Tuesday, April 30, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
Nitish Kumar meets PM Modi

ప్రధాని మోడీతో నితీశ్ భేటీ

ఎన్‌డిఎలో చేరిన తర్వాత తొలి సమావేశం న్యూఢిల్లీ: ఎన్‌డిఎ కూటమిలో చేరి, బిజెపితో కలసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్ బుధవారం నాడిక్క...

ఆర్థికంగా భారత్ మరింత బలోపేతం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రగతిదాయక భారత్ పునాదిని బలోపేతం చేసేందుకు భరోసాను ఇవ్వడంతోపాటు కొనసాగింపుపై విశ్వాసాన్ని కలగచేసే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ...

నేడు సుప్రీం కోర్టు వజ్రోత్సవం.. ప్రధాని మోడీ ఆవిష్కరణ

న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వజ్రోత్సవాన్ని ఆదివారం (జనవరి 28 ) ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. సుప్రీం కోర్టు 75 వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ వజ్రోత్సవంలో...

అమర వీరులకు ప్రధాని మోడీ నివాళి

న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ అమర వీరుల స్తూపం వద్ద సమర యోధులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుష్పాంజలి ఘటించారు. స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచడం ద్వారా...

కుబేరతిల శివాలయంలో ప్రధాని మోడీ పూజలు

అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మందిరం ఆవరణలోనే ఉన్న కుబేర్ తిల ప్రాంతాన్ని సందర్శించి అక్కడ శివుడికి పూజలు నిర్వహించారు. ప్రధాని శివలింగానికి జలాభిషేకం జరపడంతో...
Mallu Ravi

రాముడి చరిత్ర దేశ ప్రజలకు తెలుసు… ఇప్పుడు ప్రధాని మోడీ చెప్పాల్సిన అవసరం లేదు

రాజకీయ లబ్దికోసం బిజెపి కొత్త నాటకం రామమందిర కార్యక్రమానికి రాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడంపై మల్లు రవి ఆగ్రహం మన తెలంగాణ/హైదరాబాద్: అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు...

తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన

చెన్నై : ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం ఒక వైపు చెన్నైలో ఘన స్వాగతం లభించగా యువజన కాంగ్రెస్ (వైసి) సభ్యులు ముగ్గురు ఆయన వాహన శ్రేణి వైపు నల్ల బెలూన్లు ప్రదర్శించారు....

శ్రీరంగం ఆలయంలో ప్రధాని మోడీ ప్రార్థనలు

తిరుచిరాపల్లి శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. తమిళనాడులోని తిరుచి సమీపంలో ఉన్న శ్రీరంగం క్షేత్రం రామాయణంతో ముడిపడి ఉంది. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు...

ఈ తంతు మాములే ..లైట్ తీస్కోండి: ప్రధాని మోడీ

బెంగళూరు : ప్రధాని మోడీ బెంగళూరులో శుక్రవారం బోయింగ్ తరఫున ఏర్పాటు అయిన కొత్త గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సెంటర్ క్యాంపస్(బైఎక్ట్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు....

నౌకారంగంలో భారత్ విజయకేతనం:ప్రధాని మోడీ

కొచ్చి : నౌకా రవాణా సామర్థంలో భారతదేశం ఇప్పుడు అగ్రగామి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నౌకల టర్న్ అరౌండ్ విషయంలో ( లోడింగ్, అన్‌లోడింగ్ , వ్రయాణాలు )లో భారతదేశం...

కేరళలో ప్రధాని మోడీ సందడి

త్రిసూర్ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గురువాయూర్‌కు వెళ్లారు. అక్కడ మలయాళ నటుడు, రాజకీయనేత సురేష్ గోపి కూతురు వివాహానికి హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అంతకు ముందు ప్రధాని మోడీ కొచ్చిలో...

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ప్రతీక పొంగల్:ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ జాతీయ స్ఫూర్తిని పొంగల్ పండుగ ప్రతిబింబిస్తుందని, అదే భావోద్వేగం కాశీ=తమిళ్, సౌరాష్ట్ర=తమిళ్ సంగమంలో కానరాగలదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. దేశ రాజధానిలో...

సొంత ప్రతిష్టకే ప్రధాని మోడీ అయోధ్య ప్రతిష్ట: మణిశంకర్ అయ్యర్

కొజికోడ్ : అంతాతానే తానొక్కడే తరహాలో అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపనను ప్రధాని మోడీ వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించడం అనుచితం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మణిశంకర్ అయ్యర్ తెలిపారు. ఇప్పుడు జరిగే పద్ధతిలో...

11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం పాటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురు చూస్తోంది.ఈ ప్రాణప్రతిష్ఠకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రత్యేక సందేశం...

అజ్మీర్ దర్గాకు ఛద్దర్ సమర్పించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ముస్లిం సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని కలుసుకుని అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించేందుకు ఛద్దర్‌ను బహుకరించారు. ప్రముఖ సూఫీ గురువు మొయినుద్దీన్ ఛిస్తీ వర్ధంతిని పురస్కరించుకుని...

భారత్ ఓ విశ్వామిత్ర ..విశ్వాసపాత్ర: ప్రధాని మోడీ

గాంధీనగర్ : ప్రపంచవ్యాప్త అనిశ్చితత, కీలక సవాళ్ల నడుమ భారతదేశం దీపస్తంభంగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ అద్బుత ఘట్టంతో ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని,...

పేదల పాలిట వరంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర:ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత భారత్ సంకల్ప యాత్రనుద్దేశించి ఆయన...
Prime Minister Modi's tour between India and Maldives

భారత్, మాల్దీవుల మధ్య ప్రధాని మోడీ టూర్ చిచ్చు

మోడీ లక్షదీవుల పర్యటనపై చౌకబారు వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ మాల్దీవుల దౌత్యాధికారులను పిలిపించి వివరణ కోరిన ప్రభుత్వం వెంటనే ముగ్గురు మంత్రులను పదవుల నుంచి...

అయోధ్యలో 4 కోట్ల మంది నివసించేలా సౌకర్యాలు: ప్రధాని మోడీ

జనవరి 22 కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని.. హిందుస్థాన్ చరిత్రలో జనవరి 22 విశిష్ఠమైన రోజుగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం అయోధ్యలో ప్రధాని మోడీ.. రైల్వే స్టేషన్ ను...
PM Modi inaugurated Ayodhya railway station

అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

అయోధ్య, ఉత్తరప్రదేశ్: ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. నరేంద్ర మోడీ ఈరోజు...

Latest News