Home Search
వాతావరణ కేంద్రం - search results
If you're not happy with the results, please do another search
అట్టహాసంగా మంచినీళ్ల పండగ
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ల పండగ అట్టహాసంగా జరిగింది. గ్రామాల్లో పండగ వాతావరణం తలపించేలా స్థానిక ప్రజలతో మిషన్ భగరథ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. మిషన్ భగీరథ శుద్ది కేంద్రాల వద్ద...
అభివృద్ధి పథంలో తెలంగాణ
రాష్ట్ర అభివృద్ధికి సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి
ఇంటింటా మిషన్ భగీరథ నీళ్లు
దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి వెల్లడి
హత్నూర:సిఎం కెసిఆర్ భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా చాలా దూరపు...
తెలంగాణ వర్శిటీ విసి లంచావతారం
రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ విసి
నిత్య వివాదాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు
వరుసగా ఇసి సమావేశాలను నిర్వహించి
విసి అధికారులకు కత్తెర వేస్తూ తీర్మానాలు
చివరకు వర్సిటీని చక్కదిద్దే బాధ్యతను
ప్రభుత్వానికి...
ఉప చట్టం రద్దయ్యే దాకా ఉద్యమిస్తాం : ఫ్రొఫెసర్ హరగోపాల్
ముషీరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉప లాంటి చట్టాలు ఉండాల్సినవి కావని, ఉప చట్టం రద్దయ్యే వరకూ ఉద్యమిస్తామని నిర్భంద వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఉప చట్టం రద్దు చేయాలని,...
శతాబ్ది కాలంలో కాని పనులు దశాబ్ది కాలంలో పూర్తి
గాందారి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గాందారి మండల కేంద్రంలో శనివారం గిరిజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్ పాల్గొని గిరిజనులతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా...
విజన్ ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్
మరిపెడ: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిఎం కెసిఆర్ విజన్తో ముందుకు వెళ్తున్నారని, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ముందు చూపు, అద్భుతమైన ఆచరణతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు...
బిపర్జాయ్ భీకరం
కచ్ ప్రాంతంలోని కోట్లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకిన తుపాన్
125 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పునరావాస కేంద్రాలకు లక్ష మంది ఆలయాలు మూసివేత రంగంలోకి త్రివిధ దళాలు
అహ్మదాబాద్/న్యూఢిల్లీ:...
అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను చేయండి: సిఎస్
హైదరాబాద్: రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు రోజున (జూన్ 22) అమరవీరుల స్మారక స్థూపాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ సమీక్ష నిర్వహించారు....
నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండ
కారేపల్లి : కారేపల్లి మండలంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి ఎండ వేడిమి భరించలేక ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఏం చేయాలో తోచక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్లలేక...
తుపాను బలహీనపడినా.. గుజరాత్లో భారీ వర్షాలు
హైదరాబాద్: గుజరాత్ కు బిపర్ జాయ్ తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బిపర్ జాయ్ కచ్, పాక్ పైపు దిశ మార్చుకుంది. సాయంత్రం జఖౌ దగ్గర తుపాను తీరం దాటనుంది....
హెల్త్ హబ్గా తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం : సిఎం కెసిఆర్ తన తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని హెల్త్ హబ్గా మార్చారని లోక్ సభలో బిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన...
ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ఒక వైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోయర్ట్యాంక్బండ్లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్...
గుజరాత్ తీరంలో హై అలర్ట్
అహ్మదాబాద్ : అరేబియా సముద్రంలో నెలకొన్న పెనుతుపాన్ బిపర్జాయ్ గుజరాత్ తీరప్రాంతాన్ని తాకనుంది. దీనితో గుజరాత్ దక్షిణ, ఉత్తర తీరంవెంబడి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారిక వ్యవస్థ సిద్ధం అయింది. ఇప్పటికే 7500 మందిని...
ఆమనగల్లులో 2కె రన్
ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమనగల్లు పోలీసు సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం 2 కే రన్ వేను ఘనంగా నిర్వహించారు. 2కె రన్ వేను మున్సిపల్ చైర్మన్...
పెరుగుతున్న ఎన్నికల వేడి
మన తెలంగాణ/హైదరాబాద్ : వేసవి తాపంతో పాటుగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసిందని పలువురు సీనియర్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల సంబరాల్లో...
ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహణ
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో గ్రూప్..1 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు కేంద్రాల్లో 13 పరీక్షా కేంద్రాలలో 4046 మంది గ్రూప్. 1...
ప్రశాంతంగా గ్రూప్.1 పరీక్షలు నిర్వహణ
మహబూబాబాద్ : జిల్లాలో గ్రూప్.1 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు కేంద్రాల్లో 13 పరీక్షా కేంద్రాలలో 4046 మంది గ్రూప్. 1 పరీక్షలు...
2024కు ప్రతిపక్ష వేదిక సాధ్యమా!
2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపిని గద్దె దించడం కోసం ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక భేటీ అయినప్పటికీ...
బిపర్జాయ్ భీకరం
న్యూఢిల్లీ: గత వారం రోజులుగా గుజరాత్ తీరప్రాంతాలను వణికిస్తున్న తీవ్ర తుపాను ‘బిపర్జాయ్’ గురువారం సాయంత్రం గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోట్లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరప్రాంతంలో భీకర...
వ్యర్థంలో నుంచి సంపద సృష్టి
సిటీ బ్యూరో: పర్యావరణానికీ, ప్రజా ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కల్పిస్తున్న వ్యర్థాలను జిహెచ్ఎంసి సమర్థవంతంగా పునర్ వినియోగించుకోవడం ద్వారా వాటి నుంచి సంపదను సృష్టించడమే కాకుండా దానిని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తూ...