Monday, May 6, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

సిఐ మురళీని ఘనంగా సన్మానం

మధిర : మధిర లోని సుదీర్ఘ కాలం పాటు పోలీసు సేవలు అందించి మధిర నుండి బదిలీ అయ్యి వెళ్తున్న సిఐ మురళీని ప్రముఖ వైద్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పొంగులేటి శ్రీనన్న...

తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్

ప్రతి పక్షాలతో ఒరిగేది ఏమి లేదు రూ.10 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడవ సారి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ హ్యాట్రిక్...
Telangana CM Seethakka

సీతక్కను సిఎం చేస్తాం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తానా సభలో రేవంత్‌ను నిర్వహకులు సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలు తెలంగాణ ముఖ్యమంత్రి...
Heart attack Khammam

జిమ్ చేసి ఇంటికి వచ్చాడు…. ఖమ్మంలో గుండెపోటుతో యువకుడి మృతి

ఖమ్మం: జిమ్‌కు వెళ్లి వచ్చాక యువకుడు విశ్రాంతి తీసుకుంటుండగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మంలోని బాటపేటలో కాంగ్రెస్ నాయకుడు మానుకొండ రాధాకిశోర్...
Dalit Man Lick Lineman's Shoes in UP

యుపిలో దారుణం.. దళిత యువకుడితో చెప్పులను నాకించి…

లక్నో: దళిత యువకుడిపై దాడి చేసి అనంతరం అతడి చేత ఓ విద్యుత్ శాఖ ఒప్పంద ఉద్యోగి చెప్పులు నాకించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో...
Bandla Ganesh fires on Clashes at TANA

తానా సభల్లో తన్నులాట.. ‘నీచులారా..’ అంటూ బండ్ల గణేశ్ ఫైర్

జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు  తానా మహాసభల్లో గొడవపై బండ్ల గణేశ్ ఫైర్ మనతెలంగాణ/హైదరాబాద్: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) 23వ మహాసభల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై కాంగ్రెస్ నాయకుడు...
Madhyapradesh CMs mistake

మధ్యప్రదేశ్ సిఎం తప్పులో కాలు

ఇటీవల బాధిత గిరిజన యువకుడికి బదులు మరో వ్యక్తికి పాద పూజ దళిత గిరిజనుల పట్ల కపట ప్రేమను ప్రదర్శించేందుకే శివరాజ్ సింగ్ ఆరాటపడ్డారని విపక్షం విమర్శలు భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్...

పాత వాటర్ ట్యాంక్‌లకు ప్రచార ఆర్భాటం

కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఘట్‌కేసర్: బిఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ పాలనలో ప్రచారం తప్ప చేసిన అభివృద్ది ఏమిలేదని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉపాధ్యక్షడు తోటకూర వజ్రేష్ యాదవ్...

గ్రామాభివృద్ధిలో దాతలు భాగస్వాములవ్వాలి

కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఘట్‌కేసర్: గ్రామాభివృద్దిలో దాతలు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్...

డోర్నకల్-మిర్యాలగూడెం రైల్వేలైన్ రద్దుచేయాలి

ఖమ్మం : డోర్నకల్ నుంచి మిర్యాలగూడెం వరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న నూతన రైల్వే లైన్ ను వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పల్లెగూడెం గ్రామపంచాయతీ పరిధిలో...

‘జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు’

తానా మహాసభల్లో గొడవపై బండ్ల గణేశ్ ఫైర్ హైదరాబాద్:  నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) 23వ మహాసభల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ సైతం స్పందించారు....

సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్

కాల్వశ్రీరాంపూర్: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్...

అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు

గోదావరిఖని: రామగుండం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై కాంగ్రెస్ నాయకులు మక్కాన్‌సింగ్ ఆరోపణలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ రామగుండం నియోజకవర్గ నాయకులు తానిపర్తి గోపాల్ రావు, జెవి రాజు...

మోడీ షాలకు సద్బుద్ధి కలగాలి: దిగ్విజయ్

భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం ప్రధాని మోడీ, అమిత్ షాలకు చురకలు పెట్టారు. తాను వారి అభిమానిని అని , వారికి సద్బుద్ధి...

మెకానిక్ నిలదొక్కుకుంటే దేశానికి స్పీడ్ : రాహుల్

న్యూఢిల్లీ : దేశంలోని మెకానిక్‌ల సాధికారత కీలకమని, దీనితో ఆటోమొబైల్ పరిశ్రమ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో కొందరు మోటారుసైకిల్ మెకానిక్‌లతో ఇటీవల జరిపిన ఇష్టాగోష్టిని...
We will contest all the seats in the assembly elections

అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తాం

ప్రజా పార్టీ అధ్యక్షులు దాసరి అజయ్‌కుమార్ హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పార్టీ 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్...

వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన రేణుకా చౌదరి

హైదరాబాద్: వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రేణుకా చౌదరి వైఎస్ షర్మిలను టార్గెట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం...
PM Modi speech after lay foundation ston for redevelopment of railway stations

ఆర్థికవృద్ధిలో తెలంగాణ ప్రధాన భూమిక

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ క్రైం/ హన్మకొండ: దేశాభి వృద్ధిలో తెలంగాణ ప్రాంతం కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా స హకరిస్తుందని స్పష్టం చేశారు. శనివారం వరంగల్...

మొదటిసారి మోడీలో కలవరపాటు

‘భయపడేవాడు కాదు ఈ మోడీ’ అంటూ చత్తీస్‌గఢ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఒక విధంగా కర్ణాటక ఎన్నికలు జరిగే వరకు ఆయన చెప్పింది నిజమే....

బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ...

Latest News

పంట నేలపాలు