Wednesday, May 8, 2024
Home Search

అగ్ని ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
Fire accident

సంగారెడ్డిలో ప్రైవేటు బస్సు దగ్ధం

  సంగారెడ్డి: రన్నింగ్ లో ఉన్న ప్రైవేటు బస్సులో మంటలు అంటుకోవడంతో అది పూర్తిగా దగ్ధమైన సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బస్సులో మంటలు రావడంతో...

కఠినశిక్షణలో ఆరితేరారు

  మహిళలు చొచ్చుకుపోని రంగమంటూ లేదీ రోజుల్లో. అన్నింట్లో వారు అడుగు పెడుతూ, చక్కని సేవలందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. అగ్నిమాపక రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఎగిసిపడే మంటలు, అగ్నికీలలకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ...
plane

టర్కీలో రెండు ముక్కలైన విమానం

177 మంది ప్రయాణికులు సురక్షితం ఇస్తాంబుల్ : టర్కీలో బుధవారం ప్రయాణికుల విమానం రన్‌వేపై అదుపు తప్పింది. పక్కకు ఒరిగిపోతూ చీలిపోయింది. ఈ ఘటన స్థానిక సాభిహా గోఖ్సెన్ విమానాశ్రయంలో జరిగింది. ఈ...
bus

కుంగిన భూమి…. గుంతలో పడిన బస్సు… ఆరుగురు మృతి

  బీజింగ్: చైనాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా మరో పది మంది ఆచూకీ లభించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చైనాలోని గ్జీనింగ్ నగరంలో ఓ బస్టాప్‌లో బస్సు ఆగిన...
Australia-bushfire

ఆస్ట్రేలియా కార్చిచ్చుకు 24 మంది ఆహుతి

ఆరు మిలియన్ హెక్టార్ల భూమి బుగ్గి మెల్‌బోర్నె: చరిత్రలో అత్యంత అధ్వాన్న కార్చిచ్చుగా రికార్డు కెక్కిన ఆస్ట్రేలియా కార్చిచ్చు జ్వాలలకు 24 మంది ఆహుతయ్యారని, ఆరు మిలియన్ హెక్టార్ల భూమి బుగ్గయి పోయిందని...
Firefighter helps thirsty koala

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. హృదయాన్ని కదిలిస్తున్న వీడియో

  మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు చాలా మూగజీవాలు సజీవ దహనమయ్యాయి. ఈ భయంకరమైన కార్చిచ్చులో 25 మంది సజీవదహనం కాగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఈ...
Fire Accident

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు…. 48 కోట్ల మూగజీవాలు సజీవదహనం… 25 మంది మృతి

  మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో అడిలైడ్ లోని ఎడెన్ అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు ఇంకా అదుపులోకి రావడంలేదు. ఈ కార్చిచ్చులో 48 కోట్ల మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ఈ భయంకరమైన అగ్నికీలలో చిక్కుకొని 25 మంది...
Bus accident

లారీని ఢీకొట్టిన బస్సు దగ్ధం

    అమరావతి: లారీని యాత్రకుల బస్సు ఢీకొని వాహనం పూర్తిగా కాలిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... యాత్రికుల బస్సు అదుపుతప్పి డివైటర్...

Latest News