Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో సంక్షోభాలకు ఎన్డీఏ విధానాలే కారణం: సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (సిడబ్ల్యూసి) నిర్వహించింది. ఈ సందర్భంగా సిడబ్ల్యూసి అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశంలో పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యులను...
చైనాతో రెండు యుద్ధాలు చేస్తున్నాం : కేజ్రీవాల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : చైనాతో భారత్ రెండు యుద్ధాలు చేస్తోందని ఒకటి చైనా నుంచి వచ్చిన కరోనాతో, రెండోది సరిహద్దు వివాదంతో అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు యుధ్ధాల్లో ఏ...
నరేంద్ర కాదు, సరెండర్ మోడీ అంటూ రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం పెట్టిన పోస్ట్లో ‘నరేంద్రమోడీ వాస్తవానికి సరెండర్(లొంగిపోయే) మోడీ’ అంటూ ఘాటుగా...
నీవు నేర్పిన విద్యయే…!
పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...
చైనా దురాక్రమణకు ప్రధాని మోడీ తలొగ్గారు : రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: చైనా దురాక్రమణను అడ్డుకోలేక భారత ప్రధాని తలొగ్గారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.‘ ఓవేళ ఆ భూభాగం చైనా వారిదే అయితే, మన సైనికులు ఎందుకు చనిపోయారు..?...
పెద్దల సభకు దిగ్విజయ్, జ్యోతిరాదిత్య
ఎపిలో 4 సీట్లు వైకాపాకే
న్యూఢిల్లీ: 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఫలితాలు వెల్లడయ్యాయి. బిజెపికి 8, కాంగ్రెస్కు4, వైఎస్ఆర్సిపికి 4, ఇతరులకు మూడు స్థానాలు లభించాయి....
కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభం
సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. విద్యానగర్ లోని తన నివాసం నుంచి ఈ అంతిమయాత్ర ప్రారంభమైంది. సూర్యాపేట విద్యానగర్ నుంచి కేసారం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. ఎంజీ రోడ్డు, శంకర్...
చైనా మోసం
నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
అజ్ఞానం కన్నా అహంకారం మరింత ప్రమాదం
లాక్డౌన్ అమలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాహుల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త...
అమిత్ షా నేతృత్వంలో ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ప్రారంభం..
న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా నేతృత్వంలో సోమవారం ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ...
కాజీ నజ్రుల్ను మరిచిపోయామా?
మే 25వ తేదీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రఖ్యాత విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి. కాని ఎవరూ పట్టించుకున్నట్లే కనబడలేదు. ఆయన పుట్టి పెరిగిన పశ్చిమబెంగాల్ ప్రజలు ఆయన్ను మరిచిపోలేరు....
దేశ ప్రతిష్ఠపై రాజీ లేదు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: దేశ ప్రతిష్ఠ విషయంలో రాజీ పడబోమని రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. భారత్ బలహీనంగా లేదని, తన రక్షణ సామర్థాన్ని బలోపేతం చేసుకున్నదని రాజ్నాథ్ అన్నారు. ఇటీవల చైనా సరిహద్దున లడఖ్ ప్రాంతంలో...
తక్షణ నగదు పంచకపోతే పేదల అంతమే
న్యూఢిల్లీ : కరోనా సంక్షుభిత దశలో కేంద్రం వైఖరి ఇదే విధంగా కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం నగదు పంపిణీ చేయాల్సి ఉంది....
హైకోర్టులో రేవంత్ రెడ్డి రిట్ పిటిషన్..
మనతెలంగాణ/హైదరాబాద్: చట్ట వ్యతిరేకంగా ప్రముఖుల నివాసాలపై డ్రోన్ కెమెరాలను ఎగరేశానని తనను అరెస్టు చేసిన పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేశారు....
చైనా చొరబడుతుంటే మోడీ ఎక్కడ?
కేంద్రాన్ని నిలదీసిన రాహుల్
ఇటువంటి విషయాలు ట్విట్టర్లో ప్రశ్నిస్తారా: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : లడాఖ్లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై పెదవి విప్పడంలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
కెటిఆర్ లాంటి నాయకుడు మాకు కావాలి: టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి చేస్తున్న ఆరోపణలను టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం తీవ్రంగా ఖండించింది. రేవంత్రెడ్డి అసత్యప్రచారానికి పాల్పడుతున్నారని టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం...
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి: కెటిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అపర భగీరథుడు అని మంత్రి కెటిఆర్ పొగిడారు. బుధవారం సిరిసిల్లలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జల, హరిత, గులాబీ, నీలి, శ్వేత విప్లవాలతో గ్రామీణ ఆర్థిక...
బిజెపి పాచికలు
ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు శాసన సభకు రాజీనామా...
రాజ్యసభ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని దేవెగౌడ
కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే నామినేషన్ దాఖలు
బెంగళూరు : ఈనెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరి లోకి కర్నాటక నుంచి జెడిఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని దేవెగౌడ దిగనున్నారు. మంగళవారం ఆయన...