Thursday, May 2, 2024
Home Search

వాతావరణ కేంద్రం - search results

If you're not happy with the results, please do another search
Causes of lightning

పిడుగుపాటు కారణాలు

వడం కొంచెం ఆలస్యమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానలు రానే వచ్చాయి. ఆకాశం మేఘాలతో అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తూ ఉంటుంది.నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది....

వైషమ్యాలను వీడి, కూర్చొని చర్చించండి..

న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ , ఆప్ ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అధికారుల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌తీ...

ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ

న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్‌కం టాక్స్ ఆఫీస్...
India steps towards world leadership

ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు

విదేశాల్లో కిష్ట పరిస్థితులను ఎదుర్కొన ప్రజలను ఆదుకున్నాం ఆస్ట్రేలియా భారత రాయబారిగా పనిచేసిన ఏ. గీతేష్‌శర్మ వెల్లడి హైదరాబాద్:  ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆస్ట్రేలియాలో భారత రాయబారిగా పనిచేసిన అంబాసిడర్...

ఘనంగా మహా పోచమ్మ బోనాలు

ధర్మారం: ధర్మారంలో మహా పోచమ్మ బోనాలు గురువారం వైభవంగా నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత ధర్మారం మండల కేంద్రంలో ధర్మారం సర్పంచ్ పూసుకూరు జితేందర్ రావు, పాలకవర్గం ఆధ్వర్యంలో నాలుగు రోజుల పండుగలో భాగంగా...
Lottery Gambling running in 13 states in India

లాటరీ టికెట్లు అమ్ముతున్న ప్రభుత్వాలు

దేశ పౌరులందరూ ఆదాయం పన్ను పరిధిలోకి రారు. అయితే రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఆ పరిధిలోకి రాని వారి నుండి కూడా ఏదో రూపంలో కొంత సొమ్మును రాబట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటాయి....
Food quality control system in India

ఉత్తరాదిలో వరద బీభత్సం!

రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్ అత్యధికంగా...
electric vehicles in india

దేశంలో ఇవిల వినియోగం

ఈ కంప్యూటర్ యుగంలో సమాచారాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పంపించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాని భౌతికంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేరుకోడానికి అయ్యే వ్యయం...
Red Alert to 10 Districts of Himachal Pradesh

50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు.. హిమాచల్‌ అతలాకుతలం

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రత్యేకించి పర్యాటక కేంద్రం అయిన హిమాచల్...

ఉత్తరాది జలవిల..

సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల...
Ponguleti Srinivas Reddy Press Meet in Khammam

కాంగ్రెస్ జనగర్జన సభపై బిఆర్ఎస్ కుట్ర.. అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి

ఖమ్మం: కాంగ్రెస్ జనగర్జన సభను ఫెయిల్ చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నించిందని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి...

ప్రశాంతంగా గ్రూప్ 4 పరీక్ష

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో శనివారం నిర్వహించిన టి.ఎస్. పి.ఎస్.సి గ్రూప్. 4 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె. శశాంక పరిశీలించగా, జిల్లా ఎస్‌పి...

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 4 పరీక్షలు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, తెలకపల్లి, తిమ్మాజిపేట,...

గ్రూప్ 4 పరీక్షకు సర్వం సిద్ధం

సంగారెడ్డి: గ్రూప్ 4 పరీక్షకు జిల్లాలో సర్వం సిద్దం చేశారు. నేడు ఉదయం 10 గంటలకు జిల్లాలోని 101 పరీక్ష కేంద్రాల్లో 33,456 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 24 మంది రూట్...

చెరకు ఎఫ్‌ఆర్‌సి రూ.315కు పెంపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 2023-24 పంట సీజన్‌కు చెరకుకు క్వింటాల్‌కు రూ 315 మేర గిట్టుబాటు ధరను (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ ఎఫ్‌ఆర్‌పి) ఖరారు చేసింది. చెరకు రైతులకు ఈ...

కొత్త కలెక్టరేట్‌లో ఏ శాఖ ఎక్కడంటే?

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం లో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా గదులను కేటాయించారు. జీప్లస్‌టూ విధానంతో నిర్మించిన ఇం టిగ్రేటెడ్ కలెక్టరేట్...

గ్రూప్ 4 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

కలెక్టర్ హరీష్ రంగారెడ్డి జిల్లా: గ్రూప్ 4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రూప్-IV పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ హరీష్...
Recordent Collaborate with NI-MSME to celebrate MSME Day

ఎన్ఐ-ఎంఎస్ఎంఇతో రికార్డెంట్ భాగస్వామ్యం

హైదరాబాద్: హైదరాబాద్‌ కేంద్రంగాకార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఫిన్-టెక్ సంస్థ రికార్డెంట్, MSME దినోత్సవాన్ని వేడుక చేయటం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (NI-MSME)తో భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది....

గ్రూప్ 4 పరీక్షలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి

జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 4 పరీక్షను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జూలై...
Urine as pure drinking water

స్వచ్ఛమైన తాగునీరుగా మూత్రం

మూత్రాన్ని స్వచ్ఛమైన తాగునీటిగా మార్చిన వ్యోమగాములు న్యూయార్క్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోని వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అంతరిక్ష కేంద్రంలో ప్రత్యేక వ్యవస్థను ఉపయోగించి వ్యర్థ జలాల...

Latest News