Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్ ఓటర్లు బిజెపికి గుణపాఠం చెబుతారు: గెహ్లాట్
జోధ్పూర్: గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 1 నుంచి 5 వరకు జరుగనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీల మధ్య ఉండబోతుంది. ప్రభుత్వ వ్యతిరేకత(యాంటీ-ఇన్కంబెన్సీ) తీవ్రంగా ఉంది కనుక గుజరాత్...
డిసెంబర్ 5 వరకు ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నవంబర్ 12 నుంచి ఎగ్జిట్...
10లక్షల ఉద్యోగాలు, రూ.500కే గ్యాస్ సిలిండర్
అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శనివారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్లో అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, గ్యాస్ సిలిండర్, 300యూనిట్ల వరకు ఉచిత విద్యుత్...
మంచు కొండల రాష్ట్రంలో పీఠం ఎవరిది?
సిమ్లా: మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కేజ్రీవాల్ ఎంట్రీతో హిమాలయ పర్వత రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఓట్ల వేటలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.హోరాహోరీ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: అభ్యర్థుల తొలి జాబితాను విడుదలచేసిన బిజెపి
గాంధీనగర్: ఈ ఏడాడి డిసెంబర్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(బిజెపి) గురువారం తన అభ్యర్థుల జాబితా (160 మంది పేర్లు) విడుదలచేసింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ...
సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు!
రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం, ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ, రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య, శాసన సంస్థలు, ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం...
గుజరాత్ మోడీకి ముందుంది… తర్వాత కూడా ఉంటుంది: ఓవైసీ
అహ్మదాబాద్: బిజెపి కొత్త నినాదం “ఆ గుజరాత్ మె బనవ్యూ చ్చె”(నేను గుజరాత్ను రూపొందించాను), మోర్బి వంతెన కూలిపోవడంపై మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోడీని ఎంగట్టారు. అహ్మదాబాద్లోని మీర్జాపూర్లో మజ్లీస్...
మోర్బీ దోషులను రక్షించడం అమానుషం
వాంకనేర్ : గుజరాత్లో మోర్బీ తీగల వంతెన దుర్ఘటనకు బాధ్యులయిన వారిని కాపాడేందుకు పెద్ద పెట్టున యత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం విమర్శించారు. ఎన్నికలు జరిగే గుజరాత్లో ఆయన...
గుజరాత్ బరి!
హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కార్యక్రమ పట్టిక (షెడ్యూల్)ను ప్రకటించిన 19 రోజులకు గుజరాత్ తేదీలు వెల్లడించడంలోని ఔచిత్యం ఏమిటి? ఎన్నికల సంఘం (ఇసి) ఎన్ని రకాల వాదనలతో ఈ...
గుజరాత్ దుర్ఘటనపై దర్యాప్తు ఏదీ
ఇడి, సిబిఐ జాడలేదేందుకు ?
ప్రాణనష్టంపై జుడిషియల్ విచారణ అవసరం
బాధ్యులను శిక్షించాలి..జవాబుదారితనం కనబర్చాలి
మోర్బీ వంతెన కూలడంపై మమత బెనర్జీ స్పందన
కోల్కతా : గుజరాత్లో అత్యంత ఘోరమైన మోర్బీ తీగల వంతెన...
65 లక్షల మందికి ‘మీటర్ల ఉరి’
బాయిలకాడ మీటర్లు పెట్టనందుకు రెండేళ్లలో రూ.12వేల కోట్లను ఆపిన కేంద్రం
చేనేతపై జిఎస్టిని 2017లోనే అడ్డుకున్నాం మీ పార్టీలో చేరిన ఆనాటి
ఆర్థిక మంత్రిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి బిజెపి నేతలపై మంత్రి హరీశ్...
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
2024 ఎన్నికలు.. విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటం
బిజెపి విద్వేషాలు వ్యాప్తి చేస్తోంది.. హింసను ప్రేరేపిస్తోంది
టిఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునే ప్రసక్తే...
గుజరాత్ వంతెన ప్రమాదంలో 132కు చేరిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్: జాతీయ విపత్తుదళం, భారత నావికాదళ సిబ్బంది మచ్చూ నదీ నుండి మరిన్ని మృతదేహాలను వెలికితీసిన తర్వాత గుజరాత్లోని మోర్బీలో కేబుల్ వంతెన కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య సోమవారం ఉదయం...
యూనిఫాం సివిల్ కోడ్ ప్యానెల్ వెనుక గుజరాత్ ప్రభుత్వ ఉద్దేశాన్నిప్రశ్నించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం గుజరాత్లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)ను అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే... దాని వెనుక ఉద్దేశాన్ని ప్రశ్నించారు,...
పట్టాలపై పశువులతో కష్టాలే
ఎద్దును ఢీకొన్న వందేభారత్
దెబ్బతిన్న డ్రైవర్ క్యాబిన్
నెలరోజుల్లో ఇది మూడో బ్రేక్
ముంబై : వందే భారత్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. ముంబై గాంధీనగర్ వందేభారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శనివారం ఓ ఎద్దును...
ఎలెక్టోరల్ బాండ్స్ విరాళాల్లో 95 శాతం బిజెపికే : అశోక్ గెహ్లాట్
సూరత్ : రాజకీయ పార్టీలకు ఎలక్టొరల్ బాండ్స్ ద్వారా వస్తున్న విరాళాల్లో 95 శాతం కేవలం బీజేపీకే వెళ్తున్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. దాతలు భయంతో...
మత తటస్థ దేశంలో విద్వేషం!
మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. అలాంటి ప్రభుత్వం గుజరాత్లో బిల్కిస్ బానోపై...
విద్వేషులకు తీవ్ర హెచ్చరిక
ఎడతెగని ఎడారిలో ఒక పెద్ద ఒయాసిస్సు ఎదురైనట్టయింది. విద్వేష ప్రసంగాలను అరికట్టకపోతే న్యాయస్థాన ధిక్కారంగా పరిగణించి తీవ్రంగా వ్యవహరించవలసి వుంటుందని, రాష్ట్రాలకు, వాటి పోలీసులకు సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక అటువంటిదే. తరచూ తీవ్రంగా...
కాంగ్రెస్, బిజెపి మిలాఖత్
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి, ఒక వ్యక్తి స్వార్ధానికి జరుగుతున్న నేపథ్యంలో...
తరుముకొస్తున్న కొత్త వేరియంట్
దీపావళి వేళ కొత్త వేరియంట్ కలకలం
పలు రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న కేసులు
ఆందోళన వద్దు : డీహెచ్ శ్రీనివాసరావు
మనతెలంగాణ/హైదరాబాద్: దీపావళి పండుగ వేళ దేశంలో పలు రాష్ట్రాలలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం కలకలం...