Monday, May 6, 2024
Home Search

ప్రకృతి - search results

If you're not happy with the results, please do another search
At least 1000 people killed in an earthquake in Afghanistan

అఫ్గాన్‌లో పెను విషాదం

భారీ భూకంపం.. వెయ్యి మందికి పైగా మృతి క్షతగాత్రులు 1500మంది పైమాటే రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య పాక్‌లోనూ ప్రకంపనలు కాబూల్: అఫ్గానిస్థాన్‌లో బుధవారం సంభవించిన పెను భూకంపంలో 1000...
Bhumi Pednekar Campaign Wow Skin Science Vitamin C Face Wash

వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ గురించి భూమి పెడ్నేకర్‌..

 న్యూఢిల్లీ: ప్రముఖ డీటూసీ బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌ బ్రాండ్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది వావ్‌ బ్రాండ్‌. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులు వినియోగదారులకు అందిస్తూ వారి మన్ననలు పొందుతోంది. తాజాగా వావ్‌...
Sadhguru Praises on Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికి ఆదర్శం

తెలంగాణ పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికి ఆదర్శం మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలి సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్షం ఒక్కటే, పుడమిని కాపాడటం ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదు, కాపాడాలి.....
Drought and water scarcity due to desertification

ఎడారీకరణ వల్ల కరువు, నీటి కొరత

2025 నాటికి 1.8 బిలియన్ల మంది ప్రజలు సంపూర్ణ నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల మంది నీరు అందని పరిస్థితులలో జీవిస్తారు. అయితే ఈ ఎడారికరణకు పరిష్కారం...
Hindware introduces Shower Enclosure

ఈజీ క్లీన్‌ కౌంటర్‌ టాప్‌ బేసిన్‌, షవర్‌ ఎన్‌క్లోజర్స్‌ను పరిచయం చేసిన హింద్‌వేర్‌..

న్యూఢిల్లీ: పూర్తి స్థాయి బాత్‌రూమ్‌ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా వెలుగొందుతున్న హింద్‌వేర్‌ బుధవారం తమ ఉత్పత్తి శ్రేణిని మరో 12 నూతన ఉత్పత్తుల జోడింపుతో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ నూతన శ్రేణి కౌంటర్‌టాప్‌...
Seven fake babas arrested in Yadadri Bhuvanagiri

ఈ దేశానికి ‘బాబా మీటర్’ కావాలి!

  కరోనా టెస్టులో భాగంగా అందరినీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. జ్వరమేమైనా వచ్చిందా? శరీర ఉష్ణోగ్రత ఎంత వుందీ? అనేది థర్మల్ స్క్రీనింగ్‌లో తేలిపోతుంది. థర్మామీటర్ అయినా తెలియజేస్తుంది. అలాగే ఈ...
Telangana kavithalu in telugu

నీడల దృశ్యంలో నుడికారపు వెలుగు

రచయిత ఒక పదాన్ని ప్రయోగిస్తే అది పాఠకుల హృదయంలో నాటుకొని మేధోవలయంలో విస్తరించి వారి ఆలోచనలను ప్రభావితం చేయగలిగినపుడు ఆ మాట అర్థవంతమవుతుంది. పలుకుబళ్ళు అందుకు సహకరిస్తాయి. సూటి అర్ధాన్నిచ్చే పదాలు అనివార్యమయినప్పటికీ...
Green India Challenge Successfully Completed 5 Years

ఐదో ఏడాదిలోకి అడుగిడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునిక జీవన విధానంలో మనం భూమిపై భారీ భారం మోపుతున్నాం. భూమి మీద మనిషి చేస్తున్న చేష్టలు వినాశకరంగా మారుతున్నాయి. తల్లి భూదేవిని ప్రతి బిడ్డ కాపాడుకోవాలి. అందరి కోసం...
Khammam Corporation is number One

కుల, మత పిచ్చి ఎక్కువైంది: కెటిఆర్

ఖమ్మం: తెలంగాణలో నంబర్ వన్ కార్పొరేషన్ ఖమ్మం అని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. రఘునాథపాలెంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. పల్లె...
MP santhosh photo on Raavi leaf

రావి ఆకుపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇప్పటికే ఎంతోమందితో మొక్కలు నాటిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ మొక్కల ఉద్యమంలో విరివిగా పాల్గొంటూ పర్యావరణ...
Airtel employees planting seedlings

మొక్కలు నాటిన ఎయిర్ టెల్ ఉద్యోగులు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా చెంగిచెర్ల ఫారెస్ట్ అర్బన్ పార్క్ లో ఎయిర్ టెల్ ఉద్యోగులు మొక్కలు...
5th Phase Palle Pragathi starts from June 3rd

నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి

మనతెలంగాణ/హైదరాబాద్: దశాబ్ధాల తరబడి ఎదుగుబొదుగూ లేకుండా పడివున్న గ్రామలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పిన జాతిపిత గాంధీజి కలలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లెప్రగతి పేరుతో రూపొందించిన...
Harish rao speech in Telangana formation day

అమరుల త్యాగం వెల కట్టలేనిది: హరీష్ రావు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు... సిద్దిపేట:...
Jagadish Reddy inaugurates Mega Convention in New Jersey

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ: జగదీష్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మేఘా కన్వెన్షన్‌ను ఆయన ప్రారంభించారు....
Adequate working days should be provided in employment

ఉపాధి నిధుల్లో కోత వద్దు

కేంద్రం కక్షసాధింపు మానుకొని ఉపాధిహామీలో సరిపడా పని దినాలు కల్పించాలి రాష్ట్ర ట్రాక్ రికార్డు ప్రకారం కనీసం 18కోట్ల పని దినాలను ఆమోదించాలి బకాయి పడిన రూ.97కోట్ల 35లను వెంటనే చెల్లించాలి గతంలో మాదిరిగా ఎస్‌సి, ఎస్‌టిలకు...
International day for biological diversity

జీవ వైవిధ్యం…అందరి బాధ్యత

విభిన్న ఛాయాచిత్రాలను ట్వీట్ చేసిన పర్యావరణ ప్రేమికులు మనతెలంగాణ/ హైదరాబాద్ : అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ పురస్కరించుకొని.. ట్వీటర్ వేదికగా పలువురు విభిన్న చిత్రాలను పంచుకున్నారు. జీవ వైవిధ్యం- మన జీవితంతో పాటు...
CM KCR review on Palle, Pattana Pragathi

‘కేంద్రం చిల్లర’ వ్యవహారం

రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు రాజీవ్‌గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు ఇదే తీరు అనుసరించడం శోచనీయం జవహార్ రోజ్‌గార్ యోజన, గ్రామ్ సడక్ యోజన, ఉపాధి...
Padma Shri Thimmakka meets CM KCR

పద్మశ్రీ తిమ్మక్కను ఘన సన్మానించిన సిఎం కెసిఆర్..

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు....
Rajya Sabha candidates announced by CM KCR

కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారం: కెసిఆర్

హైదరాబాద్: కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై బుధవారం ప్రగతి...

తడి ధాన్యమూ కొంటాం

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి తెస్తే కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ మేరకు తడి ధాన్యాన్ని నిబంధనలకు...

Latest News