Monday, May 20, 2024
Home Search

వాతావరణ కేంద్రం - search results

If you're not happy with the results, please do another search

హెల్త్ హబ్‌గా తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం : సిఎం కెసిఆర్ తన తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చారని లోక్ సభలో బిఆర్‌ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన...
Kishan Reddy Rozgar Mela

ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ఒక వైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోయర్‌ట్యాంక్‌బండ్‌లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్...

గుజరాత్ తీరంలో హై అలర్ట్

అహ్మదాబాద్ : అరేబియా సముద్రంలో నెలకొన్న పెనుతుపాన్ బిపర్‌జాయ్ గుజరాత్ తీరప్రాంతాన్ని తాకనుంది. దీనితో గుజరాత్ దక్షిణ, ఉత్తర తీరంవెంబడి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారిక వ్యవస్థ సిద్ధం అయింది. ఇప్పటికే 7500 మందిని...

ఆమనగల్లులో 2కె రన్

ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమనగల్లు పోలీసు సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం 2 కే రన్ వేను ఘనంగా నిర్వహించారు. 2కె రన్ వేను మున్సిపల్ చైర్మన్...

పెరుగుతున్న ఎన్నికల వేడి

మన తెలంగాణ/హైదరాబాద్ : వేసవి తాపంతో పాటుగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసిందని పలువురు సీనియర్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల సంబరాల్లో...

ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహణ

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో గ్రూప్..1 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు కేంద్రాల్లో 13 పరీక్షా కేంద్రాలలో 4046 మంది గ్రూప్. 1...

ప్రశాంతంగా గ్రూప్.1 పరీక్షలు నిర్వహణ

మహబూబాబాద్ : జిల్లాలో గ్రూప్.1 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు కేంద్రాల్లో 13 పరీక్షా కేంద్రాలలో 4046 మంది గ్రూప్. 1 పరీక్షలు...

2024కు ప్రతిపక్ష వేదిక సాధ్యమా!

2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపిని గద్దె దించడం కోసం ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక భేటీ అయినప్పటికీ...

బిపర్‌జాయ్ భీకరం

న్యూఢిల్లీ: గత వారం రోజులుగా గుజరాత్ తీరప్రాంతాలను వణికిస్తున్న తీవ్ర తుపాను ‘బిపర్‌జాయ్’ గురువారం సాయంత్రం గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోట్‌లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరప్రాంతంలో భీకర...

వ్యర్థంలో నుంచి సంపద సృష్టి

సిటీ బ్యూరో: పర్యావరణానికీ, ప్రజా ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కల్పిస్తున్న వ్యర్థాలను జిహెచ్‌ఎంసి సమర్థవంతంగా పునర్ వినియోగించుకోవడం ద్వారా వాటి నుంచి సంపదను సృష్టించడమే కాకుండా దానిని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తూ...

అన్ని వర్గాల క్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రీతిలో తెలంగాణలో మన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాలకు మేలు కలిగేరీతిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్...
Centre Hikes Kharif Crops MSP

రైతన్నలకు గిట్టుబాటు

రైతన్నలకు గిట్టుబాటు ఖరీఫ్ పంటలకు మరింత దన్ను కనీస మద్దతు ధరల పెంపు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వరి ధాన్యానికి 10 శాతానికి పైగా హెచ్చింపు ఇక నాణ్యమైన వడ్ల ధర...

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

మెదక్: 12 నుంచి 19 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో జరుగు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు....

కస్తూర్బాగాంధీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

బెజ్జూరు: బెజ్జూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ గురుకుల ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు. కస్తూర్భగాంధీ కళాశాలలో సిఈసి 35, ఎంపిహెచ్‌డబ్లు 30 సీట్లు ఖాళీగా ఉన్నట్లు వారు తెలిపారు....
MLA Ganesh Bigala inspected the Nizamabad IT hub

ప్రారంభానికి ముస్తాబైన నిజామాబాద్ ఐటి హబ్

హైదరాబాద్: ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా త్వరలో నిజామాబాద్ న్యూ కలెక్టరేట్ రోడ్డులో నిర్మిస్తున్న ఐటి హబ్‌పనులను నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ గణేష్ బిగాల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన...

గ్రూప్ 1 పరీక్షకు పకడ్బంది ఏర్పాట్లు

కరీంనగర్: జూన్ 11న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరి పరీక్ష జిల్లాలో సజావుగా జరిగేలా పకడ్బంది ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు. మంగళవారం...
People protest Against Pakistan Govt in POK

మరింత పదునైన రాజద్రోహ చట్టం?

కాలం చెల్లినదని, దేశంలోని ప్రజాస్వామిక వాతావరణానికి బొత్తిగా పొసగనిదని గట్టిగా భావించి సుప్రీంకోర్టు తాత్కాలిక నిషేధం విధించిన రాజద్రోహ చట్టాన్ని మరింత కఠినం చేసి అమల్లోకి తేవాలని లా కమిషన్ సిఫారసు చేయడాన్ని...
Telangana IAS Sandeep kumar

మరింత పదునైన రాజద్రోహ చట్టం?

కాలం చెల్లినదని, దేశంలోని ప్రజాస్వామిక వాతావరణానికి బొత్తిగా పొసగనిదని గట్టిగా భావించి సుప్రీంకోర్టు తాత్కాలిక నిషేధం విధించిన రాజద్రోహ చట్టాన్ని మరింత కఠినం చేసి అమల్లోకి తేవాలని లా కమిషన్ సిఫారసు చేయడాన్ని...

పర్యావరణహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి

యాదాద్రి భువనగిరి : పర్యావరణరహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు.సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణంలో గల...

సురక్షా దినోత్సవ వేడుకలు

నల్గొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో సురక్ష దినోత్సవం వేడుకలు జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం ముందు సాంస్కృతిక...

Latest News