Home Search
కరోనా మహమ్మారి - search results
If you're not happy with the results, please do another search
జమిలి వల్ల జరిగేదేమిటి?
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967 వరకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆ కాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం...
భారీగా పెంచి కొద్దిగా తగ్గించారు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనుండటం, మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఎవరూ అడగకుండానే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై.. సిలిండర్ రూ. 200 ధర తగ్గించింది....
ఈ ఏడాది 106 శాతం పెరిగిన విదేశీ పర్యాటకుల సంఖ్య
న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో మనదేశానికి వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాది కన్నా 106 శాతం పెరిగిందని, అదే విధంగా విదేశీ మారక...
ఈ ఏడాది 106 శాతం పెరిగిన విదేశీ పర్యాటకుల సంఖ్య
న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో మనదేశానికి వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాది కన్నా 106 శాతం పెరిగిందని, అదే విధంగా విదేశీ మారక...
ఆగని కొవిడ్ మృత్యుఘోష
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్న ది....
కొవిడ్ అనంతరం ఆకస్మిక మరణాలు
చికిత్స అనంతరం 6.5 శాతం మంది మృతి
ఎన్సిఆర్బి అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో...
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా?
ఆరోగ్య ఖర్చులు అదుపు తప్పితే ఆర్థిక భారమే
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: ఈ రోజుల్లో ఆరోగ్య ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారింది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం కంటే వైద్య...
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా?
ఆరోగ్య ఖర్చులు అదుపు తప్పితే ఆర్థిక భారమే
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు
న్యూఢిల్లీ : ఈ రోజుల్లో ఆరోగ్య ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారింది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం కంటే...
జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం
హైదరాబాద్ :కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం... ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం , వారి కుటుంబాలను ఒకే చోట ఇలా చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్...
ఇంధన ధరలు తగ్గిస్తారా?
న్యూఢిల్లీ: సాధారణంగా దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరగడానికి ముందు పెట్రోలు, డీజిలు ధరలు తగ్గడం మన దేశంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉండడం తెలిసిందే. అలాగే రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు కూడా కేంద్రం...
వర్క్ ఫ్రం హోమ్కు ‘జూమ్’ స్వస్తి!
ముంబయి : కరోనా మహమ్మారి భారతదేశంలో విస్తృతంగా వ్యాపించిన తరువాత లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో జూమ్ యాప్...
వర్క్ ఫ్రం హోమ్కు ‘జూమ్’ స్వస్తి!
ముంబయి : కరోనా మహమ్మారి భారతదేశంలో విస్తృతంగా వ్యాపించిన తరువాత లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో జూమ్ యాప్...
బాలల అక్రమ రవాణాలో 3వ స్థానంలో ఎపి: అధ్యయన నివేదిక
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తరువాత దేశంలోని అనేక రాష్ట్రాలలో బాలల అక్రమ రవాణా అనేక రెట్లు పెరిగిందని ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. 2016 నుంచి 2022 మధ్య బాలల అక్రమ రవాణాలో...
ఇప్పటికే ఏడు చోట్ల ప్రత్యక్షప్రసారంలో హైకోర్టు కార్యకలాపాలు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు హైకోర్టుల్లో కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ వ్యవహారాలు సంబంధిత హైకోర్టు పాలనాపరమైన అంశాల్లోకే వస్తాయని అందులో కేంద్ర ప్రభుత్వం...
20 ఏళ్లలో తొలిసారి మహిళను ఉరి తీయనున్న సింగపూర్
సింగపూర్ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మరణ శిక్ష పడిన ఇద్దరు దోషులను సింగపూర్ ఈ వారం ఉరితీయనుంది. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. కాగా, సింగపూర్లో ఓ...
సమయపాలన లేని సంస్థగా స్పైస్జెట్ ఫస్ట్
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్ భారతదేశంలో స్పైస్జెట్ లిమిటెడ్ అత్యంత ఆలస్యం చేసే సంస్థగా మొదటి స్థానంలో ఉంది. సమ్మర్ ట్రావెల్ సీజన్ మే నెలలో...
రోగుల ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రం
గోషామహల్: పేద రోగులకు నిస్వార్థ్దంగా వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని ఉస్మానియా ఆ సుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం...
హెచ్-1బి వీసా హోల్డర్లకు కెనడా వెల్కమ్
టోరంటో : అమెరికాలో పనిచేస్తోన్న హెచ్1 బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. 10 వేల మంది హెచ్1 బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకోడానికి వీలుగా...
నీతి ఆయోగ్ ఇండెక్స్లో తెలంగాణకు మూడో స్థానం
సిద్దిపేట : సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ఆయుర్వేదిక్ వైద్యుల కృతజ్ఞత...
ఎండలకు మించిన చికెన్ దెబ్బ!
ధరలు.. సామాన్యుడికి షాక్.. నడుస్తున్న చరిత్రలో రేట్ల పెరుగుదల సాధారణమైపోయింది. పెరగడమే కానీ తరగడం లేదని అందరికీ సుపరిచితమైంది. బోర్డులు, రేట్ల మార్పుకి ద్రవ్యోల్బణం, డిమాండ్, సప్లయ్ లాంటి హేతుబద్ధతలెన్ని ఉన్నా... గ్రహీత,...