Home Search
రష్యా - search results
If you're not happy with the results, please do another search
సేంద్రియ సాగు మేలేనా?
ప్రపంచ వ్యాప్తంగా 67 శాతం ప్రజలు వ్యవసాయరంగం పైననే ఆధారపడి ఉన్నారు. భూమండలంపై నేలల్లో 11 శాతం వ్యవసాయానికి, 26 శాతం జంతు నివాసాలకు వినియోగపడుతున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు...
పెరిగిన వడ్డీల భారం!
ఎన్నికల సంవత్సరంలో ప్రజలను మితిమించి బాధిస్తే అధికారానికి నూకలు చెల్లిపోతాయనే భయంతో ధరలను అదుపు చేయాలని ప్రధాని మోడీ ప్రభుత్వం సంకల్పించినట్టు స్పష్టపడుతున్నది. ఇందుకోసం రిజర్వు బ్యాంకు బుధవారం నాడు రెపో రేటును...
ఈ పోరు అందరిదీ సాయం చేయాలి
బ్రస్సెల్స్ : రష్యాపై పోరులో తమకు మరింతగా సైనిక సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ (ఇయూ)ను అభ్యర్థించారు. పోరుకు ఏడాది కావస్తున్న దశలో జెలెన్స్కీ గురువారం ఇయూ పార్లమెంట్ను...
పరివర్తన కోసమే బిఆర్ఎస్
మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్/భైంసా: దేశాన్ని నడపడంలో ఒక గొప్ప మార్పు అనివార్యమైందని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఆ మార్పులు తీసుకురావడానికే తాను జాతీయ రాజకీయాల్లోకి వ...
యుద్ధానికి తెర దించేదెప్పుడు?
ఫిబ్రవరి 24 కిందటేడాది ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలు పెట్టిన రోజు. ఆ తరువాత రోజులు గడిచాయి. యుద్ధం ప్రారంభమై ఏడాది కావస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే రష్యా -ఉక్రెయిన్ యుద్ధం మరి...
మైనారిటీల పట్ల మూర్ఖత్వం
‘భారత దేశ జనాభాలో 15 శాతం ఉన్న ముస్లింలు ఉద్యోగాలలో నామమాత్రంగా ఉన్నారు. మనుగడ కోసం పోరా డే స్థితికి వారిని దిగజార్చుతున్నారు. మైనారిటీలను కించపరిచేలా చూడడం అనేది ఒక జాతిలో ఉన్న...
క్షిపణితో లేపేస్తా.. జాన్సన్కు పుతిన్ బెదిరింపు
లండన్ : తనను ఏకంగా క్షిపణి దాడితో తుదముట్టిస్తానని రష్యా అధ్యక్షులు పుతిన్ ఓ దశలో బెదిరించాడని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దాడులకు...
సానియా జోడీకి రన్నరప్
మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆడిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రన్నరప్తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత్కు చెందిన సానియా మీర్జారోహన్...
జనవరి 26 నాడే ఎందుకు?
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి మన దేశానికి 1947 లో స్వాతంత్య్రం సిద్ధించింది. రెండు శతాబ్దాలు ( రెండు వందల సంవత్సరాలు) పరిపాలించిన బ్రిటిష్ వారి నుండి అనేక మంది స్వాతంత్య్ర...
పాక్కు భారత్ ఆహ్వానం
న్యూఢిల్లీ : గోవాలో జరగనున్న షాంఘై సహకార సంఘం (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్థాన్ను భారత్ ఆహ్వానించింది. మే 4, 5 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు సభ్య దేశాల విదేశాంగ...
హరిత వాయువులు, ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి ఇంధనం
భూగోళ పర్యావరణ సమస్యలుగా పట్టి పీడిస్తున్న హరితవాయువులు, ప్లాస్టిక్ వ్యర్ధాలు వంటి వాటిని పరిష్కరించే మార్గాలను ఇద్దరు భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన మోతియార్ రెహ్మాన్, శుభజిత్ భట్టాచార్జి...
టెక్ కంపెనీల్లో లేఆఫ్లు
వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు
ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్
కోతల జాబితాలో చేరిన మైక్రోసాఫ్ట్, గూగుల్
న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆందోళనలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో పలు దేశాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ప్రధానంగా...
బాంబు బెదిరింపుతో మాస్కో- గోవా విమానం ఉజ్బెకిస్థాన్కు మళ్లింపు!
పనాజీ: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి శనివారం బాంబు బెదిరింపు అందడంతో దానిని వెంటనే ఉజ్బెకిస్థాన్కు మళ్లించారు. దబోలిమ్ విమానాశ్రయం వద్ద అధికారులకు విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు...
దిమ్మ తిరిగే మోడీ మంత్రాంగం
2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు...
దేశమంతా తెలంగాణ మోడల్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మోడల్ను దేశమంతా అమలు చేస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ను అందిస్తానని ఆయన హామినిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ...
మైక్రోసాఫ్ట్లో 10,000 జాబ్లు కట్
న్యూయార్క్ : అమెరికా ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్లో సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. ఉద్యోగుల కోసం బ్లాగ్పోస్ట్లో విడుదల చేసిన కమ్యూనికేషన్లో న్నట్టు కంపెనీ సిఇఒ సత్య నాదెళ్ల ఈ...
హెలికాప్టర్ కూలి మంత్రితో సహా 18 మంది మృతి
కీవ్ : రష్యా దురాక్రమణతో సతమతమవుతున్న ఉక్రెయిన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారా ల మంత్రి డెనిస్ మోనాస్టిస్కీ సహా 18 మంది మృతి చెందారు....
నేపాల్ లో కూలిన విమానం: 45 మంది మృతి
ఖట్మాండూ: నేపాల్లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఖట్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 72 మంది ఉన్నారు. త్రిభువన్ ఇంటర్నేషనల్...
వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం
న్యూఢిల్లీ : వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్యాసేన్ స్పష్టం చేశారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఇంతకు ముందులాగా ఫలితం బిజెపి...
భారత వాస్తవ ప్రగతి!
సంపాదకీయం: 202324 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులను తెలుసుకోడం అవసరం. వచ్చే...