Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
హింసాత్మక హిందూ జాతీయవాదం!
భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచ కుబేరుడు గౌతవ్ు ఆదాని ఇద్దరూ ఒకరి ఎదుగుదలతో మరొకరు లబ్ధి పొందారు. వారిద్దరి అనుబంధం ఇప్పుడు పరిశీలనలో ఉంది. భారత దేశం విదేశీ శక్తుల దాడికి గురవుతోంది....
బెంగాల్లో కేంద్ర మంత్రి నిశిత్ కారుపై దాడి
కోల్కతా : పశ్చిమబెంగాల్లో పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని కూచ్బెహార్లో ఆయన కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. మంత్రి...
రాజకీయాలకు సోనియా గాంధీ గుడ్ బై
రాయ్ పూర్: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ప్రకటించారు. ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ...
అసోం పోలీసుల అరెస్టులు
ఇప్పటికే ఎటువంటి అనుమానానికి చోటు లేకుండా అర్థమైపోయిన ప్రధాని మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడ ఈ ఘటనతో మరింత స్పష్టమైంది. వెల్లడిగానైనా వ్యంగ్యంగానైనా తన మీద గాని, తన ప్రభుత్వంపైన గాని పల్లెత్తు...
ఆర్ఎస్ఎస్-జమాతే చర్చలు!
ప్రస్తుతం మన దేశంలో ఆర్ఎస్ఎస్కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమ దారికి తెచ్చుకోవటం అసాధ్యమా? కొద్ది వారాల క్రితం...
దేవీసింగ్ షెకావత్ కన్నుమూత
ముంబై : భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవీసింగ్ రాణ్సింగ్ షెకావత్ (89)శుక్రవారం మృతి చెందారు. కాంగ్రెస్ నేతగా, మాజీ ఎమ్మెల్యేగా సుపరిచితులు అయిన దేవీసింగ్ షెకావత్ పుణేలో చనిపోయినట్లు...
సాగునీటి కోసం రైతుల ధర్నా..
గంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్ నుండి పంట పొలాలలకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్...
గాలి గురించి పటించుకోవద్దు: బిజెపి నేతలకు అమిత్ షా హితవు
బళ్లారి: కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుని ఎన్నికల బరిలో దిగుతున్న ఇనుప గనుల దిగ్గజం గాలి జనార్దన రెడ్డి గురించి పటించుకోవడం మాని ఓటర్లను నేరుగా కలుసుకునే ప్రయత్నం చేయాలని కేంద్ర హోం...
సిడబ్ల్యుసి సభ్యులను ఖర్గే నామినేట్ చేస్తారు: స్టీరింగ్ కమిటీ నిర్ణయం
రాయపూర్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి )కి ఎన్నికలు నిర్వహించకూడదని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. సిడబ్లుసి సభ్యులను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నామినేట్ చేయాలని శుక్రవారం రాయపూర్లో జరిగిన స్టీరింగ్ కమిటీ...
క్షమాపణ చెప్పినా వదిలేది లేదు: ఖేరాకు అబిశ్వ శర్మ వార్నింగ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గురువారం అరెస్టయి సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఉదంతంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ...
స్టీరింగ్ కమిటీ మీటింగ్కు గాంధీ కుటుంబం దూరం
రాయపూర్(ఛత్తీస్గఢ్): ఎఐసిసి పీనరీ సమావేశాలు శుక్రవారం నుచి ఇక్కడ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి గాంధీ కుటుంబం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు...
నిగ్గదీసి అడగండి..
భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనతో దేశం తిరోగమన దిశగా పయనిస్తోందని...
‘పవన్’ దుమారం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్లీనరీ సెషన్కు హాజరయ్యేందుకు బయల్దేరిన ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాను...
కన్నీటి పర్యంతమైన ఎంఎల్ఎ సీతక్క
హైదరాబాద్: ములుగు ఎంఎల్ఎ సీతక్క నల్లెల్ల కుమారస్వామి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా అని అప్యాయంగా పిలుచుకునే నల్లెల్ల ఇకలేరు అనే విషయాన్ని గుర్తుచేసుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ములుగు...
బిజెపికి అభ్యర్ధులు లేరనేది దుష్ప్రచారమే.. అధికారంలోకి రావడం ఖాయం
హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి పార్టీకి అభ్యర్థులు లేరనేది ఇతర పార్టీల దుష్ప్రచారమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 56 నియోజకవర్గాల్లో పర్యటిస్తే బిజెపి టికెట్ల...
పవన్ ఖేరాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదానీ, హిండెన్బర్గ్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్ప వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై అస్సాం...
లంచం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు
చండీగఢ్: పంజాబ్లోని బటిండకు చెందిన ఆప్ ఎమ్మెల్యే అమిత్ రతన్ను లంచం కేసులో బటిండ విజిలెన్స్ బ్యూరో అధికారులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. అయితే దీనిపై విజిలెన్స్ బ్యూరో ఇంకా ప్రకటన...
విజేత ఆప్
దేశంలో ప్రజాస్వామిక విధి విధానాలు నియమబద్ధంగా సాగిపోతే సుప్రీంకోర్టు పదే పదే జోక్యం చేసుకోవలసిన అవసరం తలెత్తదు. గత కాంగ్రెస్ పాలకులకు మించిపోయి కేంద్రంలోని బిజెపి సారథులు రాజకీయ పాచికలాట ఆడుతున్నారు. మితిమించిన...
ఎపిలో అంతటా పోటీ చేస్తాం: తోట చంద్రశేఖర్
హైదరాబాద్ ః ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయబోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, ఆ...
వంద మంది మోడీలు, షాలొచ్చినా.. బిజెపి ఓటమి ఖాయం
వంద మంది మోడీలు, షాలొచ్చినా.. బిజెపి ఓటమి ఖాయం
కేంద్రంలో 2024లో విపక్ష ప్రభుత్వమే
ప్రతిపక్ష ఐక్యతకు కీలక సంప్రదింపులు
న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికలలో బిజెపి ఓటమి ఖాయమని, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని...