Friday, May 17, 2024
Home Search

వాతావరణ కేంద్రం - search results

If you're not happy with the results, please do another search
People protest Against Pakistan Govt in POK

ఉత్తరాదిలో వరద బీభత్సం!

రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్ అత్యధికంగా...
electric vehicles in india

దేశంలో ఇవిల వినియోగం

ఈ కంప్యూటర్ యుగంలో సమాచారాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పంపించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాని భౌతికంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేరుకోడానికి అయ్యే వ్యయం...
Red Alert to 10 Districts of Himachal Pradesh

50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు.. హిమాచల్‌ అతలాకుతలం

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రత్యేకించి పర్యాటక కేంద్రం అయిన హిమాచల్...

ఉత్తరాది జలవిల..

సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల...
Ponguleti Srinivas Reddy Press Meet in Khammam

కాంగ్రెస్ జనగర్జన సభపై బిఆర్ఎస్ కుట్ర.. అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి

ఖమ్మం: కాంగ్రెస్ జనగర్జన సభను ఫెయిల్ చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నించిందని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి...

ప్రశాంతంగా గ్రూప్ 4 పరీక్ష

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో శనివారం నిర్వహించిన టి.ఎస్. పి.ఎస్.సి గ్రూప్. 4 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె. శశాంక పరిశీలించగా, జిల్లా ఎస్‌పి...

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 4 పరీక్షలు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, తెలకపల్లి, తిమ్మాజిపేట,...

గ్రూప్ 4 పరీక్షకు సర్వం సిద్ధం

సంగారెడ్డి: గ్రూప్ 4 పరీక్షకు జిల్లాలో సర్వం సిద్దం చేశారు. నేడు ఉదయం 10 గంటలకు జిల్లాలోని 101 పరీక్ష కేంద్రాల్లో 33,456 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 24 మంది రూట్...

చెరకు ఎఫ్‌ఆర్‌సి రూ.315కు పెంపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 2023-24 పంట సీజన్‌కు చెరకుకు క్వింటాల్‌కు రూ 315 మేర గిట్టుబాటు ధరను (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ ఎఫ్‌ఆర్‌పి) ఖరారు చేసింది. చెరకు రైతులకు ఈ...

కొత్త కలెక్టరేట్‌లో ఏ శాఖ ఎక్కడంటే?

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం లో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా గదులను కేటాయించారు. జీప్లస్‌టూ విధానంతో నిర్మించిన ఇం టిగ్రేటెడ్ కలెక్టరేట్...

గ్రూప్ 4 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

కలెక్టర్ హరీష్ రంగారెడ్డి జిల్లా: గ్రూప్ 4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రూప్-IV పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ హరీష్...
Recordent Collaborate with NI-MSME to celebrate MSME Day

ఎన్ఐ-ఎంఎస్ఎంఇతో రికార్డెంట్ భాగస్వామ్యం

హైదరాబాద్: హైదరాబాద్‌ కేంద్రంగాకార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఫిన్-టెక్ సంస్థ రికార్డెంట్, MSME దినోత్సవాన్ని వేడుక చేయటం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (NI-MSME)తో భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది....

గ్రూప్ 4 పరీక్షలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి

జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 4 పరీక్షను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జూలై...
Urine as pure drinking water

స్వచ్ఛమైన తాగునీరుగా మూత్రం

మూత్రాన్ని స్వచ్ఛమైన తాగునీటిగా మార్చిన వ్యోమగాములు న్యూయార్క్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోని వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అంతరిక్ష కేంద్రంలో ప్రత్యేక వ్యవస్థను ఉపయోగించి వ్యర్థ జలాల...
B. Vinod Kumar on Jamili elections

మణిపూర్ ప్రజలకు భరోసా ఇవ్వాలి

మనతెలంగాణ/హైదరాబాద్: మణిపూర్ ప్రజలకు అన్ని రకాలుగా భరోసా కల్పించాలని బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉ పాధ్యక్షుడు డిమాండ్ చేశారు. అఖిలపక్షం సమావేశంలో తాము చేసిన సూచనలు, సలహాలను స్వీకరిస్తామని కేంద్రం...

స్వల్పకాలిక వంగడాలే సాగు చేయాలి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలపు పంటల సాగుకోసం రైతులు ప్రత్యేకించి వరిలో స్వల్పకాలిక వంగడాలను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం...

యువకుడి దారుణ హత్య

దౌల్తాబాద్: తన పట్ల ఒక యువకుడు అనుచితంగా ప్రవరిస్తున్నాడని భార్య భర్తకు తెలపడంతో ఆ యువకుడిపై ఆయాచితంగా పగను పెంచుకున్న అతను ఆ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన మండల...
Govt rice procurement reaches 55.8 million tonnes

సంతృప్తికరంగా బియ్యం, గోధుమల సేకరణ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 55.8 మిలియన్ టన్నుల బియ్యాన్ని, 26.2 మిలియన్ టన్నుల గోధుమలను ప్రస్తుత మార్కెట్ సీజన్‌లో సేకరించింది. ఆహార మంత్రిత్వశాఖ ఈ వివరాలను గణాంకాలతో వెల్లడించింది. బియ్యం...
Hindu Kush Himalayas Disappear by 2100

2100 నాటికి హిమానీ నదాలు అదృశ్యం

ప్రపంచంలో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలకు కాలుష్యాలు, కర్బన ఉద్గారాలు తీరని ముప్పు తెస్తున్నాయి. వీటిని అరికట్టలేకుంటే హిమాలయాలకు జీవం కలిగించే హిమానీ నదాలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉత్తర దక్షిణ ద్రువ...
Work for UNESCO recognition for Mudumal: Srinivas Goud

ముడుమాల్‌కు యునెస్కో గుర్తింపునకు కృషి

హైదరాబాద్ : సిఎం కృషి వల్లే రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు లభించిందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా లోని ముడుమాల్ గ్రామంలో యునెస్కో స్థాయి ప్రపంచ...

Latest News

వానావస్థలు