Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
కుమారస్వామికి స్వాగతం పలికిన ఎంఎల్ఏ జీవన్రెడ్డి
ఆర్మూర్ : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో చేరుకోగా ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్మూర్ ఎంఎల్ఏ, నిజామాబాద్...
బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు షురూ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన, అధినేత సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ, దేశ రాజకీయాల్లో ఓ సంచలనంగా మారింది. జాతీయ రాజకీయాల్లో చర్చకు...
మాట తప్పని మంత్రి
భైంసా : ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గతంలో చేసిన ఆందోళనలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ అయిన రావాలని పట్టుబట్టారు. అప్పట్లో ఎట్టకేలకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వచ్చి విద్యార్థులతో మాట్లాడి...
సింగరేణిలో మరో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణం
354 కోట్ల వ్యయంతో 18 నెలల్లో పూర్తి
కాసిపేటః సింగరేణిలో మరో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణంకు బోర్డు అనుమతి తెలిపిందని, 354 కోట్ల వ్యయంతో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్లు సిఅండ్ఎండి...
వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాల్సిందే: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: సామాజికంగా ఎంతో వెనుకబడిన వాల్మీకి బోయలను ఎస్టి జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి...
ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉండొద్దన్న నిబంధన తొలగించండి…
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉండొద్దు అన్న నిబంధనను తొలగించాలని కోరుతూ గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్(జిసిసి) మాజీ చైర్మన్ గాంధీ నాయక్,...
బిఆర్ఎస్ ఓ ప్రభంజనం
భారత దేశానికి స్వాతం త్య్రం వచ్చే కాలం నాటికి దేశంలో ప్రధాన రాజకీయవేత్తలుగా మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డా.బి.ఆర్. అంబేడ్కర్ ఉండేవారు. ఈ నలుగురూ ఆ కాలంలో...
టిఆర్ఎస్ టు బిఆర్ఎస్
మొన్నటి దసరా నాడే పేరు
మార్చుకున్న పార్టీ
గురువారం నాడు
ఆమోదించిన ఇసి
స్వరాష్ట్ర సాధన కోసం 2001లో
టిఆర్ఎస్ ఆవిర్భావం
జాతీయ రాజకీయాల్లో మార్పు
కోసమే బిఆర్ఎస్గా
అవతరణ
హైదరాబాద్ : 21 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రస్తానంలో మరో...
బిజెపికి పక్షవాతం
సిఎం లేఖ రాసినా ఖాతరు చేయని కేంద్రం ఈర్షతోనే మోడీ
కుయుక్తులు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ సంస్థకు ఇచ్చినట్లే
తెలంగాణకు గనులు ఎందుకు కేటాయించరు? బొగ్గు గనుల వేలం
అంటే సింగరేణికి...
బిజెపితో షర్మిల చీకటి ఒప్పందం
హైదరాబాద్ : వైఎస్ఆర్సిపి నాయకురాలు షర్మిల తెలంగాణలో ఉంటూ మోడికి ఏజెంటుగా పనిచేస్తోందని శాసనమండలి సభ్యులు రాజేశ్వర్ రావు, శాసన సభ్యులు ఎల్విన్ స్టీఫెన్లు ఆరోపించారు. గురువారం టిఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో ఏర్పాటు...
సిఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం
వేల్పూర్ : మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సిఎం కెసిఆర్, మంత్రులు హరీష్రావు, వేముల ప్రశాంత్రెడ్డిల చిత్రపటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు. గురువారం మండల పార్టీ కార్యాలయంలో...
రాష్ట్రానికి నిధులను నిలిపివేసిన కేంద్రం
నంగునూరు : తెలంగాణలో రైతుల బావిల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టొద్దని సిఎం కెసిఆర్ తేల్చి చెప్పడంతో రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, రాష్ట్ర ఆర్థిక శాఖకు రావాల్సిన కేంద్ర...
ఆశ పడ్డ రైతులకు నిరాశే
మనతెలంగాణ/జగిత్యాల టౌన్ః జగిత్యాలలో సిఎం కెసిఆర్ సభతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో ప్రోత్సాహం లభిస్తుందని ఆశ పడ్డ రైతులకు నిరాశే మిగిలిందని ఎంఎల్సి జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభన్లో గురువారం ఏర్పాటు...
బిఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్..
గులాబీ నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు అందింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..‘భారత్ రాష్ట్ర సమితి‘ గా ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత...
పేదల దోస్తీ.. బస్తీ దవాఖాన: మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట: వైద్యరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో నే ప్రజలకు ప్రభుత్వ వైద్యం పై విశ్వాసం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో 1వ వార్డ్...
తుక్కుగూడ మున్సిపాలిటీలో బిజెపికి బిగ్ షాక్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రస్థానంలో దూసుకెళ్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అనేక...
నంగునూరులో వాటర్ ట్యాంక్ను ప్రారంభించిన మంత్రి హరీశ్
సిద్దిపేట: వడ్లు కొనమంటే.. బిజెపి ప్రభుత్వం నూకలు బుక్కమని తెలంగాణ ప్రజలను అవహేళన చేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో 40వేల...
10 రోజుల్లో రైతుబంధు సాయం
హైదరాబాద్ :పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం నిధులను జమ చేయనున్నట్లు కెసిఆర్ తెలిపారు. ఈ భూ ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం లేదన్నారు. రైతుబీమా ఇచ్చే దేశం లేదన్నారు. మరో...
హరిత భారతం.. అందరి లక్ష్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆలోచనలను ఆశయాలుగా మార్చి వాటి సాధనకు కృషి చేయటం ఉద్యమకాలం నుంచి సిఎం కెసిఆర్ ఆచరణలో పెట్టారని, అదే స్ఫూర్తి నుంచి ప్రేరణ పొందుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్...
సజ్జల రాజేసిన సమైక్య మంట
హైదరాబాద్: తెలంగాణ పై ఎపి నేతలు మరోసారి విషం చిమ్మారు. తమ కపట బుద్ధుని మరోసారి ప్రదర్శించుకున్నారు. తెలంగాణ ఏర్పడి ఎమిదేళ్లు దాటుతున్నా ఇంకా మన రాష్ట్రంపై పెత్తనం చె లాయించాలన్న దుర్భుద్ది...