Home Search
పాకిస్థాన్ సరిహద్దు - search results
If you're not happy with the results, please do another search
ఇరాన్ క్షిపణి దాడిపై ముందుగానే పాక్కు తెలియజేశాం
న్యూఢిల్లీ : జనవరి 16 న ఇరాన్ క్షిపణి దాడి గురించి పాకిస్థాన్ మిలిటరీకి ముందుగానే తెలియజేసినట్టు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. అయితే అది బయటకు వెల్లడించడం గురించి పాకిస్థాన్కు ఎక్కడా...
పాక్ భూభాగంలో ఇరాన్ దాడులు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంపై ఇరాన్ అనూహ్యరీతిలో , అసాధారణ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున అక్కడి ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్జరిపిన దాడులలో...
టిటిపి మిలిటెంట్ల బాంబు దాడికి ఆరుగురు పోలీస్లు బలి
పెషావర్ : పాకిస్థాన్ కల్లోలిత ఖైబర్ ఫంక్తున్ఖ్వా ప్రావిన్స్లో సోమవారం తెహ్రీక్ఇతాలిబన్ పాకిస్థాన్ ( టిటిపి)మిలిటెంట్ల బాంబు దాడికి ఆరుగురు పోలీస్లు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సరిహద్దులోని బజౌర్...
370కి స్వస్తి
జమ్మూకశ్మీర్ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. దానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగం 370 అధికరణను రద్దు చేస్తూ 2019 ఆగస్టులో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఐదుగురు న్యాయమూర్తుల...
కశ్మీర్ ఎన్నికలు ఎప్పుడు?
ఇంకా అవతరించని జమ్మూ కశ్మీర్ శాసన సభ స్థానాలను పెంచడానికి ఉద్దేశించిన నియోజకవర్గాల పునర్వవస్థీకరణ బిల్లును, అలాగే జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లును లోక్సభలో బుధవారం నాడు ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఆ...
కోల్కతా యువకుడిని పెళ్లి చేసుకోడానికి వచ్చిన పాక్ యువతి
చండీగఢ్ : కోల్కతాకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకోడానికి పాకిస్థాన్కు చెందిన యువతి మంగళవారం భారత్కు వచ్చింది. కోల్కతాకు చెందిన సమీర్ ఖాన్ను కరాచీకి చెందిన యువతి జవేరియా ఖానుమ్ వచ్చే ఏడాది...
పాక్ నుంచి భారత్కు తిరిగి వచ్చిన అంజూ
న్యూఢిల్లీ : భర్త, ఇద్దరు పిల్లలను విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా పాకిస్థాన్కు గత జులై 27న వెళ్లిపోయిన అంజు బుధవారం రాత్రి భారత్కు వచ్చేసింది. పాకిస్థాన్, పంజాబ్ సరిహద్దు లోని వాఘా...
ఫాతిమా అయిన అంజూ.. పాక్ నుంచి భారత్కు తిరుగు పయనం
న్యూఢిల్లీ : ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతీయ యువతి అంజూ తిరిగి స్వదేశానికి చేరుకుంది. ఈ ఏడాది ఆరంభంలో ఆమెకు ఫేస్బుక్ ఫ్రెండ్ పరిచయం అయ్యారు....
కొనసాగిన ఎన్కౌంటర్… పాకిస్థానీ కీలక ఉగ్రవాది హతం
రాజౌరీ : జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన ఓ కీలక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని...
ఇంకా రగులుతున్న మణిపూర్
మణిపూర్లో హింస 90 శాతం అదుపులోకొచ్చిందని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఆరు నెలలుగా జాతి విద్వేషాలు నిరాటంకంగా ఇప్పటికీ సాగుతూ, అప్పుడప్పుడూ మంటలు చెలరేగుతునే వున్నాయి. దేశ విభజన...
పాక్ నుంచి విడుదలైన 80మంది మత్స కార్మికులు
అహ్మదాబాద్: భారత్కు చెందిన 80 మంది మత్స కార్మికులు పాకిస్థాన్ జైలు నుంచి విడుదలయ్యారు. దీపావళి రోజున వారి కుటుంబాలను కలుసుకున్నారు. గుజరాత్కు చెందిన 80 మంది మత్సకార్మికులు మూడేళ్లుగా పాక్ జైళ్లలో...
పాక్కు షాక్… మరో ‘పెంపుడు ఉగ్రవాది’ హతం
కరాచీ : పాక్ పాలు పోసి పెంచిన మరో ఉగ్రనాగు హతమైంది. పఠాన్కోట్ దాడి వ్యూహకర్తగా భావిస్తున్న జైషే మహ్మద్ టాప్ కమాండర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తమ దేశంలో వరుసగా...
అఫ్ఘన్లో ప్రళయ విలయమే..
కాబూల్ : కరడుగట్టిన ఆంక్షల అత్యధిక సంఖ్యాక నిరుపేదల దేశం అఫ్ఘనిస్థాన్ను పెను భూకంపం కకావికలం చేసింది. కనీసం 2000 మంది భూకంప తాకిడితో మృతి చెందారు. ఇప్పటికీ లెక్కలేనంత మంది క్షతగాత్రులై...
కశ్మీర్లో టెర్రరిజం
అనంత్నాగ్ భారీ ఎన్కౌంటర్ తర్వాత జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలన సుదూర స్వపమేనని భావించక తప్పడం లేదు. కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, ఎంత గట్టి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేసినా టెర్రరిస్టులు సరిహద్దులకు...
ఆపరేషన్ టెర్రరిస్టు
బారాముల్లా (జెకె) : పాకిస్థాన్ సైనికులు ఇటీవల కరడుగట్టిన ఉగ్రవాదులను నియంత్రణ రేఖ (ఎల్ఒసి) వెంబడి సరిహద్దులు దాటించే దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా సరిహద్దుల ప్రాంతంలో ఈ ఘటన...
కశ్మీర్లో ఎన్నికలు?
2018 డిసెంబర్ నుంచి రాష్ట్రపతి పాలనలో మగ్గుతున్న జమ్మూకశ్మీర్లో ఎన్నికలు జరిపించడానికి సిద్ధంగా వున్నామని కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియజేయడం ఒక మంచి పరిణామం. ఎన్నికల నిర్వహణ ఇక కేంద్ర, రాష్ట్ర ఎన్నికల...
పాక్పై ఎన్నికల క్రీనీడలు
ఆగస్టు 9న, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని గడువు కన్నా కొద్ది రోజుల ముందుగా రద్దు చేయడంతో రాజ్యాంగపరంగా సాధారణంగా 90 రోజులలోపు తప్పనిసరిగా జరపవలసిన ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. పాకిస్తాన్ లో కీలక...
పాక్లో ఆత్మాహుతి దాడి
పెషావర్ : పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తూన్క్వా ప్రాంతంలో ఆదివారం జరిగిన ఓ శక్తివంతమైన పేలుడు ఘటనలో కనీసం 39 మంది మృతి చెందారు. 120 మంది వరకూ గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి...
ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి
పెషావర్ : ఇద్దరు పిల్లలున్న భారతీయ మహిళ అంజు, ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లి మంగళవారం అతనితో పెళ్లి చేసుకోవడమే కాక, మతంతోపాటు పేరును కూడా ఫాతిమాగా మార్చుకుంది. 34...
ఎస్సిఒ భేటీ
భారత అధ్యక్షతన జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) శిఖరాగ్ర సభ విడుదల చేసిన న్యూఢిల్లీ డిక్లరేషన్ వాతావరణ, పర్యావరణ పరిరక్షణ రంగంలో సహకారానికి సభ్య దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. వాతావరణంపై...