ నుంచి
జంగారెడ్డి గూడెం వెళ్తుండగా
ప్రమాదం తెల్లవారుజాము
3గంటలకు విషాదం...
ఎపిలో రోడ్డు ప్రమాదం
నగర వాసులు ఐదుగురు మృతి
కృష్ణా : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఐదుగురు మృతిచెందారు. హైదరాబాద్లోని చందానగర్కు చెందిన హుడా కాలనీకి చెందిన కుటుంబరావు, ఆయన...
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టిసి బస్సు
ముగ్గురు కూలీలు దుర్మరణం
మృతుల్లో ఇద్దరు
మహిళలు
మన తెలంగాణ/ యాదాద్రి : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైవేపై రోడ్డు పనులు చేసే ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొక...
దోస్తులకు దావత్.. కత్తులతో పొడిచి పారి పోయిండ్రు
హైదరాబాద్: కత్తులతో స్నేహితుల దాడిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. కుమారుడు పుట్టాడని ప్రశాంత్ అనే వ్యక్తి నిన్న స్నేహితులకు విందు ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న స్నేహితులు పాతకక్షలతో ప్రశాంత్ ను...
‘రియల్’ కాల్పులకు ఇద్దరు బలి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో సంచలనం
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద మంగళవారం ఉదయం 6.30 గంటలకు జరిగిన కాల్పులలో రియాల్టర్లు నవార్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్రెడ్డిలు మృతి...
హైదరాబాద్ శివార్లలో దారుణం.. సెటిల్మెంట్కు పిలిచి కాల్చేశారు..
హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లు రఘునందన్, శ్రీనివాస్ రెడ్డిలను సెటిల్మెంట్కు పిలిచి వారిపై కొందరు వ్యక్తులు కాల్పులు...
పురుగుల మందు తాగిన ప్రేమికులు
మన తెలంగాణ/వరంగల్ : పెద్దలు కుదిర్చిన పెళ్లితో ప్రేమికులైన జంట పెళ్లి కాకపోవడంతో ఇరువురు కలిసి పురుగుల మందు తాగారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది....
రాష్ట్రంలో 348 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,580 శాంపిల్స్ పరీక్షించగా, 348 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈక్రమంలో జిహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదు అయ్యాయి....
‘ అమ్మ’ అస్తమయం
హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జెఎసిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు....
ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత
జూబ్లీహిల్స్లోని మంత్రి స్వగృహంలో
భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
గౌతమ్రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన...