Home Search
ఆన్ లైన్, ఆఫ్ లైన్ - search results
If you're not happy with the results, please do another search
త్వరలో అమెరికాలో భారత్ యుపిఐ సేవలు
న్యూఢిల్లీ : భారతదేశం యుపిఐ చెల్లింపు వ్యవస్థ దేశం దాటి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ తర్వాత అమెరికాలో కూడా త్వరలో ఆన్లైన్ చెల్లింపుల కోసం యుపిఐ చెల్లింపును ప్రారంభించేందుకు...
హైదరాబాద్ ప్రగతి నగర్ లో మ్యూజిక్ అకాడమీని ప్రారంభించిన ముజిగల్
హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, ముజిగల్, దేశంలో 11వ హైదరాబాద్ లో 7వ అత్యాధునిక సంగీత అకాడమీని ప్రగతినగర్ (హైదరాబాద్ ) లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని గాయకుడు, అనురాగ్...
టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న ద.మ. రైల్వే
మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే టిక్కెట్ల కొనుగోలు సౌలభ్యం కోసం అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో పిఓఎస్ మెషీన్లు , యూపిఐ ద్వారా చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో...
హరీష్ గౌడ్ కవిత్వం నిఖార్సైన వాక్యం
మొదటి కవితా సంపుటి నీటి దీపంలో నా చుట్టూ జరుగుతున్న సంఘటనలను కవిత్వం చేశాను. కొంత సామాజిక స్పృహను కూడగట్టుకున్నాను. వస్తు వైవిధ్యతను కనబరిచాను. రెండవ కవితా సంపుటి ఇన్ బాక్సులో మెరుగైన...
పెరుగుతున్న సైబర్ నేరగాళ్లు
భారతదేశంలో సైబర్ నేరాలు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ ( నేషనల్ క్రైమ్ రికారడ్స్ బ్యూరో) గణాంకాల ప్రకారం 2011లో ఐటి అక్ట్ కింద...
కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొదలైన లేఆఫ్ల పర్వం ఇంకా కొనసాగుతోంది.చిన్నా, పెద్ద కంపెనీలన్న తేడా లేకుండా అన్ని కంపెనీలు గత ఏడాది భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది కూడా తొలగింపులను...
ఆండ్రాయిడ్ 14తో రియల్మి 12 ప్రొ సిరీస్
హైదరాబాద్ : ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో రియల్మి 12 ప్రొ 5జి, రియల్మి 12 ప్రొ ప్లస్ 5జి పేరిట రెండు కొత్త స్మార్ట్ఫోన్లను రియల్మి విడుదల చేసింది. ఫిబ్రవరి 6...
SSD 990 EVOను ఆవిష్కరించిన సామ్ సంగ్
గురుగ్రామ్: దేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్ సంగ్ తన సరికొత్త SSD 990 EVOను పరిచయం చేసింది-కంపెనీ యొక్క సాలిడ్ స్టేట్ డ్రైవ్ల శ్రేణికి సరికొత్త జోడింపు. మెరుగైన...
త్వరలోనే యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీలు!
మనతెలంగాణ/హైదరాబాద్: యువతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం త్వరలోనే యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీలను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం యువ...
జియో వరల్డ్ ప్లాజాలో సామ్ సంగ్ బీకేసీ లైఫ్స్టైల్ ఎక్స్ పీరియన్స్ స్టోర్ ప్రారంభం
ముంబై: భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన సామ్ సంగ్ ఈరోజు భారతదేశంలో తన మొదటి ఆన్లైన్-టు-ఆఫ్లైన్ (O2O) లైఫ్స్టైల్ స్టోర్ను ముంబైలో రిటైల్, లీజర్, డైనింగ్ లకు సంబంధించి ఇటీవలే...
వారికి తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
లక్నో: అయోధ్యలో మంగళవారం నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 7 నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు దర్శన సమయం ఉంటుంది. ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని...
మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అయోధ్య ఆలయ ప్రవేశం
అయోధ్య: అయోధ్యలో సోమవారం ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామాలయంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు ప్రవేశం లభించనున్నది. బాల రాముడి దర్శనం కోసం రోజూ వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించనున్నారు. శ్రీరాముడు జన్మించినట్లు...
అయోధ్యలో… భారీ భద్రత
ఎన్డిఆర్ఎఫ్, యాంటీబాంబు
స్కాడ్స్ 13000 మంది
జవాన్లతో కాపలా
అయోధ్య: తరతరాల నిరీక్షణ తరువాత అయో ధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అ యోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణం...
అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
పెండింగ్లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణాలకు అధికంగా నిధులు కేటాయిస్తాం
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ఉండాలి
రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి
రాష్ట్రంలో సిఐఆర్ఆఫ్ నిధులతో చేపట్టే నిర్మాణాల
భూసేకరణ నిధులకు ఇబ్బందులు రాకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ఉపముఖ్యమంత్రి...
గెలాక్సీ ఎస్ 24 సిరీస్ను విడుదల చేసిన శాంసంగ్…
గురుగ్రామ్: దేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, ఈరోజు మొబైల్ ఏఐ యొక్క కొత్త శకానికి నాంది పలుకుతూ తన తాజా గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, గెలాక్సీ ఎస్...
ఉప్పల్ లో భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు: టికెట్ల అమ్మకం ఎప్పుడంటే..?
22 నుంచి జింఖానాలో ఆఫ్లైన్లో విక్రయాలు
25 వేల మంది విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాసులు, ఉచిత భోజనం
రిపబ్లిక్ డే రోజు భారత సాయుధ దళాల కుటుంబాలకు ఫ్రీ ఎంట్రీ
హెచ్సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు
మనతెలంగాణ/...
రూ.2 వేల నోట్ల మార్పిడికి మరో అవకాశం
ముంబై : మీ వద్ద ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా? ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? మీకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బిఐ...
కొరియర్ పేరుతో మోసం
సిటిబ్యూరోః ఖరీదైన బహుమతులు పంపిస్తున్నామని చెప్పి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న సైబర్ నేరస్థుల ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలో అమాయకులకు మెసేజ్లు పంపండం లేదా ఫోన్లు చేసి నమ్మించేవారు. వాటిని స్పందించిన వారి...
అమెరికాలో అనుమానాస్పదంగా భారత సంతతి కుటుంబం మృతి..
అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రం డోవర్ పట్టణంలోని తమ విలాసవంతమైన భవనంలో భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతులు రాకేష్ కమల్ ( 57), టీనా (54),వారి కుమార్తె...