Home Search
సిబిఐ - search results
If you're not happy with the results, please do another search
రేపు నా అరెస్టు ఖాయం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: లిక్కిర్ కుంభకోణంలో నిందితులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) బెదిరిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. లిక్కర్ కుంభకోణమంటూ ఏదీ లేదని, కావాలనే దర్యాప్తు సంస్థలు ఆప్ నాయకులపై...
వివేకా హత్య కేసు: ఉదయ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
అమరావతి: ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కీలక అంశాలను చేర్చింది. వివేక్ హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారని సిబిఐ పేర్కొంది. ఆధారాలు చెరిపివేతకు...
కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులకు అబద్ధాలు చెబుతున్నాయి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అవినీతిపై ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడాక సిబిఐ తనకే సమన్లు పంపగలదని తాను ముందే ఊహించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆదివారం హాజరుకమ్మని...
కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై సిఎం కేజ్రీవాల్ అసహనం
హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై సిఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ, ఈడి తీరుపై కోర్టును ఆశ్రయిస్తామన్న సిఎం కేజ్రీవాల్. కోర్టులకు ఈడి, సిబిఐ తప్పుడు సమాచారం ఇస్తున్నాయని వాపోయారు....
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు!
కడప: ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన నాటి మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ శుక్రవారం ఒకరిని కీలక అరెస్టు చేసింది. సిబిఐకి చెందిన ప్రత్యేక పరిశోధన బృందం(సిట్) కడప జిల్లాలోని పులివెందులలో...
దుర్భర దారిద్య్రం
వరుసగా రెండు సార్లు దేశాధికారాన్ని గెలుచుకొన్న భారతీయ జనతా పార్టీ మూడోసారి కూడా తనదే విజయమని చెప్పుకొంటున్నది. అందు కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నది. అయితే ప్రజలు కొత్తగా ఒక పార్టీకి అధికారాన్ని...
‘అదానీ కబంధ హస్తాల నుంచి’ బైలదిల్లాను విముక్తం చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వెనుక ముమ్మాటికి కేంద్రం కుట్ర దాగుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. ఈ...
వివేకా హత్య కేసులో కొత్త కోణం
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సునీల్ యాదవ్ తల్లిని...
రహస్య ట్వీట్పై సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి స్పష్టీకరణ!
ముంబై: ‘నువ్వు వేశ్యవు, వేశ్యగా ఉండేదానివి, ఉంటావు!’ అన్న క్రిప్టిక్ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఆ ట్వీట్ మిస్టరీగా చనిపోయిన ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి ప్రియాంక సింగ్...
కెసిఆర్ వంద మంది దావూద్ ఇబ్రాహీంలకు సమానం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణకు ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ప్రమాదకారి అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం గాంధీ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. భూకబ్జాలకు సంబంధించి...
టిఎస్పిఎస్సి బోర్డును ప్రక్షాళన చేయాలి : కోదండరాం
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ... లీకేజీపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. టిఎస్పిఎస్సి...
విషం కక్కిన ‘మోడీ’
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, విమర్శలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఆరోపణల...
తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదు: మోడీ
హైదరాబాద్: సిబిఐ, ఈడి వంటి సంస్థలను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విమర్శించారు. అవినీతి, వంశ రాజకీయాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయని ఆరోపించారు....
విపక్షాన్ని కలిపిన సమావేశాలు
2024 లోక్సభ ఎన్నికలకు ముందరి పార్లమెంటు ఆఖరి బడ్జెట్ సమావేశాలు గురువారం నాటితో ముగిసిపోయాయి. ‘అచ్ఛేదిన్’ నినాదం బూజుపట్టిపోడంతో ‘అమృత్ కాల్’ అనే సరికొత్త పంచదార పలుకుతో ఈ బడ్జెట్ను ఆర్థిక మంత్రి...
దేశానికి చదువుకున్న ప్రధాని అవసరం: సిసోడియా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్కు సంబంధించిన ఆరోపణల్లో మనీశ్ సిసోడియా ఏప్రిల్ 17 నుంచి జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
న్యూఢిల్లీ: విద్య ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోడీకి ఏమి తెలియదని జైలులో...
విద్య ప్రాధాన్యత మోడీకి తెలియదు: జైలు నుంచి సిసోడియా లేఖ
న్యూస్డెస్క్: విద్య ప్రాధాన్యత ప్రధాని నరేంద్ర మోడీకి అర్థం కాదని ఆరోపిస్తూ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుల్రో అరెస్టయి జుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా...
తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏవి మోడీ?: భట్టి
మంచిర్యాల: మోడీ పాలనలో తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏమిటి అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోడీకి సిఎల్పి నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు....
విజయ్ చౌక్ వరకు విపక్షాల తిరంగా ర్యాలీ..
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య విలువల విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమని, వాటి ని ఏమాత్రం పాటించదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అదానీ వ్యవహారంలో జెపిసి విచారణకు...
సత్యేందర్ జైన్కు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) పెట్టిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్, ఆయన ఇద్దరు సహాయకులకు ఢిల్లీ హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. మార్చి 22న కోర్టు ఈ...
విపక్షాలపై ‘విష’ నాగులు
న్యూఢిల్లీ : సిబిఐ, ఇడి, ఐటి తదితర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలు, ఆయా పార్టీల నేతలను లక్షంగా చేసుకుని వేధిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీపై తాజాగా మరో...