Home Search
అగ్ని ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ లో పేలిన గ్యాస్ సిలిండర్: ఒకరు మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం దూద్ బావిలో బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో స్థానికులు పరుగులు తీశారు. దూద్ బావి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో నాలుగు...
కృష్ణా జిల్లాలో బస్సు దగ్ధం.. ప్రయాణికులు సేఫ్
పెదపారుపూడి: కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఇంజన్లో మంటలు చెలరేగడంతో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. బస్సు గుడివాడ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో...
కదులుతున్న కారులో మంటలు
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో బుధవారం ఉదయం కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి. శంషాబాద్ విమానాశ్రయం నుండి మూసాపేట్ వెళ్తున్న కారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వద్దకు చేరుకోగానే మంటలు...
పొగ వల్లే.. ప్రాణాలు పోయాయి
‘సికిందరాబాద్’ ఘటన నివేదికలో క్లూటీం వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్ని ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన క్లూస్ టీం ఈ ఘటనలో పొగ ఎక్కువగా పీల్చుకోవడం వల్లే 8 మంది...
నల్లగొండ పేలుడు ఘటనలో మరొకరు మృతి
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద గల హిందీస్ కంపెనీలో గత నెల 24 వ తేదీన జరిగిన పేలుడు ఘటనలో మరొకరు మృతి చెందారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో...
ఢిల్లీ మద్యం పాలసీ వివాదం: నాటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ సస్పెండ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీపై కొనసాగుతున్న వివాదం మధ్య, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) సోమవారం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీలను సస్పెండ్...
ఫీ’జులుం’తో రగిలిన అగ్గి
విద్యార్థి టిసి కోసం వచ్చి
పెట్రోల్ పోసుకున్న విద్యార్థి
నాయకుడు పక్కనే ఉన్న
దీపం అంటుకొని చెలరేగిన
మంటలు, తీవ్రగాయాలు
మంటలార్పేందుకు
యత్నించిన మరో ఇద్దరికి
గాయాలు డిఆర్డిఓ
ఆస్పత్రికి తరలింపు
కాలేజీ యాజమాన్యానికి...
రోహింగ్యాలపై రాద్ధాంతం!
ఉన్నట్టుండి రోహింగ్యాల సమస్య మరోసారి భగ్గుమంది. ఢిల్లీలో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకొంటున్న ఈ శరణార్ధులను మౌలిక సౌకర్యాలుండే బలహీన వర్గాల (ఇడబ్ల్యుఎస్) అపార్టుమెంట్లలోకి మార్చాలన్న నిర్ణయానికి హిందుత్వ ఉన్మత్త శక్తుల నుంచి...
విద్యుత్ వాహనాల దగ్ధానికి కారణం కనిపెట్టిన నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల విద్యుత్తు వాహనాలు కాలిపోవడం పరిపాటయింది. అది ఛార్జింగ్ పెడుతున్న సమయంలో కావొచ్చు, ప్రయాణిస్తున్న సమయంలో కావొచ్చు ఇలా జరుగుతోంది. భవిష్యత్తులో అంతా విద్యుత్ వాహనాలదే హవా అని భావిస్తున్న...
మనిషిని బతికించుకుందాం!
మనిషి కనుమరుగయ్యే అవకాశాలు చాలా వున్నాయని ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ ప్రయోగ ఫలితాల వల్ల, పరిశీలనల వల్ల తెలియజేశారు. విషయాన్ని బలపరుస్తూ ఎంతో మంది సరళ వైజ్ఞానిక రచయితలు, మేధావులు పుస్తకాలు...
హైటెక్ సిటీలో కారులో మంటలు
హైదరాబాద్: ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగిన సంఘటన హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో జరిగింది. ఒక్కసారిగా కారులో నుంచి మంటలు రావడంతో అందులో ప్రయాణికులు వాహనాన్ని నడి రోడ్డుపై ఆపి కిందకు...
