Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
కేసీఆర్ ను పరామర్శించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గురువారం తెలంగాణా మాజీ సిఎం కేసీఆర్ ను పరామర్శించారు. తుంటి ఎముక విరగడంతో సర్జరీ చేయించుకుని, బంజారాహిల్స్ లోని తన ఇంట్లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం...
జగన్ ఇంటికి షర్మిల
అన్నా వదినలకు ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ షర్మిల విజయవాడకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నేరుగా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసా నికి చేరుకున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుమారుడు...
పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్
కొత్త ఏడాది లక్షల్లో భక్తుల దర్శనం
పూరి: ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో సోమవారం నుంచి భక్తుల వస్త్రధారణపై(డ్రెస్ కోడ్) కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. 12వ శతాబ్దానికి చెందిన...
సిఎం జగన్ బ్యాటింగ్ అదుర్స్! (వీడియో)
ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. అంతేకాదు, బ్యాటింగ్ ఎలా చేయాలో మంత్రి రోజాకు నేర్పి, ఆమె చేత బ్యాట్ పట్టించారు.
ఏపీలో ‘ఆడుదాం...
‘ఆడుదాం ఆంద్రా’ దేశ చరిత్రలో మైలురాయి: జగన్
అమరావతి: 15004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు జరుగుతాయని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో 'ఆడుదాం ఆంద్రా' అనే క్రీడా పోటీలను ముఖ్యమంత్రి...
బద్వేల్ లో ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానల్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన జగన్
బద్వేల్: భారతదేశపు అతిపెద్ద వుడ్ ప్యానెల్, అలంకార పరిశ్రమ అవసరాల తయారీదారు అయిన సెంచరీ ప్లైబోర్డ్స్ (ఇండియా) లిమిటెడ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో కంపెనీ యొక్క అతిపెద్ద ఇంటిగ్రేటెడ్...
జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై మాజీ ఎంపి హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు....
ఎన్నికలపై సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
అమరావతి: కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని జగన్ పేర్కొన్నారు....
జగన్ ఇంటిబాట పట్టక తప్పదు: నారాయణ
జగనన్న భూరక్ష పథకం పేరిట అడ్డుగోలుగా సర్వే చేశారని సిపిఐ నారాయణ ఆరోపించారు. ఒక విధానమంటూ లేకుండా భూములు సర్వే సాగిందన్నారు. ఎందుకు పనికిరాని పాస్ బుక్కులను రైతులకు ఇచ్చారని ఆయన తెలిపారు....
ఎమ్మెల్యేలకు సిఎం జగన్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పనితీరు ప్రజలు మేచ్చే విధంగా ఉంటే ఆ ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని సిఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజల్లో గ్రాఫ్...
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అని అడిగిన జగన్ (వీడియో)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలిసినట్లు లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ శుక్రవారం పర్యటిచారు. స్వర్ణముఖి...
కేసీఆర్ ను గెలిపించడం కోసమే జగన్ నీళ్ల డ్రామా: నారాయణ
తెలంగాణలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సిపిఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. కేసీఆర్ ను గెలిపించడం కోసం ఎపి సిఎం జగన్ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. నిన్న...
ఎపి సిఎం జగన్ కు హైకోర్టు నోటీసులు
సంక్షేమ పథకాల మాటున ఆర్థిక అక్రమాలంటూ ఎంపి రఘురామ పిటిషన్
మరో 41 మందికి హైకోర్టు నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్థిక అక్రమాలు...
రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం: సత్యకుమార్
హైదరాబాద్ ః గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంద్రప్రదేశ్లో కరవు విలయతాండవం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనీసం...
లంకభూముల రైతన్నలకు సంపూర్ణ హక్కులు: జగన్
అమరావతి: లంకభూముల రైతన్నలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నూజివీడులో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అసైన్డ్, లంక భూముల పట్టాలను సిఎం జగన్...
ఇసుక స్కామ్లో జగన్ వాటా రూ. 50 వేల కోట్లు: నక్కా ఆనంద్ బాబు
అమరావతి: ఇసుక స్కామ్లో సిఎం జగన్ మోహన్ రెడ్డి వాటా రూ. 50 వేల కోట్లు ఉంటుందని టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ఎన్టిఆర్ భవన్లో టిడిపి నేత నక్కా...
ఎపి సిఎం జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ ఎంపి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్పై తెలంగాణ హైకోర్టులో...
చంద్రబాబుకు ఏదైనా జరిగితే వైఎస్.జగన్దే బాధ్యత : మోత్కుపల్లి నర్సింహులు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే ఎపి సిఎం వైఎస్ జగన్దే బాధ్యత అని మాజీ మంత్రి...
జగన్మోహన్ దే హెచ్సిఎ అధ్యక్ష పీఠం
ఉత్కంఠ పోరులో అర్శనపల్లి విజయం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో...
గజదొంగల ముఠా ఎపిని దోచేసింది: జగన్
కర్నూలు: ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిఎం జగన్ పర్యటిస్తున్నారు. జగనన్న చేదోడు నిధులను...