Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
ఈసీ నిర్ణయంతో అయోమయం.. థాక్రే కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే!
ముంబై : శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా స్తంభింప చేసిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 3 న జరిగే తూర్పు అంధేరీ ఉప ఎన్నికల్లో ఈ పార్టీ...
ఒక్క వ్యక్తి ఒక్క సీటు
కేంద్ర న్యాయమంత్రికి సిఇసి లేఖ
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఒక వ్యక్తి ఒక సీటు ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఎన్నికలలో ఏకకాలంలో ఒక వ్యక్తి కేవలం ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా...
రసవత్తరంగా ఉపపోరు
మొదలైన నామినేషన్ల పర్వం
అన్ని రాజకీయ పార్టీల్లో ఖరారైన ఉపఎన్నిక అభ్యర్థులు
తొలి రోజే రెండు నామినేషన్ల్లు దాఖలు
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్త్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర...
సంపాదకీయం: ఉచితాలపై ఇసి ఉరుము
ఎన్నికలలో ప్రజలకు పార్టీలు వాగ్దానం చేసే ఉచితాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ విషయంలో పార్టీలను గట్టిగా అదుపు చేసేందుకు వీలుగా ఎన్నికల నియమావళిని సవరించాలని సంకల్పించింది. పార్టీలు తాము...
నవంబర్ 3న మునుగోడు పోరు
ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఇసి 7న నోటిఫికేషన్ జారీ
అదేరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. 14న తుది గడువు
నవంబర్ 6న ఓట్ల లెక్కింపు మరో ఐదు రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ...
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉపఎన్నికకు...
బిజెపోళ్లు… మీ పార్టీ పేరును ఇలా మార్చుకోండి: కెటిఆర్
హైదరాబాద్: బిజెపి నేతలపై మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్లో విమర్శలు సంధించారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబర్ 15 లోపు వస్తుందని బిజెపోళ్లకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కంటే...
ఖర్గే x థరూర్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన కర్నాటక సీనియర్ నేత
మద్దతుగా పోటీనుంచి తప్పుకున్న దిగ్విజయ్
నామినేషన్లు వేసిన ఇరువురు నేతలు
బరిలో జార్ఖండ్ మాజీ ఎంపి త్రిపాఠీ కూడా..
అయినా పోటీ ఆ...
కోర్టులు కొందరి పబ్లిసిటీ వేదికలు కావు
ఇవిఎంలపై పిటిషన్పై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : న్యాయస్థానాలు బాజా వేదికలు కావని, తమకు ప్రచారం దక్కుతుందని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిపోయే కూడళ్లు కావని సుప్రీంకోర్టు స్పందించింది. దేశంలో ఇవిఎంలు కొన్ని కంపెనీల...
ఉద్దవ్ థాకరేకి సుప్రీంకోర్టు షాక్
ఉద్దవ్ థాకరేకి సుప్రీంకోర్టు షాక్
పార్టీ గుర్తింపు, చిహ్నంపై ఉద్దవ్ పిటిషన్ కొట్టివేత
నిజమైన శివసేనగా షిండే వర్గం వాదన వినేందుకు ఈసికి అనుమతి
న్యూఢిల్లీ: మాజీ సిఎం ఉద్దవ్ థాకరేకి సుప్రీంకోర్టు ఇచ్చింది. షిండే...
ఎపి సిఎం జగన్కు ఇసి ఝలక్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇటీవల వైఎస్ఆర్సిపి ప్లీనరీలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చెల్లదని...
253 రాజకీయ పార్టీలకు ఈసీ షాక్…
కెఏ పాల్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్ గా లేని ఇనాక్టివ్ గా గుర్తించిన 253 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్...
వికటించిన ఆపరేషన్ కమలం
అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్ర ఇలా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో బిజెపి అక్రమంగా అధికారం చేజిక్కించుకొని...
ఉనికిలో లేని 86పార్టీలపై ఈసి వేటు
ఉనికిలో లేని 86పార్టీలపై ఈసి వేటు
ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ జాబితా నుంచి తొలగింపు
253 పార్టీలు అచేతనంగా ఉన్నాయని ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా
ఎన్నికల సంఘం అధికారుల నివేదిక అనంతరం చర్యలు
తెలంగాణతోపాటు...
బిజెపి వచ్చాకే దేశంలో విద్వేషం
ప్రజా సమస్యలు లేవనెత్తితే
అణచివేత ఎన్ని గంటలు
ప్రశ్నించినా ఈడీ, సిబిఐకి బెదిరేది
లేదు దేశంలో రైతుల పరిస్థితి
దారుణంగా మారింది ఢిల్లీ
రాం లీలా మైదానంలో కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: బీజేపీ...
బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో విద్వేషం పెరిగింది: రాహుల్
న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశంలో విద్వేషం పెరిగిపోతోందని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, పార్లమెంటులో ప్రజా సమస్యలను లేవనెత్తే వారి గళాన్ని కేంద్రం అణచివేస్తోందని...
3 బస్సులలో ఎమ్మెల్యేలతో రిసార్ట్లకు సోరెన్
జార్ఖండ్లో బిజెపికి చిక్కరు దొరకరు
రాంచీ : జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం తీవ్ర ఉత్కంఠకు , రిసార్ట్ బసలకు దారితీసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అధికారంలో ఉన్న సంకీర్ణ పక్ష ఎమ్మెల్యేలు శనివారం మూడు...
రాంచీలో కుటిల రాజకీయం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని బిజెపి రద్దు చేయించింది. బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ గత ఫిబ్రవరిలో చేసిన ఫిర్యాదు మీదనే గవర్నర్ రమేష్ బైస్ ఈ...
హేమంత్ సొరేన్ ఎంఎల్ఎ అభ్యర్థిత్వం రద్దుపై ఈసి నోటిఫికేషన్ జారీ
రాంచీ: ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరెన్ ఎంఎల్ఎ అభ్యర్థిత్వం రద్దుపై ఎలక్షన్ కమిషన్ (ఈసి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని అధికారవర్గాలు తెలిపాయి. ఝార్ఖండ్ గవర్నర్ ఆదేశం మేరకు ఎన్నికల సంఘం...
శివసేన గుర్తుపై నిర్ణయం వద్దు… ఈసీకి సుప్రీం ఆదేశం
శివసేన గుర్తుపై నిర్ణయం వద్దు... ఈసీకి సుప్రీం ఆదేశం
షిండే, థాక్రే వర్గం పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ
న్యూఢిల్లీ : శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి...