Home Search
హరీష్ రావు - search results
If you're not happy with the results, please do another search
ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్ హబ్గా సిద్దిపేట
సిద్దిపేట: సిద్దిపేట పట్టణం అన్నీ రంగాల్లో ఒక బ్రాండ్ గా నిలిచింది. వ్యాపార, వాణిజ్య, విద్య, క్రీడా, సేవ, ఆరోగ్య, ఆహ్లాదకర, ఆధ్యాత్మికంగా పురోగతి చెందిందని అన్నీ రంగాలకు కేరాఫ్ సిద్దిపేట హబ్...
సిద్దిపేట బ్రాండ్… రైతులకు స్పూర్తిగా నిలిచిన మంత్రి హరీశ్
సిద్దిపేట బ్రాండ్ తో సిద్దిపేట ప్రజల తడి చెత్తతో తయారు అయిన జీవసంపన్న సేంద్రియ ఎరువు బ్యాగ్ గోదాం ను మంత్రి హరీష్ రావు మంగళశారం ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట శివారులో ఉన్న...
సాయన్న మృతిపట్ల సంతాపం తెలిపిన సిఎం, మంత్రులు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్ఎ సాయన్న మృతిపట్ల సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి హరీష్ రావు, మంత్రులు సంతాపం తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంఎల్ఎ సాయన్న(72) ఆదివారం ఉదయం కన్నుమూశారు. సాయన్న...
హరహర శంభో
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కి టకిటలాడాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద శివుడిని దర్శించుకోవడానికి పె ద్దసంఖ్యలో...
వందపడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్
యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని వైటీడీఏ స్థలంలో వంద పడకల ఆస్పత్రికి ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డి,...
బస్తీ దవాఖానాలు.. ప్రజల ఆరోగ్యానికి దోస్తీ దవాఖానాలు
సిద్దిపేట: సిద్దిపేట పట్టణం16వ వార్డ్ లోని ఇందిరమ్మ కాలనీలో బస్తీదవాఖానను మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ...
తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేంద్రం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.4.33 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర సర్కార్ చెప్పింది. అవిర్భావ సమయంలో అతి...
1540 ‘ఆశా’ పోస్టులు
మన తెలంగాణ, హైదరాబాద్ : బస్తీ దవఖానాలు సిఎం కెసిఆర్ అద్భుత ఆలోచన అని పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో మెరుగైన వైద్య సధుపాయాల కోసం వాటిని ఏర్పాటు చేశామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి...
మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎంఎల్సి బండ ప్రకాష్ నామినేషన్..
హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎంఎల్సి బండ ప్రకాష్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ...
కంటి వెలుగు పేదప్రజలకు ఒక వరం: గుత్తా సుఖేందర్రెడ్డి
అసెంబ్లీ లాంజ్లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన గుత్తా సుఖేందర్రెడ్డి
హైదరాబాద్ : కంటి వెలుగు పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర శాససమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం...
బిసిల నిధులు విడుదల చేయడంలేదు: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసిందని బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరిగిన సందర్భంగా ఈటెల మాట్లాడారు. జిఎస్డిపిలో 25 శాతానికి...
త్వరలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా దామరచర్లలో టిఎస్ జెన్కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని,...
దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకానికి 2023 24 ఆర్థిక సంవత్సరంలో రూ., 17,700 కోట్లు ప్రవేశ పెట్టారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2,90,396 కోట్లతో ఆర్థిక...
సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, విద్యాలయాల్లో మెస్ చార్జీలపై మంత్రుల చర్చ..
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, విద్యాలయాల్లో మెస్ చార్జీలపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ లు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి అనుగుణంగా విధ్యార్థులకు...
తెలంగాణ బడ్జెట్ @ రూ.2,90,396 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోందన్న స్థాయిలో రాష్ట్రం దూసుకపోతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టారు....
వైద్య రంగంలో మరో ముందడుగు…
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని, స్థానికంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికి మరో ముందడుగు వంటిదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన...
ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంతటి సభా ఎప్పుడు జరగలేదు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి...
24 గంటలు కరెంటు ఉందో లేదో తెలియాలంటే మోటార్ లో వేలు పెట్టు : మంత్రి పువ్వాడ
ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి...
కంటి వెలుగు-2 ప్రారంభం
మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్తో పాటు యూపి మాజీ సిఎం...
ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
హైదరాబాద్: ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు....