Friday, May 17, 2024
Home Search

ఐసిఐసిఐ - search results

If you're not happy with the results, please do another search
Nifty

16600 ఎగువన ముగిసిన నిఫ్టీ!

కోలుకున్న సూచీలు  ముంబై: మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 436.94 పాయింట్లు లేదా 0.79% లాభపడి 55818.11 వద్ద,  నిఫ్టీ 105.20 పాయింట్లు లేదా 0.64% జోడయి  16628 వద్ద  ముగిసాయి. కాగా బెంచ్‌మార్క్...

మూడు రోజుల్లో రూ.10 లక్షల కోట్లు

మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఐటి, రియల్టీ కొనుగోళ్లతో సెన్సెక్స్ 1,041 పాయింట్లు జంప్   ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా...
Notorious chain snatcher arrested in hyderabad

పేరుమోసిన చైన్‌స్నాచర్ అరెస్ట్

నిందితుడిపై 135 కేసులు 120 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం వివరాలు వెల్లడించిన డిసిపి సాయిచైతన్య హైదరాబాద్: పేరుమోసిన చైన్‌స్నాచర్, రిసీవర్‌ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 120 గ్రాముల...
Government may reduce LIC IPO

నిరాశపర్చిన ఎల్‌ఐసి

లిస్టింగ్ తొలి రోజు 8% తగ్గిన కంపెనీ షేర్ మార్కెట్ విలువ పరంగా ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరణ ఎంతో కాలంగా వేచిచూస్తున్న ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) లిస్టింగ్ తొలి రోజు...
Stock Market

వారమంతా దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే…

వారంలో, సెన్సెక్స్ 2,041.96 పాయింట్లు లేదా 3.72 శాతం క్షీణించగా, నిఫ్టీ 629.05 పాయింట్లు లేదా 3.83 శాతం క్షీణించింది. ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఆరో రోజు కూడా నష్టాల్లోనే...
MInister ktr participated in Ink@ wash programme

శుద్ధికూడిన ‘వృద్ధి’

అభివృద్ధి పర్యావరణానికి హానికరం కాకూడదు నీరు, పారిశుద్ధ్య రంగాల్లో భవిష్యత్‌లో లక్షల ఉద్యోగాలు దేశంలో యువత అపారంగా ఉంది నూతన ఆవిష్కరణలకు మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది, వారి ఉత్పత్తులను ప్రభుత్వమే కొంటుంది పారిశుద్ధ్య రంగంలో పెట్టుబడులను...
Preeti Das appointed Director of Cresanda Solutions

‘క్రెసాండ’ డైరెక్టర్‌గా ప్రీతిదాస్

న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పనిచేసిన ప్రీతి దాస్ క్రెసాండ సొల్యూషన్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 36 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో దాస్ బిర్లాసాఫ్ట్, కాస్టెక్ (కెనడియన్ బీమా టెక్నాలజీ...
Sensex

ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో 483 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

ముంబయి: గ్లోబల్ ఈక్విటీలలో నష్టాల కారణంగా  ఐటి, క్యాపిటల్ గూడ్స్,  బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో  సెన్సెక్స్ దాదాపు 483 పాయింట్లు పడిపోయింది.  బెంచ్‌మార్క్ స్టాక్ సూచీలు సోమవారం మందకొడిగా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 482.61...
Cordless Withdraw Soon at ATMs

త్వరలో ఎటిఎంలలో కార్డ్‌లెస్ విత్‌డ్రా

యుపిఐని వినియోగించి ఈ సదుపాయం కల్పిస్తాం: ఆర్‌బిఐ దేశంలోని అన్ని ఎటిఎంలలో కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. మోసాలకు చెక్ పట్టే ప్రయత్నంలో భాగంగా త్వరలో అన్ని బ్యాంకుల ఎటిఎంలలో కార్డు...
HDFC to be merged with HDFC Bank

‘హెచ్‌డిఎఫ్‌సి’ మెగా విలీనం

న్యూఢిల్లీ: మరో రెండు దిగ్గజ సంస్థలు విలీనం అవుతున్నాయి. మాతృ సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) వ్యాపారాలు హెచ్‌డిఎఫ్ బ్యాంక్ లో విలీనం కానున్నాయి. రెండు సంస్థల మధ్య ఒప్పందం...

పనివాళ్లకు కోట్లాది రూపాయల షేర్లు దానం

ఐడిఎఫ్‌సి బ్యాంక్ సిఇఒ వైద్యనాథన్ దొడ్డ మనస్సు చెన్నై: ఐడిఎఫ్‌సి బ్యాంక్ సిఇఒ వైద్యనాథన్‌ది పెద్ద మనస్సు. ఎన్నికోట్లు దానం చేసినా ఎవరికీ చెప్పడు. తన దగ్గర పనిచేసే వాళ్లను తన వాళ్లుగా నమ్మే...
Top 10 companies worth Rs 2.7 lakh crore

టాప్ 10 కంపెనీల విలువ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది..

ముంబయి : గత వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 4 శాతం పెరిగింది. అయితే టాప్ 10లో అన్ని కంపెనీలు కూడా లాభాలను...
ED attaches Carvy assets worth Rs 1984 crore

కార్వీ సంస్థకు చెందిన రూ.1,984 కోట్ల ఆస్తులను ఇడి అటాచ్

మనతెలంగాణ/హైదరాబాద్: కార్వీ ఎండి పార్థసారథికి చెందిన షేర్లతో పాటు రూ.1,984 కోట్ల స్థిరాస్తులను అటాచ్ చేసినట్లు ఇడి అధికారులు తెలిపారు. కాగా సీజ్ చేసిన మొత్తం రూ. 1,984 కోట్లలో రూ. 213...
Sensex was down 1820 points last week

భారీ నష్టాల్లో మార్కెట్లు

778 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోగా, ఇది దేశీయంగాను ప్రభావం చూపింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
Madhabi Puri Buch appointed as Sebi chairperson

సెబీ కొత్త చైర్‌పర్సన్‌గా మాధవి పూరీ బుచ్

మొదటిసారి ఈ కీలక పదవిలో మహిళ, టర్మ్ మూడేళ్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ న్యూఢిల్లీ : మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మొదటిసారి కొత్త చైర్‌పర్సన్‌గా మహిళను నియమించారు. మాధవి పూరీ బుచ్‌ను సెబీ(సెక్యూరిటీస్ అండ్...
ABG Group Flagship Company Scam in India

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం

రూ.23 వేల కోట్ల ఎబిజి లోన్ స్కామ్ ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలు న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీ స్కామ్ రూ.13 వేల కోట్లు అనేది అందరికీ తెలుసు....
Domestic stock markets lost heavily

7లక్షల కోట్లు ఆవిరి

1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు 1,024 పాయింట్లు పడిపోయిన...

రెండో రోజూ లాభాలు

777 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్లు ఓమిక్రాన్ భయాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ దలాల్ స్ట్రీట్‌పై బుల్స్ పరుగు ఆలేదు. మార్కెట్...

మళ్లీ నష్టాల్లో మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. బుధవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడిపోయి 58,340 వద్ద ముగిసింది. ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. పేటీఎం...
Stock market in red

సంవత్ 2077 చివరి రోజునా… నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు !

  ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సంవత్ 2077 సంవత్సరపు చివరిరోజున(బుధవారం) నెగటివ్‌లోనే ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లలో అమ్మకాల జోరు బాగా కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257.14 పాయింట్లు...

Latest News