Monday, April 29, 2024

ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

నేరుడుగొమ్ము: నల్గొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నేరేడుగొమ్ము మండలం కాచారాజుపల్లిలో సోమవారం ఉదయం ప్రేమ జంట రాకేష్, ధోనియాలు ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు కొండబీమనపల్లికి చెందిన రాకేష్, ధోనియాలు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News