Home Search
ఐసిఐసిఐ - search results
If you're not happy with the results, please do another search
జీవిత కాల గరిష్ఠాలను తాకిన మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ సూచీలు దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బ్లూచిప్ సెన్సెక్స్ రికార్డు స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211.16 పాయింట్లు లేక...
ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. నెగటివ్గా ఓపెనైన ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య ఆద్యంతం చలించాయి. ఆసియా మార్కెట్ల బలహీనత(అమెరికా మార్కెట్ల హాలీడే) మధ్య చివరికి ఫ్లాట్గా ముగిశాయి....
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు స్వస్తి పలికారు. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసొచ్చింది.మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248.84 పాయింట్లు లేక...
52 వారాల గరిష్ఠాన్ని అధిగమించిన నిఫ్టీ
ముంబై: వారాంతం దేశీయ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ 52 వారాల గరిష్ఠాన్ని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1181.34 పాయింట్లు లేక 1.95 శాతం పెరిగి 61795.04 వద్ద ముగిసింది....
రేపటి నుంచే డిజిటల్ కరెన్సీ ‘పైలట్’ : ఆర్ బిఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ - డిజిటల్ రూపాయి (హోల్సేల్ విభాగం) యొక్క మొదటి ‘పైలట్’ మంగళవారం ప్రారంభించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో.....
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 58222 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17331 వద్ద ముగిసింది. నిఫ్టీలలో జెఎస్డబ్లు, హిందాల్కో, కోల్ ఇండియా,...
మూడు బ్యాంకుల్లో ఎఫ్డి రేట్లు పెరిగాయ్
న్యూఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ మూడు దిగ్గజ ప్రైవేటురంగ బ్యాంకులు ఎఫ్డి(ఫిక్స్డ్ డిపాజిట్ల) రేట్లను పెంచాయి. ఐసిఐసిఐ బ్యాం క్ తర్వాత యాక్సిస్ బ్యాంక్...
బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి?
ఎస్బిఐ, ఐసిఐసిఐలో ఎంత అవసరం?
న్యూఢిల్లీ : ప్రతి బ్యాంకులో ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ను తప్పనిసరిగా నిర్వహించాలి. బ్యాంకులు తమ ఖాతాదారులకు పొదుపు ఖాతా కనీస బ్యాలెన్స్పై అనేక రకాల సౌకర్యాలను అందిస్తాయి. అయితే...
లాభాల్లో ముగిసిన మార్కెట్
ముంబై: సెన్సెక్స్ 1,564 పాయింట్లు లేదా 2.7 శాతం వన్-వే ర్యాలీని 59,537 వద్ద ముగిసింది. నిఫ్టీ-50 కూడా 446 పాయింట్లు లేదా 2.58 శాతం పెరిగి 17,759 వద్ద ముగిసింది. బజాజ్...
ఎస్బిఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)తమ ఖాతాదారుల సేవలో మరో ముందుడుగు వేసింది. సాంకేతికతపరంగా సేవలను విస్తృతం చేసింది. ఈక్రమంలో వాట్సాప్ ద్వారా తమ ఖాతాదారులకు...
ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ
51 శాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం
ప్రయత్నాలు వేగవంతం చేసిన ప్రభుత్వం
సెప్టెంబర్లో విక్రయించే అవకాశం
న్యూఢిల్లీ: ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ ను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రభుత్వరంగ ఐడిబిఐ బ్యాంక్లో...
నకిలీ కంపెనీలతో ఛీటింగ్
బ్యాంకులను నిండా ముంచిన ఘనులు
కోట్లాది రూపాయలు రుణం తీసుకున్న కేటుగాళ్లు
మునిగాక తెలుసుకుంటున్న బ్యాంక్ అధికారులు
హైదరాబాద్: నకిలీ కంపెనీలను సృష్టించిన నిందితులు బ్యాంక్లను మోసం చేస్తున్నారు. లేని కంపెనీలను ఉన్నట్లు పత్రాలు సృష్టించి బ్యాంకుల...
లాట్ ‘10వ వార్షికోత్సవ’ ఆఫర్లు
హైదరాబాద్ : మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ 10వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్ మాట్లాడుతూ, లాట్ మొబైల్స్ దక్షిణ భారతదేశంలోని మొబైల్ రిటైల్...
17600 పైన ముగిసిన నిఫ్టీ
515 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: ఐటి, రియాల్టీ, బ్యాంకింగ్ పేర్లతో నిఫ్టీ 17600 పైన ముగియడంతో భారతీయ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 515.31 పాయింట్లు లేదా 0.88%...
రుణాలు మరింత ప్రియం….
25 బేసిస్ పాయింట్లు పెంచిన హెచ్డిఎఫ్సి
ఇదే బాటలో ఇతర బ్యాంకులు
ఆర్బిఐ రెపో రేటును పెంచడమే కారణం
న్యూఢిల్లీ : ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటు పెంపుతో బ్యాంకు రుణాలు మరింత ప్రియం...
అగ్రశ్రేణి కంపెనీల్లో రిలయన్స్, టిసిఎస్…
ముంబై: మార్కెట్ వాల్యూయేషన్ దృష్ట్యా అగ్రశ్రేణిలో ఉన్న 10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ , టిసిఎస్ టాప్ లో ఉన్నాయి. లీడ్ గెయినర్లుగా ఎదుగుతున్న ఈక్విటీలలో బుల్లిష్ ట్రెండ్ మధ్య 10 అత్యంత విలువైన...
సెన్సెక్స్ 111 పాయింట్లు పతనం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లి. 7% పైగా పతనం
ముంబై: ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పతనం నేపథ్యంలో సెన్సెక్స్ 111 పాయింట్లు క్షీణించడంతో... శుక్రవారం బెంచ్మార్క్ సూచీలు దిగువన స్థిరపడ్డాయి.బిఎస్ఇ సెన్సెక్స్ 111.01...
బ్లాక్ మండే
సెన్సెక్స్ 1,456 పాయింట్లు పతనం
ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు ఆవిరి
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఆందోళనలే కారణం
ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలతో దేశీయంగా ప్రభావం
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్కు ఇది మరో బ్లాక్...
దూసుకెళ్లిన రిలయన్స్
రూ.1,38,222.46 కోట్లు పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్
టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా..
ముంబయి : గత వారం దేశీయ స్టాక్మార్కెట్ ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్ట్ దూసుకెళ్లింది. దీనితో పాటుగా టాప్10 స్టాక్స్లో నాలుగుసంస్థల...
16600 ఎగువన ముగిసిన నిఫ్టీ!
కోలుకున్న సూచీలు
ముంబై: మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 436.94 పాయింట్లు లేదా 0.79% లాభపడి 55818.11 వద్ద, నిఫ్టీ 105.20 పాయింట్లు లేదా 0.64% జోడయి 16628 వద్ద ముగిసాయి. కాగా బెంచ్మార్క్...