Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
వేలకోట్లకు పడగలెత్తిన నాగరాజు
బెంగళూరు : కర్నాటకలో రాష్ట్ర మంత్రి ఎన్ నాగరాజు ఆస్తుల విలువ రూ 1,609 కోట్లు అని వెల్లడైంది. ఈ విధంగా ఆయన దేశ రాజకీయ నాయకులలో అత్యంత సంపన్నుడి స్థానం పొందారు....
మీడియాలో ప్రజాస్వామ్యం
ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
చేతనైతే పోరాడండి..
సిద్దిపేట : సోమవారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.....
మోడీకి ధైర్యముంటే… 2011 జనాభా లెక్కలు తేల్చాలి: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుల ప్రాతిపదిక రాజకీయాలతో ప్రతిపక్షాలపై దాడికి దిగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. 2011లో జరిగిన కులప్రాతిపదిక జనగణన నివేదికను బయటపెట్టే ధైర్యం మోడీకి లేదని,...
ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపి: రాహుల్ ఆరోపణ
న్యూస్ డెస్క్: అధికార బిజెపి, ఆర్ఎస్ఎస్ దేశంలో ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తూ విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం కర్నాటకలోని భలీలో ఒక బహిరంగసభలో రాహుల్...
గోమూత్రం తాగండి బుద్ధి వస్తుంది: బిజెపి నేతలకు సలహా
నాగపూర్: కాంగ్రెస్తో చేతులు కలిపినందుకు తనను విమర్శిస్తున్న బిజెపిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ధ్వజమెత్తారు. ఆదివారం నాగపూర్లో ఒక బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ హిందూత్వమంటే...
కుల గణన కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసిన ఖర్గే!
న్యూఢిల్లీ: కుల గణన (అప్ టు డేట్ క్యాస్ట్ సెన్సస్) చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి రాశారు. కుల గణనకు సంబంధించిన నమ్మకమైన డేటా...
గుజరాత్లో లక్ష కోట్ల స్కామ్!
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో లక్ష కోట్ల రూపాయల భారీ స్కామ్ చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగ్ నివేదికలో ఈ విషయం బట్టబయలైంది. గత అయిదు సంవత్సరాల్లో...
25న జంతర్మంతర్లో దీక్ష
హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలో చేపట్టే ప్రదర్శనకు ఉపాధిహామీ సిబ్బంది తరలిరావాలని అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కాంగ్రెస్ (కెకెసి)...
అవినీతికి చిహ్నం అదానీ: రాహుల్ గాంధీ
కోలార్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సంధించారు. అదానీ అవినీతిని ఊతంగా చేసుకుని తూర్పారబట్టారు. ఇక్కడే...ఈ కోలార్ లోనే 2019లో తొలిసారి మోడీ ఇంటిపేరును ఉటంకిస్తూ...
కర్నాటకకు రాహుల్ గాంధీ!
బెంగళూరు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్నాటకలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజులు పర్యటించనున్నారు. రాహుల్ గాంధీపై లోక్సభ నుంచి అనర్హత వేటు పడ్డాక కర్నాటకను ఆయన తొలిసారి సందర్శిస్తున్నారు....
గుజరాత్లో ఆరుగురు ఆప్ కార్పొరేటర్లు బిజెపిలోకి…
గాంధీనగర్: గుజరాత్లో ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. వారు క్యాబినెట్ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న కుమారస్వామి
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి జెడి(ఎస్) పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చన్నపట్న నియోజవర్గం నుంచి ఈసారి బరిలోకి దిగారు. కానీ ఆయన కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి తీవ్ర...
ఓట్ల కోసం మైనారిటీల వెంట మోడీ!
వెంపలి చెట్టుకు (నేల మీద పాకే ఒక మొక్క) నిచ్చెన వేసి ఎక్కే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మం చెప్పారన్న ప్రచారం గురించి తెలిసిందే. అల్లుడికి బుద్ధి చెప్పిన మామ అదే తప్పు...
ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ...
అభినవ చేగువేరా జార్జిరెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయ నిప్పుకణం ‘జీనా హైతో మర్నా సీఖో! కదం కదం ఫర్ లడ్ నా సీఖో. జీవించాలంటే మరణం గురించి నేర్చుకో అడుగడుగునా పోరాటం గురించి నేర్చుకో’ అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని...
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎన్సిపి సన్నాహాలు
ముంబై: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) ఆలోచిస్తోంది. మే 10వ తేదీన జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 40 నుంచి 45 స్థానాలలో...
అసలైన జాతి వ్యతిరేకులే భారతీయుల్ని విభజిస్తున్నారు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బిఆర్. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది, దారి మళ్లిస్తోంది’ అని ఆమె విమర్శించారు....
నేడు ఓరుగల్లులో ‘నిరుద్యోగ మార్చ్’..
హైదరాబాద్: నిరుద్యోగుల బాధలను, ప్రభుత్వ వైఫల్యాలను ‘నిరుద్యోగ మార్చ్’ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ...
దుర్భర దారిద్య్రం
వరుసగా రెండు సార్లు దేశాధికారాన్ని గెలుచుకొన్న భారతీయ జనతా పార్టీ మూడోసారి కూడా తనదే విజయమని చెప్పుకొంటున్నది. అందు కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నది. అయితే ప్రజలు కొత్తగా ఒక పార్టీకి అధికారాన్ని...