Friday, May 17, 2024
Home Search

జమ్మూ కశ్మీర్ - search results

If you're not happy with the results, please do another search
Amreen Bhatt

24 గంటల్లోనే కశ్మీర్ టివి నటి అమ్రీన్ భట్ హంతకుల చంపివేత !

  శ్రీనగర్ : కశ్మీరు టెలివిజన్ నటి అమ్రీన్ భట్‌ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం నలుగురు లష్కరే తొయిబా...
JK Government sacks Kashmir University professor

ఉగ్రవాద లింక్‌లు.. కశ్మీర్‌లో ప్రొఫెసర్, టీచర్‌పై వేటు

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు ప్రభుత్వోద్యోగులను ఉగ్రవాద సంబంధాలున్నాయనే అభియోగాలపై బర్తరఫ్ చేశారు. ఈ వేటుకు గురయిన వారిలో కశ్మీర్ యూనివర్శిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ మహమ్మద్ మక్బూల్ హజామ్, టీచరు గులాం...
Prime Minister's visit to Jammu and Kashmir

జమ్ముకశ్మీర్ లో ప్రధాని పర్యటన

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పర్యటిస్తున్నారు. 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి ప్రధాని జమ్ముకశ్మీర్ లో పర్యటనకు వెళ్లారు. డిల్లీ-అమృత్ సర్ కాట్రా ఎక్స్ ప్రెస్...
PM Modi to Attend Shanghai Meeting in Uzbekistan

నేడు జమ్మూకు ప్రధాని..

కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొదటిసారి మోడీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కనీవిని ఎరుగని భద్రతా ఏర్పాట్లు న్యూఢిల్లీ/జమ్మూ: ప్రధాని మోడీ ఆదివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ...

కశ్మీర్ లో 34 మంది బయటి రాష్ర్టాలవారు అక్కడ ఆస్తులు కొన్నారు !

న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్ ను  సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్ ...
Home Minister Amit Shah Praise CRPF forces

కశ్మీర్‌ నుంచి ఇకపై సిఆర్‌పిఎఫ్ వాపసు

బలగాల సేవకు హోం మంత్రి ప్రశంస న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో ఇక వచ్చే అతి కొద్ది సంవత్సరాలలో కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళాలు (సిఆర్‌పిఎఫ్) అవసరం ఉండదని కేంద్ర...
One Killed in Blast in Jammu Kashmir

కశ్మీర్‌లో పేలుడు.. ఒకరి మృతి

జమ్మూ: కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ఉధంపూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన...
Fire accident in jammu kashmir

జమ్మూలో భారీ అగ్నిప్రమాదం…

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని రాజ్‌బాగ్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారసమూదాయంలోని ఓ భవనం నుంచి మంటల చెలరేగాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి...
4 Terrorists killed in Encounter in Pulwama and Baramulla

జమ్మూకశ్మీరులో భారీ ఎన్‌కౌంటర్‌: ఆరుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీరులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం తెల్లవారుజామున అనంతనాగ్ జిల్లాలోని నౌగావ్ షాహబాద్, కుల్గాం జిల్లాల్లోని మిర్హ్ హం ప్రాంతాల్లో ఉగ్రవాదులు...
Terrorists open fire in Kashmir

కశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు...
2 Terrorists killed by Jawans in Jammu Kashmir

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది జియా ముస్తఫా హతం

శ్రీనగర్: మూడు దశాబ్దాల క్రితం కశ్మీరీ పండిట్లపై జరిగిన ‘నదీమార్గ్’ దాడిలో ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుఢు జియా ముస్తషా తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. జమ్మూకశ్మీర్ పూంచ్...

కశ్మీర్‌లోయ భద్రతపై షా ఆరా

లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఉన్నతస్థాయి సమీక్ష ఉగ్రవాద కట్టడికి ప్రాధాన్యత పోలీసు అధికారి కుటుంబానికి పరామర్శ శ్రీనగర్ : కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అధికారుల...

కశ్మీర్‌లో కొత్త కుంపటి!

కశ్మీర్‌లో కొత్త తరహా ఉగ్రహింస సాగుతున్న సంగతి ఇంతకు ముందే వెల్లడైంది. అదిప్పుడు తీవ్రమైంది. ఉగ్రమూకలు కశ్మీరీయేతరులను, వలస కార్మికులను, ముస్లిమేతరులను లక్షం చేసుకొని దాడులు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లి...
4 Terrorists killed in Encounter in Pulwama and Baramulla

కశ్మీర్ వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ వరస ఎన్‌కౌంటర్లతో అట్టుడికి పోతోంది. తాజాగా మంగళవారం షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు....
2 Terrorists Killed by security forces Encounter in J&K

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టుల హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్, బందిపోరా జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న నలుగురిని కాశ్మీర్ పోలీసులు అదుపులోకి...
Will change development scenario in J-K in next 2 years: Gadkari

రెండేళ్లలో కశ్మీర్ స్వరూపమే మారిపోతుంది

సొరంగాల నిర్మాణానికే లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం: గడ్కరీ జోజిలా టన్నెల్ నిర్మాణం పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కార్గిల్ : లడఖ్, జమ్మూ, కశ్మీర్‌లో సొరంగాలనిర్మాణం కోసమే ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా...
Body Of Missing National Conference Leader Found

ఢిల్లీ ఫ్లాట్‌లో జమ్మూ నేత శవం

మృతుడు ఎన్‌సి మాజీ ఎమ్మెల్సీ న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ మాజీ ఎమ్మెల్సీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు త్రిలోచన్ సింగ్ వజీర్ పశ్చిమ ఢిల్లీలోని మోతీ నగర్‌లో ఓ ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి...
Kashmir police find drone weapons on Samba border

సాంబా.. సరిహద్దుల్లో డ్రోనాయుధాలు కనుగొన్న కశ్మీర్ పోలీసులు

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సాంబా ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్‌తో ఆయుధాలు, పేలుడు పదార్థాలు జారవిడిచిన ఘటన జరిగింది. ఆర్మీ బలగాలు, స్థానిక పోలీసుల సహకారంతో శుక్రవారం ఉదయం కలిసిసాగించిన గస్తీ సోదాల క్రమంలో...
140 terrorists waiting at launch pads across LoC

కశ్మీర్‌లో చొరబడడానికి ‘లాంచ్‌ప్యాడ్’ల వద్ద 140మంది ఉగ్రవాదులు

‘లాంచ్‌ప్యాడ్’ల వద్ద 140 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు అయితే మన సైన్యం వారి కుతంత్రాలను సాగనివ్వడం లేదు కాల్పుల విరమణ ఉన్నా పాక్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలు ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడి శ్రీనగర్: దాదాపు 140...
Lamboo relative of Jaish Chief Masood, was killed

కశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్

జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్...

Latest News