Home Search
అగ్ని ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
సీమ జలవిలయం
16 మంది మృతి, 70 మంది గల్లంతు
చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు
ఆర్టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్...
దీపావళి వేడుకల్లో పటాకులతో సాహసం వద్దు
అగ్ని ప్రమాదాలు, గాయాలు కాకుండా చూసుకోవాలి
తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పరిసరాలపై కాలుష్యం ప్రభావం లేకుండా చూడాలి
నగర ప్రజలకు దీపావళి పట్ల జాగ్రత్తలు వివరిస్తున్న వైద్యులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: దీపావళి పండుగ సంబరాలు వచ్చేశాయి....
తమిళనాడు బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు
ఐదుగురు సజీవ దహనం.. పలువురు కార్మికులకు గాయాలు
చెన్నై: తమిళనాడులోని కళ్లకురుచి జిల్లా శంకరాపురంపట్టణంలోని బాణాసంచా కర్మాగారంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారని జిల్లా కలెక్టర్ పిఎన్...
సూరత్ ప్యాకేజింగ్ యూనిట్లో మంటలు
ఇద్దరు కార్మికుల మృతి, పలువురికి గాయాలు
సూరత్: గుజరాత్లోని సూరత్ నగరంలోని ఒక ఐదు అంతస్తుల ప్యాకేజింగ్ యూనిట్లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు మరణించారు. కడోదర పారిశ్రామిక వాడలో ఉన్న...
బస్సు-కారు ఢీ: ఐదుగురు సజీవదహనం
రాంఛీ: జార్ఖండ్ రాష్ట్రం రామ్గర్ జిల్లాలో బుధవారం ఉదయం బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారుకు మంటలు అంటుకోవడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. వెంటనే బస్సులో ఉన్న 20 మంది ప్రయాణీకులు ఈ ప్రమాదం నుంచి...
ధారావిలో గ్యాస్ సిలిండర్ పేలుడు
15మందికి తీవ్ర గాయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారవి ప్రాంతంలో ఘోరం జరిగింది. ధారవిలోని సాహూ నగర్ ఏరియాలోగల ఓ ఇంట్లో ఆదివారంనాడు మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదంలో 15 మందికి...
బ్యాంక్ లాకర్ కొత్త నియమాలేమిటి?
కొత్త నిబంధనలతో లాభమా? నష్టమా?
లాకర్ నష్టానికి 100 రెట్లు పరిహారం
ప్రకృతి వైపరీత్యాలకు బ్యాంక్ బాధ్యత వహించదంటున్న ఆర్బిఐ
చాలా బ్యాంకులు సురక్షితమైన డిపాజిట్ లాకర్లను అందిస్తున్నాయి. ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) తాజాగా బ్యాంక్ లాకర్లకు...
ఖైరతాబాద్ రోడ్డుపై కారు దగ్ధం..
హైదరాబాద్: రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మికంగా మంటలు చెలరేగిన సంఘటన నగరంలోని ఖైరతాబాద్ జంక్షన్లో బుధవారం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపి అందరినీ బయటకు దించాడు. కారులో ఉన్న...
ఇరాక్ ఆసుపత్రిలో మంటలు… 64మంది కరోనా రోగుల మృతి
బాగ్దాద్: దక్షిణ ఇరాక్లోని నసీరియా నగరంలో సోమవారం ఒక కొవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మంగళవారం 64కు పెరిగింది. అల్-హుస్సేన్ బోధనా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో చెలరేగిన మంటల్లో...
భవనం కూలి ఒకరు మృతి
ముంబయి: భవనం కుప్పకూలి ఒకరు మృతి చెందిన సంఘటన ముంబయిలోని బాంద్రాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు...
ప్లాస్టిక్ పరిశ్రమలో పేలుడు.. భారీగా నష్టం
హైదరాబాద్: ఐడిపిఎల్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పైపులు తయారుచేసే ఒవెన్ పేలడంతో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో పొగ కమ్మేసింది. ఈ అగ్నిప్రమాదంలో పరిశ్రమం...
ఎపిలో విషాదం: సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా.. ఆరుగురి మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీలేరు నదిలో రెండు నాటుపడవల బోల్తా ఘటనలో గల్లంతైన 11 మందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం నుంచి ముగ్గురు బయటపడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా మంగళవారం రాత్రి...
విశాఖ హెచ్పిసిఎల్ లో అదుపులోకి వచ్చిన మంటలు
అమరావతి: విశాఖపట్నం హెచ్పిసిఎల్ లో మంటలు అదుపులోకి వచ్చాయి. 20 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలతో...
పడవ బోల్తా: ముగ్గురు గల్లంతు…
భువనేశ్వర్: నాటు పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతైన సంఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా చిత్ర కొండ సమితి స్వాభిమాన్ ఏరియా జలాశయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో స్వల్పంగా మంటలు, సిబ్బంది క్షేమం
న్యూఢిల్లీ: యుద్ధ విమానాల వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో శనివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. నౌకాదళ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారని, నౌకలోని సిబ్బంది అందరూ క్షేమమని భారత నౌకాదళ ప్రతినిధి...
వైద్య ఆరోగ్య శాఖకు సిఎం కెసిఆర్ కీలక ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైద్య, ఆర్యోశాఖ అధికారులను ఆదేశించారు....
ఆయువు తీసిన వాయువు
22 మంది కొవిడ్ రోగులు మృతి
ఆక్సిజన్ ట్యాంకర్ లీకవడంతో నిలిచిపోయిన ప్రాణవాయువు సరఫరా
నాసిక్ ఆసుపత్రిలో దారుణ ఘటన కలిచివేసింది : ప్రధాని మోడీ
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల సాయం : మహారాష్ట్ర సిఎం...
బోల్తాపడిన బస్సును ఢీకొట్టిన ట్రక్కు: 20 మంది మృతి
కైరో: ఈజిప్ట్లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కైరో నుంచి 320 కిలో మీటర్ల దూరంలో బోల్తాపడిన బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో...
మంటల్లో చిక్కుకొని ఆరుగురు చిన్నారులు సజీవదహనం
పాట్నా: బీహార్ రాష్ట్రం అరారియా జిలా కవాయాలో విషాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకొని ఆరుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పూరీ గుడిసెకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. గుడిసెలో ఉన్న...
రైళ్లలో సిగరెట్ తాగితే భారీ జరిమానా
రైల్వే కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి రైల్వే కంపార్ట్మెంట్లలో ఎవరైనాప్రయాణికులు ధూమపానం(సిగరెట్, బీడీ వగైరా) చేస్తే భారీ జరిమానా విధించనుంది. ధూమపానం చేసే ప్రయాణికుడి వల్ల ప్రమాదం...