ఎవరో జ్వాలను రగిలించారు..!
“ఎవరో జ్వాలను రగిలించారు-వేరెవరో దానికి బలియైనారు” కొన్ని దశాబ్దాల క్రితం (1964లో) డాక్టర్ చక్రవర్తి చిత్రానికి మనసు కవి అచార్య ఆత్రేయ రచించిన యీ గీతం ఆ రోజుల్లో ప్రతి సంగీత కార్యక్రమంలో...
ముంబైలోని ఎత్తైన నివాస భవనంలో మంటలు
మహారాష్ట్ర : ముంబై బోరివాలిలోని 'ధీరజ్ సవేరా' భవనంలోని 14వ అంతస్తులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకుని రెండు అపార్ట్మెంట్లలో...
కేంద్రం కళ్లు తెరవాలి
‘అగ్నిపథ్’ను పునఃసమీక్షించాలి
నిరుద్యోగ సమస్యకు ఈ ఆందోళనలే
నిదర్శనం అల్లర్లకు ఎన్డిఎ
సర్కారుదే బాధ్యత నియంతృత్వ
నిర్ణయాలతోనే ఈ ముప్పు దేశ
భద్రత కంటే ఆర్థిక అంశాలకే
మోడీ ప్రాధాన్యం కేంద్రంపై
నిప్పులు చెరిగిన మంత్రి...
ముప్పారంలో మంటలంటుకుని మహిళ మృతి
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ముప్పారం శివారులో మంటలంటుకుని మహిళ మృత్యువాత పడింది. గడ్డివాము తగలబడుతుండగా మహిళ ఆర్పేందుకు ప్రయత్నించింది. దీంతో మంటల్లో చిక్కుకుని సూరమ్మ(65)...
వాతావరణ మార్పులపై కాల్ టు యాక్షన్ ను ప్రారంభించిన టాటా టీ జాగోరే
బెంగళూరు: టాటా టీ ఆదివారం తమ తాజా ఎడిషన్ జాగోరే ప్రచారం ప్రారంభించింది. దీని ద్వారా వాతావరణ మార్పులను గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా వాతావరణ మార్పుల...
కంటైనర్ డిపోలో పేలుడు… 49 మంది దుర్మరణం
బంగ్లాదేశ్లో 49 మంది దుర్మరణం
300 మందికి గాయాలు
దద్దరిల్లిన చిట్టగాంగ్ ఏరియా
ఢాకా : బంగ్లాదేశ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం 49 మంది దుర్మరణం చెందారు. చిట్టగాంగ్లో ఓ షిప్పింగ్...
కర్నాటక జలపాతంలో మునిగి ముగ్గురు రాష్ట్ర యువకులు దుర్మరణం
కర్ణాటకాలో ముగ్గురు రాష్ట్ర వాసుల మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు హైదరాబాద్ యువకులు ఆదివారం నాడు కొడగు జిల్లా మడికేరి తాలూకాలోని ముకోడ్లు సమీపంలోని కోటే అబ్బి జలపాతంలో...
హైమార్క్ భవనం యజమానిపై కేసు నమోదు
హైదరాబాద్ : రాయదుర్గంలోని హైమార్క్ ఛాంబర్ భవనంపై అధికారులు చర్యలు చేపట్టారు. భవనం యాజమానిపై కేసు నమోదు చేశారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. శనివారం...
కొన్ని బ్యాచ్ల ఓలా స్కూటర్స్ రీకాల్!
చెన్నై : ఇటీవల ఎలక్ట్రానిక్ వాహనాల్లో అగ్నిప్రమాదాలపై దర్యాప్తు చేసిన అధికారులు చేసిన సిఫార్సుల ఆధారంగా కొన్ని బ్యాచ్ల ఎలక్ట్రానిక్ స్కూటర్లను రీకాల్ చేసే అవకాశాలున్నాయని ఎలా వ్యవస్థాపకుడు, సిఇఓ భవిష్ అగర్వాల్...