Wednesday, May 15, 2024

జనరేటర్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేబ్రోలు మండలం వడ్లమూడి శివారులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోకు జనరేటర్ వాహనం తగలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. తొమ్మది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు రమణమ్మ(50), శాంబ(25)గా గుర్తించారు. ఆటోకు జనరేటర్ కట్టి తీసుకెళ్తుండగా మరో తాడు తెగడంతో మరో జనరేటర్ మరో ఆటో తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News