Sunday, May 19, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search
Healthcare Champion Award to Indian American Dr. Bera

ఇండియన్‌ అమెరికన్ డాక్టర్ బేరాకు హెల్త్‌కేర్ చాంపియన్ అవార్డు

వాషింగ్టన్ : అమెరికా లో రాజకీయ నాయకునిగా మారిన ఇండియన్ అమెరికన్ డాక్టర్ అమీ బేరాకు చాంపియన్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్నొవేషన్ అవార్డు లభించింది. అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన వైద్యసేవలు అందించినందుకు...
Revanth Reddy

తన శాఖలో ఏం జరుగుతుందో జగదీష్ రెడ్డికి తెలియకపోతే ఎలా?

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్ : ఒకవైపు రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని జగదీష్ రెడ్డి చెబుతుంటే, మరోవైపు సిఎండి ప్రభాకర్ రావు 24 గంటలు సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామని పేర్కొంటున్నారని, తన...
Congress MP Komati reddy venkat reddy

వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి

సిఎం కెసిఆర్‌కు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్:  వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని సిఎం కెసిఆర్‌కు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నోటిఫికేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున...
Ponguleti

పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తా

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తానని, తనకు ప్రచార కమిటీ కో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ఏఐసిసి, పిసిసి నేతలకు కృతజ్ఞతలని మాజీ ఎంపి పొంగులేటి...
Rahul Gandhi Slams BJP from France

ఇది అణచివేతపై పోరాటం: రాహుల్

బెంగళూరు: విపక్షాలు చేస్తున్న పోరాటం అధికార బిజెపి, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఈ పోరాటాన్ని...

మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా..?

హుజురాబాద్ : మూడు పంటలు కావాల లేక మూడు గంటల కరెంట్ కావాలా ప్రజలు ఆలోచించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ మండంలోని కాట్రపల్లి, రాంపూర్, రంగాపూర్,...

కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి

కరీంనగర్: మమ్ములను నమ్మి ఓటు వేసి గెలిపించి ఎమ్మెల్యేగా మూడుసార్లు అవకాశం ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు...

3 గంటల కరెంట్ కాదు… 24 గంటల కరెంట్ కావాలి

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మద్దూరు: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయనికి 3 గంటల కరెంట్ చాలదా అనే నినాదాన్ని వ్యతిరేకిస్తూ దూల్మిట్ట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపిపి బద్దీపడగ...
Former Kerala CM Oommen Chandy passed away

కేరళ మాజీ సిఎం కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

తిరువనంతపురం/బెంగళూరు : దేశ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత 79 ఏళ్ల ఊమెన్ చాందీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన...
Attempt to murder case against Anjan Kumar Yadav's son

అంజన్ కుమార్ యాదవ్ కుమారుడిపై హత్యాయత్నం కేసు

హైదరాబాద్ : హుస్సేనీఅలాం పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ కుమార్ యాదవ్‌పై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆయన కూడా కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్నారు....
Government calls all-party meeting

రేపు అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే....
National Handloom Day

ప్రతిపక్షాల ఏకైక మంత్రం “అంతా కుటుంబం కోసమే”: మోడీ ధ్వజం

పోర్ట్‌బ్లెయిర్ : ప్రజాస్వామ్యం అంటే “ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కోసం ”అని అర్ధం ఉండగా , బెంగళూరులో సమావేశమౌతున్న వంశపారంపర్య పార్టీలకు “ కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం...

రాహుల్ గాంధీ పిటిషన్‌పై జులై 21న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ : మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై జులై 21న విచారణ...
TPCC Chief Revanth Reddy fires Dasoju Shravan over inappropriate comments

టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఫైర్

రేవంత్‌రెడ్డి అహంకారంపై కాంగ్రెస్ అధిష్టానానికి దాసోజు బహిరంగ లేఖ హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలనీ...

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉంది

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో జరిగిన రైతుల సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొని...

వ్యవసాయంపై అవగాహన లేని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

నల్లగొండ: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం, వారికోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని , అందులో భాగంగానే రైతులకు ఉచితంగా 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుంటే ఓర్వలేని...

9 ఏళ్ల పాలనలో 4 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే

సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం కోసం రైతన్నలకు 24 గంటల విద్యుత్‌ను అందించి మూడు పంటలు పండించాలన్న సంకల్పమే బీఆర్‌ఎస్ లక్షమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుద్దాల...

అభివృద్ధితో బీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు

పెద్దపల్లి: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు నాయకులు, యువత బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలం...
Supreme Court issues notice to Centre Ordinance

రాహుల్ గాంధీ పిటిషన్‌పై జులై 21న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ : మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై జులై 21న విచారణ...

బిఆర్‌ఎస్‌లో చేరికలు

మద్నూర్: మండలంలోని ఆవల్‌గాం గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ వార్డు మెంబర్లు, కార్యకర్తలు, యువకులు మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ...

Latest News