Home Search
ధోని - search results
If you're not happy with the results, please do another search
బటిండ ఆర్మీ స్టేషన్లో సైనిక జవాను ఆత్మహత్య
బటిండ(పంజాబ్): బటిండ సైనిక కేంద్రంలో బుధవారం సాయంత్రం ఒక సైనిక జవాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కంటోన్మెంట్ పోలీసు స్టేషన్కు ఫిర్యాదు అందింది. బటిండ సైనిక కేంద్రంలో బుధవారం...
IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
హైదరాబాద్ : ఐపిఎల్లో భాగంగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె), రాజస్థాన్ జట్ల మధ్య పోరు జరుగనుంది. సిఎస్కె కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం...
ప్రేమజంట ఆత్మహత్య
నేరుడుగొమ్ము: నల్గొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నేరేడుగొమ్ము మండలం కాచారాజుపల్లిలో సోమవారం ఉదయం ప్రేమ జంట రాకేష్, ధోనియాలు ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు...
నేడు ఇంగ్లాండ్ తో భారత్ పోరు
కేప్టౌన్ : ఐసిసి మహిళ టి20 వరల్డ్ కప్ టీమిండియా అమ్మాయిలు విజయ ఢంకా మోగిస్తున్నారు. వరుస గెలుపులతో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా శనివారం జరిగే పోరులో మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్తో టీమిండియా...
బ్యాట్పై అతడి ఆటోగ్రాప్ మరిచిపోలేను: ఇషాన్ కిషన్
హైదరాబాద్: బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో కీపర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడంతో ఆయన క్రేజీ అమాంతం పెరిగిపోయింది. జట్టులో చోటు కల్పించడానికి అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా కొన్ని మధురమైన క్షణాల...
డ్రోన్ స్టార్టప్లో ధోనీ పెట్టుబడులు
న్యూఢిల్లీ : ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చెందిన ఇండియన్ డ్రోన్ స్టార్టప్ గరుడ ఏరోస్పేస్లో పెట్టుబడి పెట్టారు. అయితే ఆయన ఎంత పెట్టుబ డి పెట్టాడనే విషయం వెల్లడించలేదు....
రాష్ట్రాలకు గుజరాత్ గుండు
దేశంలో నడుస్తున్నది మోడెమొక్రసీ
ఆఫ్ గుజరాత్.. బై గుజరాత్.. గుజరాత్
గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్
మోడీ దేశానికి ప్రధాని అయినా గుజరాత్ సిఎం తరహాలోనే పనిచేస్తున్నారు
వరంగల్లో కోచ్ హామీని మరిచిపోయి...
నేటి నుంచి ఐపిఎల్ సంగ్రామం
అందరికళ్లు జడేజా, శ్రేయస్పైనే
తొలి మ్యాచ్లో చెన్నైతో కోల్కతా ఢీ
ముంబై: అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా సంగ్రామానికి శనివారం తెరలేవనుంది. ముంబైలోని...
చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ…
న్యూఢిల్లీ: తన అభిమానులకు మహేంద్ర సింగ్ ధోనీ షాకిచ్చాడు. ఈనెల 26 నుంచి భారత్ లో ఐపిఎల్ 15వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇన్నాళ్లు చెన్నై జట్టుకు సక్సెస్...
ఐపిఎల్కు సర్వం సిద్ధం!
కనువిందు చేయనున్న పొట్టి క్రికెట్
ముంబై: ప్రపంచ క్రికెట్లోనే అత్యంత జనాదారణ కలిగిన టోర్నీగా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్కు సర్వం సిద్ధమైంది. ఈసారి పది జట్లతో ఐపిఎల్...
భర్త ఇంట్లో భార్య శవం… లవరే చంపాడని…
బెంగళూరు: భర్త ఇంట్లో భార్య హత్యకు గురికావడంతో ఆమె ప్రియుడే హత్య చేశాడని భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన కర్నాటక బళ్లారి నగరం హంద్రాళ కాలనీలో జరిగింది. అత్తింటి...
ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు..
ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు
తుది జాబితా ప్రకటించిన బిసిసిఐ
ముంబై: బెంగళూరు వేదికగా ఈ నెలలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం పాటలో మొత్తం 590...
టెస్టు కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై
సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన కోహ్లీ
జట్టు కోసం 120శాతం కష్టపడ్డానని వ్యాఖ్య
అభిమానుల నుంచి ప్రశంసలు అంటుకుంటున్న మాజీ సారధి
‘2014లో నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్...
సిఎస్కె కెప్టెన్సీకి ధోనీ గుడ్బై?
చెన్నై: ఐపిఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) అభిమానులకు ఇది చేదు వార్తే. సిఎస్కె టీమ్ సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నట్టు సమాచారం. జట్టు భవిష్యత్తును దృష్టిలో...
ఈసారైనా ఆ లోటు తీరుతుందా?
టీమిండియాకు కీలకంగా మారిన టెస్టు సమరం!
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఎదురులేని జట్టుగా మారిన విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. ఆస్ట్రేలియా,...
తెలుగు రాష్ట్రాల్లో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
ఎన్ఎస్పిలో ముగ్గురు, స్వర్ణముఖిలో మరో ముగ్గరు మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నాడు సరదాగా ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో ఎన్ఎస్పి కాలువలో ముగ్గురు...
హార్దిక్ పాండ్యా, రషీద్ఖాన్ లకు షాక్..
ముంబై: వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ కోసం తాము అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, కీరన్...
మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబానికి సిపిఎస్ యూనియన్ నాయకుల చేయూత
సుమారు రూ. 3లక్షలను అందించిన రాష్ట్ర అధ్యక్షుడు
మనతెలంగాణ/హైదరాబాద్ : జగిత్యాల జిల్లా వెలగటురు మండలం కోదండాపూర్లో ఎస్జీటీగా పనిచేస్తూ కోవిడ్తో ఇటీవల మృతిచెందిన సిపిఎస్ ఉపాధ్యాయుడు ధోనిపల్లి రాజేశం కుటుంబాన్ని ఆదుకోవడానికి సిపిఎస్...
ప్రధాన కోచ్గా ద్రవిడ్ను నియమించాలి
న్యూఢిలీ: టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ను ఎంపిక చేయడమే ఉత్తమమని సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు....
ఆత్మవిశ్వాసంతో ‘కోల్కతా’
నేడు క్వాలిఫయర్2 సమరం
షార్జా: ఐపిఎల్ సీజన్14 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశతో పాటు నాకౌట్లో రెండు మ్యాచ్లు ముగిసాయి. ఇక మిగిలింది క్వాలిఫయర్2, ఫైనల్ సమరం మాత్రమే. చెన్నై సూపర్...