Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
అయోధ్య, ఉత్తరప్రదేశ్: ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. నరేంద్ర మోడీ ఈరోజు...
నేడు అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటన
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి వారాల సమయం ఉన్నందున, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు అయోద్యలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా అయోద్యలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని ఉత్తరప్రదేశ్ లో పలు...
విజయాల కాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ, స్టాలిన్ , రాహుల్ సంతాపం
హైదరాబాద్: తమిళ హీరో విజయకాంత్ మరణం పట్ల ప్రధాని మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విజయకాంత్ తమిళ సినిమా దిగ్గజం...
ప్రధాని మోడీ కలిసిన సీఎం రేవంత్, భట్టి విక్రమార్క ..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు భేటీ అయ్యారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీని కలిసేందుకు మంగళవారం రేవంత్, భట్టిలు...
వాజ్పాయ్, మాలవీయలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము నివాళులు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్పాయ్, మదన్మోహన్ మాలవీయల జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం నివాళులు అర్పించారు. వాజ్ పాయ్ 99వ జయంతిని పురస్కరించుకుని వాజ్పాయ్ గుణగణాలను ప్రశంసించారు. ఆయన తన...
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్
హమాస్తో యుద్ధం తాజా పరిణామాలపై వివరణ
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉపయుక్తమైన చర్చలు జరిపారు. వారి మధ్య చర్చలలో ప్రాంతంలో సముద్రం ద్వారా...
ప్రధాని మోడీ కన్పించడం లేదు..సమాచారమిస్తే స్విస్బ్యాంకు సొమ్ము
న్యూఢిల్లీ : పార్లమెంట్లో పొగ ప్రయోగానికి దిగి సంచలనం సృష్టించిన బృందం ప్రధాని మోడీని ఉద్ధేశిస్తూ కరపత్రాలు పట్టుకుని వచ్చినట్లు వెల్లడైంది. ఇప్పుడు ఘటనాస్థలిలో దొరికిన పాంప్లెట్స్, పట్టుబడ్డ నిందితుల విచారణలో ఈ...
సుప్రీంతీర్పు ఓ ఆశాకిరణం ప్రధాని మోడీ హర్షం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఐక్యత, ఆశలు,...
అయోధ్యలో రామాలయ నిర్మాణం.. ప్రధాని మోడీకి షిండే ప్రశంసలు
థానే : అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేయించి కోట్లాది మంది భారతీయుల కలలను నెరవేర్చిన ఘనత ప్రధాని మోడీ సాధించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రశంసించారు. అయోధ్యకు కాలినడకన 300...
సోనియా 77 వ జన్మదినోత్సవం..ప్రధాని మోడీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్శన్ సోనియా గాంధీ 77 వ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం కాంగ్రెస్ నాయకులు ఖర్గే , ప్రధాని మోడీ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ...
అంబేద్కర్ వర్ధంతి… ప్రధాని మోడీ నివాళి
న్యూఢిల్లీ : సమాజంలో దోపిడీకి, అన్యాయాలకు బలైపోతున్న అట్టడుగువర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ...
పాత అలవాట్లు త్వరగా పోవు.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్షాలు తమపై చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్(పూర్వ ట్విట్టర్) వేదికగా మంగళవారం ప్రధాని స్పందించారు. ఈ ఎన్నికల్లో...
సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచుతాం: ప్రధాని మోడీ
ముంబై : సాయుధ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచుతామని, భారత సంస్కృతికి తగ్గట్టు నౌకాదళంలో ర్యాంకుల పేర్లు మార్చుతున్నామని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర లోని సింధుదుర్గ్లో ఏర్పాటైన...
మానవత్వం, టీమ్వర్క్కు అద్భుత నిదర్శనం.. ప్రధాని మోడీ ట్వీట్
న్యూఢిల్లీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుపడిన కార్మికులను కాపాడడానికి సహాయక బృందాలు చేసిన కృషిని ప్రధానినరేంద్ర మోడీ అభినందించారు. ‘ఉత్తరకాశిలో మన సోదరులు చేపట్టిన రెస్కూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి...
దేశ సంపదను ప్రధాని మోడీ.. అదానీలకు దోచిపెడుతున్నారు
కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ సంపదను ప్రధాని మోడీ, అదానీలకు దోచిపెడుతున్నారని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో రోడ్ షో నిర్వహించి అనంతరం...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి టిటిడి ఛైర్మన్, ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మహాద్వారం...
అది భారత్పై జరిగిన అత్యంత హేయమైన దాడి: మన్కీ బాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : సరిగ్గా 15ఏళ్ల క్రితం ఇదే రోజున భారత్ అత్యంత హేమమైన ఉగ్రదాడిని ఎదుర్కొందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఆ దాడి నుంచి కోలుకుని ధైర్యంగా ఉగ్రవాదాన్ని అణచివేయడం భారత్...
కాంగ్రెస్-కేసీఆర్ ఒక్కటే: ప్రధాని మోడీ
రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని.. ఎస్పీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ...
నేడు తెలంగాణకు ప్రధాని మోడీ
కామారెడ్డి, మహేశ్వరం సభలకు హాజరు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. నేడు కామారెడ్డి, మహేశ్వరంలో ప్రధాని ప్రచారం...