Home Search
ఆర్ఎస్ఎస్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ యూనివర్శిటీలో బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శనపై విచారణకు ఆదేశం!
‘హైదరాబాద్ యూనివర్శిటీ ఫ్రాటర్నిటీ మూవ్మెంట్ ’ బిబిసి డాక్యుమెంటరీని ప్రదర్శించింది. దానిని 70 నుంచి 80 మంది విద్యార్థులు తిలకించారు.
హైదరాబాద్: హైదరాబాద్ యూనివర్శిటీకి చెందిన ‘ఫ్రాటర్నిటీ మూవ్మెంట్’ బిబిసి డాక్యుమెంటరీ ‘ఇండియా: ద...
నా తండ్రి పేరును వాడుకోవాలని చూస్తున్నాయి: నేతాజీ కుమార్తె
కోల్కతా: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీసుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. ఈ తరుణంలో నేతాజీ కుమార్తె అనితా బోస్(80) స్పందించారు. ఈ నెల...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
ఏ పాండవులు ఇలా ప్రవర్తించారు రాహుల్: యుపి మంత్రి
రాయబరేలి(యుపి): బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటాల యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం హర్యానాలో యాత్ర సాగిస్తున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులను...
ఈ దేశం పూజారులది కాదు, తాపసులది: రాహుల్ ధ్వజం
ఈ దేశం పూజారులది కాదు, తాపసులది
ఆర్ఎస్ఎస్, బిజెపిలపై మరోసారి రాహుల్ ధ్వజం
భయాందోళనలు, విభజనలకు వ్యతిరేకంగా నా యాత్ర
హర్యానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
కురుక్షేత్ర: హర్యానాలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత...
తెలంగాణలో అన్ని స్థానాలపై బిజెపి కన్ను
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పారీ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలలో పార్టీని సింసిద్ధం చేయవలసిందిగా పారీ నాయకులను ప్రత్యేకంగా ప్రభారీలను(ఇన్చార్జిలు) బిజెపి ఆదేశించింది. నగరంలోని...
ముస్లింలు పాకిస్థాన్లో కన్నా భారత్లోనే సురక్షితం!
అజ్మీర్ షరీఫ్ దర్గా అధిపతి హజ్రత్ సయ్యద్ నశీరుద్దీన్ ఛిస్తీ స్పష్టీకరణ
అజ్మీర్: ముస్లింలు పాకిస్థాన్లో కన్నా భారత్లోనే బాగా సురక్షితంగా ఉన్నారని అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాతిక పెద్ద, ఆల్ ఇండియా సూఫీ...
భుట్టో.. ఖబడ్దార్!
మోడీపై పాక్ మంత్రి బిలావల్ వ్యాఖ్యలపట్ల మండిపడిన భారత్
నేడు దేశవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోజర్దారీపై భారత ప్రభుత్వం...
బిజెపితో షర్మిల చీకటి ఒప్పందం
హైదరాబాద్ : వైఎస్ఆర్సిపి నాయకురాలు షర్మిల తెలంగాణలో ఉంటూ మోడికి ఏజెంటుగా పనిచేస్తోందని శాసనమండలి సభ్యులు రాజేశ్వర్ రావు, శాసన సభ్యులు ఎల్విన్ స్టీఫెన్లు ఆరోపించారు. గురువారం టిఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో ఏర్పాటు...
దుమ్ము రేగిపోద్ది
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే మన ఎంఎల్ఎలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు వారికి బుద్దిచెప్పారని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఒక్కొక్కరికి...
కేజ్రీవాల్ నోట ఆర్ఎస్ఎస్ మాట
ఎస్పి నేత స్వామి ప్రసాద్ విమర్శ
బలియా(యుపి): కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలను ముద్రించాలని సిఫార్సు చేస్తూ ఆర్ఎస్ఎస్, బిజెపి సిద్ధాంతాల ప్రచారకర్తగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మారారని సమాజ్వాది పార్టీ నాయకుడు...
కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు మా రిమోట్ కంట్రోల్ కాదు
తురువెకెరె(కర్నాటక): కాంగ్రెస్ అధ్యక్షునిగా తదుపరి ఎన్నికయ్యే వ్యక్తి గాంధీ కుటుంబం చేతిలో రిమోట్ కంట్రోల్గా ఉంటారంటూ వెలువడుతున్న వార్తలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొట్టివేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ...
గడ్కరీపై మోడీ వేటు
న్యూఢిల్లీ: కేంద్రంలో శక్తివంతపు మంత్రిగా పేరొందిన నితిన్ గడ్కరిని ఈసారి బిజెపి పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం పార్టీ తీవ్ర గ్భ్రాంతికి గురిచేసింది. ఈ మధ్యకాలంలో గడ్కరీ అక్కడక్కడ పరోక్షంగా తమ ప్రభుత్వ...
కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలో నెహ్రూకు చోటివ్వ లేదు: సిద్దరామయ్య ధ్వజం
బెంగళూరు/న్యూఢిల్లీ: స్వాతంత్య్ర పోరాట యోధులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వ పత్రికా అడ్వర్టైజ్మెంట్లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను చేర్చకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. బిజెపి చర్య దయనీయంగా వ్యాఖ్యానించింది. మాజీ ముఖ్యమంత్రి...
మమతా బెనర్జీని వదిలి నితీశ్ చెంతకు చేరిన పవన్ వర్మ
పాట్నా: బీహార్కు చెందిన జెడియూ మాజీ ఎంపీ పవన్ వర్మ శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసికి రాజీనామా చేశారు. ఈ మేరకు టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా...
బాలీవుడ్ను మరిపిస్తున్న ‘మహా’భారతం
దశాబ్దం క్రిందటి దాకా రాజకీయ రంగంలో ‘కూల్చడం, చీల్చడం’ అనే వాటిపై పేటెంట్ హక్కులన్నీ హస్తం పార్టీవే. శకుని పాచికలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండేటివి. కానీ ఆధునిక భారతదేశం 4G ని...
ఇది నిజమైన మార్పేనా?
కరకు హిందుత్వకు కూడా పట్టువిడుపులుంటాయని, తన నెత్తి మీదికి వస్తే ఎత్తిన కత్తిని దించుతుందని స్పష్టమైపోయింది. ఇస్లాం మతం పైన, మహమ్మద్ ప్రవక్తపైన బిజెపి ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన...
సంఘ్ పరివార్ స్వరం మారిందా!?
ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకనవసరం లేదు”, “మసీదులను దేవాలయాలుగా మార్చాలని చేపట్టే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్.ఎస్.ఎస్ పాల్గొనదు” అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈ నెల 2 వ...
మైనారిటీలను హింసిస్తున్నారు
గాంధీ హంతకులను కీర్తిస్తున్నారు
ప్రజలను నిరంతరం భయభ్రాంతులను చేయడమే ఆ నినాదం అర్థం
బిజెపి, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నిప్పులు
ఆత్మావలోకనానికి ఇదో సదవకాశం
వ్యక్తిగత లక్షాలకన్నా సంస్థపై ఎక్కువ దృష్టి పెట్టాలి
చింతన్ శిబిర్లో పార్టీ శ్రేణులకు...
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...