Home Search
గత ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: మాయావతి
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల కోసం బిఎస్పి పూర్తి సన్నద్ధతతో, శక్తితో పోటీ...
ఎన్నికలప్పుడే రాజకీయాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భాగ్యనగర ప్రగతిని నిరాటంకంగా...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
లోక్సభ ఎన్నికల తరువాత బిజెపిలోకి రేవంత్
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి : లోక్సభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ జోస్యం చెప్పారు. మంగళవారం జరిగిన...
పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపి ఆర్. కృష్ణయ్య అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి...
ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం
పాట్నా : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రానున్న లోక్సభ ఎన్నికల కోసం దాదాపుగా శంఖం పూరించింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సహా అగ్రశ్రేణి నేత లు బృహత్ ర్యాలీ కోసం...
సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారు
బిఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారని బిఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గతంలో కెసిఆర్...
ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు
దేశ ప్రజల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు
విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరుగనున్నాయని కేంద్ర...
లోక్సభలో ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి మధ్య ఎన్నికల పోరు: డికె అరుణ
హైదరాబాద్ ః వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు ఉంటుందని, మెజార్టీ సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ...
ఎన్నికల్లో ఓటమి తప్పదని వారికి తెలుసు: ప్రధాని మోడీ
రానున్న ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని వారికి తెలుసు
దేశ ప్రగతికి ప్రతిపక్షానికి రోడ్మ్యాప్ లేదు
కాంగ్రెస్, కమ్యూనిస్టులు కేరళలో బద్ధ శత్రువులు
ఇతర ప్రాంతాల్లో జిగ్రీ దోస్తులు: విరుచుకుపడిన ప్రధాని మోడీ
తిరువనంతపురం:...
అది ఫేక్ మెస్సేజ్: ఎన్నికల కమిషన్
వాట్సప్ మెస్సేజిల ద్వారా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జరగదు
మీడియా సమావేశాల్లోనే ప్రకటిస్తారు
ఎన్నికల కమిషన్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ పత్రికా సమావేశం ద్వారా ప్రకటించడం జరుగుతుందే తప్ప టెక్స్,...
మార్చి 13 తర్వాతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్?
న్యూఢిల్లీ: మర్చి 13 తర్వాతే లోక్సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతను అంచనా వేయడానికి వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్న ఎన్నికల సంఘం సభ్యులు...
దివంగత జయలలిత 76వ జయంతి వేడుకలు
చెన్నై : దివంగత మాజీ సిఎం జయలలిత 76 వ జయంతి సందర్భంగా శనివారం ఎఐఎడిఎంకె నేతలు , మాజీ ముఖ్యమంత్రి ఈడప్పాడి కె. పళనిస్వామి జయలలిత చిత్ర పటానికి పూలదండలు వేసి...
మార్చి 13 తర్వాతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ?
ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రాలలో ఇసి సభ్యుల పర్యటన
న్యూఢిల్లీ: మార్చి 13 తర్వాతే లోక్సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతను అంచనా వేయడానికి వివిధ...
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ‘ఆప్’ దూరం
కాంగ్రెస్ విజయానికి సంపూర్ణ సహకారం
స్థానిక సంస్థలపైనే ఆమ్ ఆద్మీ పార్టీ గురి
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీకీ దూరంగా ఉండబోతోంది....
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం
విరాళాల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం చెల్లదు
ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచార హక్కు చట్ట ఉల్లంఘన
తక్షణమే పథకాన్ని రద్దు చేయాలి
నగదుగా మార్చుకోని బాండ్లను పార్టీలు వాపస్ చేయాలి
మార్చి 6లోగా బాండ్ల...
చరిత్ర గతిని మార్చిన శాస్త్రవేత్తలు
ఫిబ్రవరి నెలకు, సైన్స్ ప్రేమికులకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే థామస్ అల్వా ఎడిసన్, డార్విన్, గెలిలియో, కోపర్ని కస్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ నెలలోనే జన్మించారు. ప్రముఖ ఖగోళ...
ఎన్నికల బాండ్ల స్వీకరణలో బిజెపి టాప్
అమ్మిన మొత్తం బాండ్లలో 54 శాతం బిజెపి ఖాతాలోకే
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు గురువారంచలన తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఈ పథకం వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన భారతీయ జనతా...
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370కు మించి స్థానాలు : ప్రధాని మోడీ
ఝబువా (ఎంపి):రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 కు మించి స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోని విపక్ష నేతలు కూడా అధికార పార్టీకి...
బిజెపి పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించింది: ప్రధాని మోడీ
ఢిల్లీ: గత 10 పదేళ్ల బిజెపి పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మా ప్రభుత్వంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చామని.. దాదాపు 20 కోట్ల...