Home Search
వాతావరణ కేంద్రం - search results
If you're not happy with the results, please do another search
అగ్నిగుండంలా భూగోళం
వచ్చే ఐదేళ్ల పాటు భూగోళం అగ్ని గుండంలా భగ్గుమంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే వచ్చే ఐదేళ్లలో 2028 నాటికి ఏదో ఒక సంవత్సరం అత్యంత అసాధారణ వేడి సంవత్సరంగా రికార్డుకెక్కుతుందని,...
పెట్టుబడుల ప్రవాహం
హైదరాబాద్కు విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్
డెలివరీ సెంటర్ ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ అంగీకారం, మంత్రి కెటిఆర్తో ప్రతినిధుల భేటీ,
టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు మాండీహోల్డింగ్స్ సంసిద్ధత,
విస్తరణ ప్రతిపాదనలు చేసిన స్టోరబుల్ కంపెనీ,
వరంగల్లో...
ఫ్రాన్స్లోని న్యూ కలెడోనియాలో 7.7 తీవ్రతతో భూకంపం
న్యూ కలెడోనియా: ఫ్రెంచ్ భూభాగంలోని న్యూ కలెడోనియాలోని లాయల్టీ ఐలాండ్స్కు ఆగ్నేయంగా 7.7 తీవ్రతతో భూకంపం శుక్రవారం సంభవించింది. దాంతో దక్షిణ పసిఫిక్లోని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వనాటు, ఫిజీ,...
ఇడికి సుప్రీం మొట్టికాయలు!
దర్యాప్తుల సమయంలో భయోత్పాత వాతావరణం సృష్టించొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఇడి)ను సుప్రీంకోర్టు హెచ్చరించడం ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఒక మంచి పరిణామం. కేంద్రం సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేస్తున్నదని 14 ప్రతిపక్ష...
దశాబ్ది దద్దరిల్లాలె
తెలంగాణ వజ్రపు తునక
స్వరాష్ట్రం సాధించుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్నాం
రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం
ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు
95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం
నేను చెప్పినట్టు ఎంఎల్ఎలందరూ పనిచేస్తే ప్రతీ...
మృగశిరకు చేపల ఘుమఘుమలు
రుచులూరించేలా చేపల వంటకాలు
జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక స్టాల్స్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వచ్చే నెలలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిష్ పుడ్...
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
అమెరికా పర్యటనకు మంత్రి కెటిఆర్
పలు దిగ్గజ కంపెనీలతో కూడా సమావేశం కానున్న మంత్రి
కెటిఆర్ పర్యటనలో పలు కంపెనీలు
తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం
ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాలు
అమెరికన్...
నిజమైన సెక్యులర్ దేశం కాబోతుంది
కరీంనగర్: భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుందని అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ రాష్ట్ర...
నిజమైన సెక్యులర్ దేశం కాబోతుంది
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుందని అస్సోం సిఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొని...
తెలంగాణ బాట.. ప్రగతికి బావుటా
భారతదేశానికి తెలంగాణ మోడల్ కావాలి : మంత్రి కెటిఆర్
తొమ్మిదేళ్లలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా మారింది
సరైన ప్రణాళిక, అంకితభావంతో పనిచేస్తే 20 ఏళ్లలో భారతదేశం తలసరి ఆదాయాన్ని 6 నుంచి 8 రెట్లు...
త్వరలో సంస్కృత విశ్వ విద్యాలయం
మల్లినాథుని జన్మస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో ఏర్పాటు
కార్యాచరణ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రికి ఆదేశం
31న బ్రాహ్మణ పరిషత్ భవనం ప్రారంభం
పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్:...
తెలుగు రాష్ట్రాల సౌజన్యంతో ప్రపంచ జల సదస్సు
హైదారబాద్: తెలుగు రాష్ట్రాల సౌజన్యంలో ప్రపంచ జల సదస్సుకు ఇంటర్నేష నల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రేనేజ్ (ఐ సిఐడి) జల రంగంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ...
మత మౌఢ్యమే ముప్పు
మౌఢ్యం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది
మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే
ఆలయం సామాజిక సాంత్వన కేంద్రం, హరేకృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర అద్భుతం
ధనవంతులు రూ.5 భోజనం తింటున్నారు
ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే ఇలాంటి...
ఓట్ల కోసం ఇన్ని పాట్లు, కుట్రలా!
అగ్గిపుల్లా సబ్బుబిళ్లా, కుక్కపిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏగడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి. ఈ నెల పదవ...
సంప్రదాయానికి భిన్నంగా..
గణతంత్ర రోజున ఘన నారీశక్తి
కేవలం మహిళలతోనే రిపబ్లిక్ పరేడ్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సర్వం మహిళా దళాల రిపబ్లిక్ డే పరేడ్తో సాగుతుంది. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం...
కశ్మీర్లో టెర్రరిజం!
జమ్మూకశ్మీర్లోని రజౌరి (జమ్మూ) జిల్లాలో శుక్రవారం ఉదయం టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఒక అధికారి సహా నలుగురు గాయపడ్డారు. పాకిస్తాన్తో సరిహద్దుల్లో...
ఢిల్లీలో బిఆర్ఎస్ భవన్.. జోర్దార్గా ప్రారంభం
అట్టహాసంగా ఢిల్లీలో బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం
దుర్గామాత అమ్మవారికి కెసిఆర్ ప్రత్యేక పూజలు
సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో పాల్గొన్న కెసిఆర్
బిఆర్ఎస్ భవన్ పరిసరాల్లో కోలాహల వాతావరణం
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా...
అట్టహాసంగా ఢిల్లీలో బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం
హైదరాబాద్: బిఆర్ఎస్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన ఈ భవనాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం...
దేశవ్యాప్తంగా గులాబీ గుబాళింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ విస్తరణ, కార్యకలాపాల కోసం గత ఏడా ది ప్రారంభించిన నాలుగు అంతస్తుల బిఆర్ఎస్ పార్టీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ సమగ్ర వికాసమే...
బొగ్గు కొరత-బయటపడేదెలా?
మన దేశంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు విద్యుత్ డిమాండ్ పెరుగుతుంటే మరో వైపు బొగ్గు కొరత విస్తరిస్తోంది. దేశీయం గా ఉత్పత్తి అవుతున్న బొగ్గు ఇక్కడి అవసరాలకు సరిపోవడం లేదు....