Home Search
జమ్మూ కశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్, మణిపూర్లపై మౌన‘మో’!
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో ఉగ్రవాదుల వెన్నువిరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని...
కశ్మీర్లో టెర్రరిజం!
జమ్మూకశ్మీర్లోని రజౌరి (జమ్మూ) జిల్లాలో శుక్రవారం ఉదయం టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఒక అధికారి సహా నలుగురు గాయపడ్డారు. పాకిస్తాన్తో సరిహద్దుల్లో...
కశ్మీర్ లో ఉగ్ర పంజా..ఐదుగురు జవాన్లు మృతి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో శుక్రవారం ఉగ్రవాదుల చర్యలో ఐదుగురు సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో ఓ అధికారితో పాటు పలువురు ఇతరులు గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలో సైన్యం ఉదయం ఏడున్నర...
అసత్యాలతో కశ్మీర్పై అల్లరి చేష్టలకు దిగొద్దు: పాకిస్థాన్కు భారత్ హెచ్చరిక
న్యూయార్క్: ఐరాసలో మరోసారి పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారతదేశం తీవ్రస్థాయిలో ఆక్షేపణ తెలిపింది. పాకిస్థాన్ ఎన్ని ప్రగాల్బాలాలకు దిగినా, ఏకంగా ఎంత మొత్తుకున్నా అసత్యం సత్యం కాబోదని ఐరాసలో భారత శాశ్వత...
కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్కు సిబిఐ పిలుపు!
జమ్ము: తన హయాంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ. 300 కోట్ల లంచం ఇస్తామన్న దానిపై ప్రశ్నించేందుకు సిబిఐ నేడు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ను పిలిచింది. ‘ ఓ...
ఆస్తిపన్నుకు వ్యతిరేకంగా కశ్మీర్లో పిడిపి నిరసన
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్లో ఆస్తిపన్ను విధించడానికి వ్యతిరేకంగా, దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి) శనివారం నిరసన ర్యాలీ నిర్వహించింది. కేంద్ర పాలిత పాలకవర్గం మంగళవారం మున్సిపల్ ఏరియాలో ఏప్రిల్...
జమ్మూలో జంట పేలుళ్లు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని నర్వాల్ ప్రాంతంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నర్వాల్లో ట్రక్కుల హబ్గా పేరొందిన ట్రాన్స్పోర్ట్ నగర్లో ఉన్న ఓ...
కశ్మీర్ను తట్టి చూస్తున్న బిజెపి
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయా, 2018 నుంచి అక్కడ కొరవడిన ప్రజా ప్రాతినిధ్య పాలన పునరుద్ధరణ కానున్నదా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా అక్కడ జరిపిన పర్యటన ఈ...
జమ్ము, కశ్మీర్లో పర్యటించవద్దు
తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ దాకా పర్యటించే వారుప్రత్యేక అనుమతులు తీసుకోండి
నేరాలు, ఉగ్రవాద ఘటనల దృష్టా భారత్ వెళ్లే వారికి అమెరికా విదేశాంగ సూచనలు
వాషింగ్టన్ : భారత్లో నేరాలు, ఉగ్రవాద...
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం సైన్యానికి చెందిన అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీపై దాడి చేసేందుకు కుట్రపన్నిన ఇద్దరు స్థానిక జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించినట్లు పోలీసులు తెలిపారు....
కశ్మీర్ యాపిల్కు కష్టాలు
సంపాదకీయం: గిరాకీ వున్న చోటుకి సరుకు వెళ్లడం వ్యాపార ధర్మమే కాదు ప్రజల బతుకు అవసరం కూడా. దాని వల్ల అటు ఉత్పత్తిదారు, ఇటు వినియోగదారు, మధ్యలో వుండే సరఫరాదారు కూడా ప్రయోజనం...
జమ్ము కశ్మీర్ లో రెండు బస్సుల్లో బాంబు పేలుళ్లు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని ఉధయ్ పూర్ జిల్లాలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో పార్క్ చేసిన బస్సులో బాంబు పేలుళ్లు జరగాయి. ఉధమ్పూర్ జిల్లాలో పార్క్ చేసిన బస్సులో బాంబు పేలడంతో...
కశ్మీర్ లో కొండపై నుంచి లోయలో పడిన రెండు కార్లు.. ఏడుగురి మృతి
జమ్మూ: జమ్మూ కశ్మీరులోని దోడా జిల్లాలో సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న రెండు కార్లు అదుపు తప్పి లోయలో ఉన్న వాగులో పడిపోవడంతో...
కశ్మీర్లో కాంగ్రెస్కు మరో ఎదురు దెబ్బ
ఆజాద్కు మద్దతుగా 64 మంది నేతలు పార్టీకి రాజీనామా
రాజీనామా చేసిన వారిలో మాజీ ఉపముఖ్యమంత్రి తారాచంద్ తదితరులు
శ్రీనగర్: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాతో తగిలిన దెబ్బనుంచి ఇంకా కోలకోక...
ఉగ్రదాడిలో కశ్మీర్ పండిత్ కాల్చివేత, అతడి సోదరుడికి గాయాలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కాశ్మీరీ పండిట్ మరణించగా, అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సునీల్కుమార్గా, గాయపడిన వ్యక్తిని పింటూ కుమార్గా పోలీసు అధికారి...
ఒకవేళ రాష్ట్రపతిగా ఎన్నికైతే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం: యశ్వంత్ సిన్హా
శ్రీనగర్: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఆయన జులై 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో నేడు జమ్మూకశ్మీర్ను సందర్శించారు. “ఒకవేళ నేను రాష్ట్రపతిగా...
కశ్మీర్ పండితుల చంపివేతల నేపథ్యంలో కేజ్రీవాల్ 4 డిమాండ్లు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు కాశ్మీరీ పండిట్లను ప్రభుత్వం అనుమతించడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో లక్షిత హత్యలు...
కశ్మీర్లో వరుస ఉగ్రదాడులపై ఏం చేద్దాం
ఆర్మీచీఫ్ , ఇతరులతో అమిత్ షా సమీక్ష
శ్రీనగర్ /న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే, జాతీయ భద్రతా సలహాదారు...
24 గంటల్లోనే కశ్మీర్ టివి నటి అమ్రీన్ భట్ హంతకుల చంపివేత !
శ్రీనగర్ : కశ్మీరు టెలివిజన్ నటి అమ్రీన్ భట్ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం నలుగురు లష్కరే తొయిబా...
ఉగ్రవాద లింక్లు.. కశ్మీర్లో ప్రొఫెసర్, టీచర్పై వేటు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ముగ్గురు ప్రభుత్వోద్యోగులను ఉగ్రవాద సంబంధాలున్నాయనే అభియోగాలపై బర్తరఫ్ చేశారు. ఈ వేటుకు గురయిన వారిలో కశ్మీర్ యూనివర్శిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ మహమ్మద్ మక్బూల్ హజామ్, టీచరు గులాం...