Wednesday, May 29, 2024

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజయ్య అనే వ్యక్తి గొంతుకొసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. రాజయ్యకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా? లేక కుటుంబ సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News