Home Search
ఆర్ఎస్ఎస్ - search results
If you're not happy with the results, please do another search
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...
మహిళా పోలీసుపై దాడి కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి బెయిల్!
గౌహతి: మహిళా పోలీసుపై దాడి చేసిన కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాంలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన ట్వీట్ల కేసులో అస్సాంలోని మరో కోర్టు...
జిగ్నేష్ మేవానీకి బెయిల్.. బిజేపిపై మండిపాటు
కోక్రఝర్(అసోం): ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ట్విట్టర్లో వివాదాస్పద ట్వీట్లు చేసి అరెస్టయిన కాంగ్రెస్ నేత, గుజరాత్ ఎమ్ఎల్ఎ జిగ్నేష్ మేవానీకి బెయిల్ లభించింది. అసోంలోని కోక్రఝర్ కోర్టు ఈమేరకు సోమవారం బెయిల్ మంజూరు...
నలుగురిని కని ఇద్దరిని దేశానికి అంకితం చేయండి
హిందూ సమాజానికి సాధ్వి రితంబర పిలుపు
కాన్పూర్/లక్నో: దేశంలోని ప్రతి హిందూ కుటుంబం నలుగురేసి చొప్పున పిల్లల్ని కని వారిలో ఇద్దరిని దేశానికి అంకితం చేయాలని హిందుత్వ నాయకురాలు సాధ్వి రితంబర పిలుపునిచ్చారు. త్వరలోనే...
ప్రతిపక్షాల ఐక్యతా నినాదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి బిజెపి ఎన్నిక కావడం దేశంలోని ప్రతిపక్షాలకు ఒకింత నిరాశ కలిగించాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దేశంలో ఇక బిజెపి బలహీనపడుతున్నదని,...
హిజాబ్ వివాదం!
కర్నాటకలో రగులుతున్న హిజాబ్ (ముస్లిం యువతులు ధరించే శార్ఫ్) వివాదం కేవలం కాషాయ శక్తులు అధికారంలో వుండే చోట మాత్రమే రగిలే విద్వేషకాండ అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. బిజెపి ఎక్కడ అధికారంలో...
రాజ్యాంగ ద్రోహులకు పురస్కారాలా?
బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మ విభూషణ్ ప్రకటించటం ద్వారా ఆర్ఎస్ఎస్ సాధించదలచుకున్న లక్ష్యం ఏమిటి? ఒక రాజకీయ పార్టీగా సిపిఐ(ఎం)ను, భావజాల పరంగా కమ్యూనిజాన్ని అంతంగావించాలన్న దాని బహిరంగ లక్ష్యం. కేరళ వంటి చోట్ల...
హైదరాబాద్ పేరును ‘భాగ్యనగర్’గా మారిస్తే తప్పేంటి?
రైల్వే శాఖ సహాయమంత్రి ధన్వే
ఔరంగాబాద్ పేరును కూడా డిమాండ్
నాగపూర్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని బిజెపి ఎంపి, రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్...
కేరళలో గంటల వ్యవధిలో ఎస్డిపిఐ, బిజెపి నేతల హత్యలు
అలప్పుజలో 144 సెక్షన్
అలప్పుజ: కేరళలోని అలప్పుజ జిల్లాలో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నేతల వరుస హత్యలు ఉద్రిక్తతకు కారణమయ్యాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డిపిఐ) కేరళ రాష్ట్ర కార్యదర్శి...
దేశ విభజన కాకుంటే జిన్నా మొదటి ప్రధాని అయ్యేవారు :రాజ్భర్
లక్నో : దేశ విభజన ఆనాడు జరగకుండా ఉంటే మహమ్మదాలీ జిన్నా మొదటి ప్రధాని అయ్యేవారని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల పొత్తులో మిత్రుడైన...
రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ సందర్భంగా రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మెను నిర్వహించనున్నట్లు పది కేంద్రీయ కార్మిక సంఘాలు(సిటియూలు) బుధవారం పిలుపునిచ్చాయి. నవంబర్ 11 నుంచి అనేక నిరసనలు, సమావేశాలు నిర్వ కూడా...
హిందీ సినీ గేయరచయిత జావేద్ అఖ్తర్పై ఎఫ్ఐఆర్
ముంబయి: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ఇటీవల ఓ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలకుగాను హిందీ సినీ గేయ రచయిత జావేద్ అఖ్తర్పై సోమవారం ములుంద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ముంబయి నగరానికి చెందిన...
జావేద్ అఖ్తర్కు థాణె కోర్టు షోకాజ్ నోటీసు
తాలిబన్లతో పోల్చడంపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు
ముంబయి: టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్ఎస్ఎస్ చేసిన ఫిర్యాదుపై కవి, సినీ గీత రచయిత జావేద్ అఖ్తర్కు...
ఇన్ఫోసిస్ మీద ఆర్ఎస్ఎస్ దాడి!
ఆర్ఎస్ఎస్ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్ దేశ వ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు వలువల గురించి...
ఇది నిజమైన మార్పేనా?
కలా, నిజమా అనిపించే సందర్భాలు కొన్ని ఉంటాయి. మన కళ్లను, చెవులను మనమే నమ్మలేని స్థితిలోకి నెట్టివేస్తాయి. అటువంటి ఒక పరిణామం మొన్న ఆదివారం నాడు చోటు చేసుకున్నది. ‘భారత దేశ ప్రజలందరి...
బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!
నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
హక్కులకు కవచం
రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన నిరసన హక్కును వినియోగించుకునే స్వేచ్ఛకు, ఉగ్రవాద చర్యలకు గల విభజన రేఖను గుర్తించకుండా ప్రజోద్యమ నేతలు, కార్యకర్తలపై ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ) చట్టాన్ని ప్రయోగించినందుకు దేశ...
భారీ స్కామ్.. అయోధ్య రాముడి పేరిట అక్రమం
హే రామ్ ...భారీ స్కామ్
అయోధ్య రాముడి పేరిట అక్రమం
మార్చి 18న రెండుకోట్లకు అమ్మిన భూమి
అదే రోజున రూ 18 కోట్లకు కొనుగోలు
రాముడి ధర్మకర్తల మండలికి అపకీర్తి
భక్తుల...
ప్రజలు – రాజు!
వలస పాలన అవశేషమైన రాజద్రోహ చట్టాన్ని ప్రభుత్వాలు ప్రజల స్వేచ్ఛా కంఠంపై ప్రయోగించడం సర్వసాధారణమైపోయింది. ప్రప్రథమ ప్రధాని, నవ భారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ హయాంలో వామపక్ష భావజాల పత్రిక ‘క్రాస్...