Tuesday, April 30, 2024
Home Search

పెండింగ్ కేసులు - search results

If you're not happy with the results, please do another search

రైతులు భూమి క్రయవిక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలి

రైతు చట్టాలపై అవగాహన సదస్సు సీనియర్ సివిల్ జడ్జి సబిత బిజినేపల్లి రూరల్: రైతులు భూముల క్రయ, విక్రయాలు, విత్తనాల కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా...

కేసులను పారదర్శకంగా చేపట్టాలి

ఆత్మకూర్ : నమోదు అయ్యే ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టి పకబ్బందీగా ఇంటరాగేషన్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో చార్జీ వేయడం ద్వారా నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెంచేందుకు...

ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టాలి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌పి పుల్లా కరుణాకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత పోలీస్ అధికారులు తమ పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి...

కొత్త శిక్షాస్మృతులు: ప్రయోజనాలు

నూతన చట్టాలతో భారత పౌరులకు సత్వర న్యాయం సిద్ధించాలి, పౌర హక్కులు రక్షించబడాలి అని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించారు....
The role of teachers is priceless: CM KCR

విధ్వంసం నుంచి విజయ తీరాలకు

సమైక్య పాలనలో సంక్షుభిత తెలంగాణ.. స్వపరిపాలనలో సుభిక్ష తెలంగాణ పదేళ్ల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె పిండేస్తుంది నేడు పిన్న తెలంగాణే దేశానికి ప్రగతి పతాకగా అవతరించింది ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రక్షాళన అనతికాలంలోనే తిరుగులేని...

మూడు నెలల్లో పాలమూరు జలాలు..

మహబూబ్ నగర్ ః ఇక మీదట సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరగకుండా అడ్డుకుంటే అక్కడే కాలవల్లో వేసి తొక్కేస్తాము, వెంటాడి తరిమికొడతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు...
Minister Srinivas Goud Palabhishekam to CM KCR Photo

పాలమూరు గోసను చూసిన ఉద్యమనేత కెసిఆర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పాలమూరు రంగారెడ్ది ఎత్తిపోతల పథకం పరిధిలోని కరివెన రిజర్వాయర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి...
Criminal politics should be stopped

నేర రాజకీయాలను అడ్డుకోవాలి

భారత ప్రజాస్వామ్యం నేరచరితుల చేతిలో బందీ అయింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవాతత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించనిస్థితి నెలకొన్నది. దురాజకీయాల ఉధృతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఆధునిక రాజకీయాల...

నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి

లాంగ్ పెండింగ్ ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలి కోర్టు ట్రయల్ త్వరగా జరిపించాలి: సిపి శ్వేత సిద్దిపేట: నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని సిపి శ్వేత అన్నారు. మంగళవారం పోలీస్...
Waqf lands are freely alienated!

వక్ఫ్ భూములు యధేచ్ఛగా అన్యాక్రాంతం !

77,538.07 ఎకరాలకు గాను 57,423.91 ఎకరాల భూమి కబ్జా పలుచోట్ల కబ్జాదారులకు నోటీసులు సిఎం కెసిఆర్ ఆదేశంతో రంగంలోకి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేత హైదరాబాద్ : చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వక్ఫ్ భూములు యధేచ్ఛగా అన్యాక్రాంతమయ్యాయి....
Food quality control system in India

విచారణలోని ఖైదీలు

ఆలస్యంగా జరిగిన న్యాయాన్ని జరగని న్యాయంగా పరిగణించాల్సిందేనన్న అనుభవ వాక్యం తెలిసిందే. ఈ దృష్టితో చూసినప్పుడు భారత దేశంలో సాధారణ జనానికి న్యాయం అందుబాటులో లేదనే చెప్పాలి. ఏళ్ళ తరబడి విచారణ ఖైదీలుగా...

జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు బేష్

సూర్యాపేట: జిల్లా పోలీసులు పని విభాగాల నిర్వహణలో, ప్రతిభలో జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు ఎంతో మెరుగుగా ఉందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 2023...

నేరాల నియంత్రణ, పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

జగిత్యాల టౌన్: నేరాలను నియంత్రించేందుకు, నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్‌పి భాస్కర్ పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గడిచిన ఆరు నెలల్లో జిల్లాలో...

మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

జగిత్యాల:మిస్సింగ్ కేసులతో పాటు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ గారు సూచించారు....
President Murmu presented Bhumi Samman awards

భూమి సమ్మాన్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తొమ్మిది రాష్ట్రాల కార్యదర్శులకు, 68 జిల్లాల కలెక్టర్లకు భూమి సమ్మాన్ అవార్డులను ప్రదానం చేశారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడర్నైజేషన్ ప్రోగ్రామ్‌ను అమలులో...

శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేట : సమాజంలో శాంతి భద్రత పరిరక్షణలో పో లీస్ అధికారులు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి...
Waqf lands are arbitrarily alienated!

వక్ఫ్ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతం !

77,538.07 ఎకరాలకు గాను 57,423.91 ఎకరాల భూమి కబ్జా పలుచోట్ల కబ్జాదారులకు నోటీసులు సిఎం కెసిఆర్ ఆదేశంతో రంగంలోకి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేత హైదరాబాద్: చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వక్ఫ్ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమయ్యాయి. వక్ఫ్...
Jharkhand High Court grants relief to Rahul Gandhi

పరువునష్టం కేసు: రాహుల్ పిటిషన్‌పై జులై 21న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ: మోడీ ఇంటి పేరు పరువునష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కాంగ్రెస నాయకుడు రాహుల్ గాంధీ దాఖలు...

నాన్ బెలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి

సిద్దిపేట క్రైమ్: నాన్ బెలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని సిపి శ్వేత అన్నారు. శుక్ర వారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు....

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

సూర్యాపేట : ఎస్సీ, ఎస్టీ అ టాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్, సంబంధిత అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన...

Latest News